కూట‌మి స‌ర్కార్ దుబారాకు అంతులేదు

నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిలా రెడ్డి విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. బుధ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కి రూపాయి లేదు.. కూటమి ప్రభుత్వ దుబారాకు అంతు లేద‌న్నారు.మోడీ మెప్పు సభలకు…

చేనేత కార్మికుల‌కు ఏపీ స‌ర్కార్ చేయూత‌

నేత‌న్న‌ల‌ను నిర్లక్ష్యం చేసిన జ‌గన్ రెడ్డి అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ నేత‌న్న‌ల‌కు చేయూత ఇస్తోంద‌ని అన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. బుధ‌వారం ఆమె అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా…

300ల గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

కాలువ‌ను క‌బ్జా చేసి ప్లాట్లుగా విక్ర‌యించిన వైనంహైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో క‌బ్జాదారులకు చుక్క‌లు చూపిస్తోంది హైడ్రా. క‌బ్జాదారులు, భూ అక్ర‌మార్కుల‌కు షాక్ ఇచ్చింది. తాజాగా జూబ్లీహిల్స్‌లో గ‌జం స్థ‌లం కొనాలంటే రూ. 2 ల‌క్ష‌లు పెట్టాల్సిందే. ఈ డిమాండ్‌ను దృష్టిలో…

చంద్ర‌బాబు, జ‌గ‌న్ మౌనం ష‌ర్మిలా రెడ్డి ఆగ్ర‌హం

ద‌ళిత క్రిష్టియ‌న్ల‌కు కేంద్రం అన్యాయం విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సీరియ‌స్ కామెంట్స్ చేశారు కేంద్ర స‌ర్కార్ నిర్వాకంపై. తాజాగా ద‌ళిత క్రిష్టియ‌న్ల‌కు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దారుణంగా ఉంద‌న్నారు. ఈ దేశంలో మ‌తం…

ఏపీ చేనేత రంగానికి స్కోచ్ అవార్డు

ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం అమ‌రావ‌తి : కూటమి ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏపీ చేనేత రంగం అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది. ‘వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్ట్’ పథకం కింద రాష్ట్రానికి వచ్చిన 10 అవార్డులలో 4 అవార్డులు చేనేత రంగానికే దక్కడం…

ఏపీ స‌ర్కార్ పై జూప‌ల్లి కృష్ణారావు ఫైర్

శ్రీ‌శైలంలో విద్యుత్ ఉత్ప‌త్తిపై సీరియ‌స్ హైద‌రాబాద్ : శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిపై ఏపీని విమర్శించారు రాష్ట్ర సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి మంత్రి జూప‌ల్లి కృష్ణారావు. శ్రీశైలం జలాశయం నీటి వినియోగంలో నిర్దేశిత నిబంధనలను ఉల్లంఘించి, తెలంగాణ ప్రయోజనాలను విస్మరించి ఆంధ్రప్రదేశ్…

దళిత క్రిస్టియన్లపై సుప్రీం తీర్పు బాధాకరం

కేంద్ర స‌ర్కార్ నిర్వాక‌మేన‌న్న వైఎస్ ష‌ర్మిలా విజ‌య‌వాడ : దళిత క్రిస్టియన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బాధాక‌ర‌మ‌ని, ఇది పూర్తిగా కేంద్రంలోని బీజేపీ , మోదీ, షా ద్వయం చేసిన కుట్ర‌లో భాగ‌మేనంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు…

త్వరలో ‘యూనివర్సల్ హెల్త్ పాలసీ’ : సీఎం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మాతృత్వ, శక్తి, నైపుణ్యం, క్షేమ, సంజీవని… ఈ 5 పిల్లర్లతో త్వరలో ‘ఏపీ హెల్త్ మేనేజ్మెంట్ పాలసీ’ తీసుకు రావాలని అధికారులకు సీఎం నిర్దేశించారు.…

రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ప్రాక్సీ సీఎం

బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ హైద‌రాబాద్ : బీఆర్ఎస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆయ‌న ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. మంగ‌ళ‌వారం తెలంగాణ భ‌వ‌న్ లో ఆర్ఎస్పీ మీడియాతో…

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు

స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ జాత‌ర‌లో గొడ‌వ‌పై హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్ త‌గిలింది. మంగ‌ళ‌వారం సీఐడీ నోటీసులు జారీ చేసింది. గ‌త జనవరి నెల 29వ తేదీన సమ్మక్క సారక్క జాతర వద్ద జరిగిన గొడవలో…