Category: News

  • ఐటీ కారిడార్‌లో ‘ఈగిల్ ఫోర్స్’ భారీ ఆపరేషన్

    ఐటీ కారిడార్‌లో ‘ఈగిల్ ఫోర్స్’ భారీ ఆపరేషన్

    సమాచారం అందగానే పరారైన నీతూ భాయ్ హైద‌రాబాద్ : ఐటీ కారిడార్ లో భారీ ఆప‌రేష‌న్ చేపట్టింది ఈగిల్ ఫోర్స్ . ఈమేర‌కు పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకుంది. డ్రగ్ డాన్ ‘నీతూ భాయ్’ కోసం నానక్‌రామ్‌గూడలో ముమ్మర గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇదిలా ఉండ‌గా ఈగిల్ ఫోర్స్ రాకపై సమాచారం అందగానే పరారయ్యాడు నీతూ భాయ్. కిరాణా దుకాణం వెనుక నుంచి గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గంజాయి కొనుగోలుకు నీతూ భాయ్…

    Continue Reading

  • మోహ‌న్ నాయ‌క్ ఆస్తులు రూ. 200 కోట్ల పైనే

    మోహ‌న్ నాయ‌క్ ఆస్తులు రూ. 200 కోట్ల పైనే

    గ‌త బీఆర్ఎస్ హ‌యాంలో ఆర్ అండ్ చీఫ్ ఇంజ‌నీర్ హైద‌రాబాద్ : ఏసీబీ భారీ తిమింగ‌లాన్ని వ‌ల ప‌న్ని ప‌ట్టుకుంది. ఆర్ అండ్ బిలో ఇంజ‌నీర్ ఇన్ చీఫ్ గా ప‌ని చేస్తున్న మోహ‌న్ నాయ‌క్ ఆస్తుల విలువ దాదాపు రూ. 200 కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని అంచ‌నా. మోసపూరిత టెండర్ల ద్వారా కోట్లు పోగు చేశాడు. తెలంగాణ ఆర్&బి చీఫ్ జె. మోహన్ నాయక్, అవినీతి కాంట్రాక్టర్ల లంచాలతో సమకూర్చిన బంగారు బిస్కెట్లు, నగదు, విలాసవంతమైన…

    Continue Reading

  • స్టీల్ ప్లాంట్ ఘ‌ట‌న‌పై రాజ‌కీయం త‌గ‌దు

    స్టీల్ ప్లాంట్ ఘ‌ట‌న‌పై రాజ‌కీయం త‌గ‌దు

    మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ షాకింగ్ కామెంట్స్ విశాఖ‌పట్నం : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది. ఈ దుర్ఘ‌ట‌నలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వ‌హించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలోనూ రాజకీయం చేయడం దురదృష్టకరం అన్నారు. ప్ర‌మాదం జ‌రిగిన క్ష‌ణం నుంచి కూట‌మి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలిచింద‌ని చెప్పారు. కేంద్ర మంత్రులు, మంత్రి నారా లోకేష్,…

    Continue Reading

  • ఏ పార్టీతో పెట్టుకోం స్వ‌తంత్రంగా పోటీ చేస్తాం

    ఏ పార్టీతో పెట్టుకోం స్వ‌తంత్రంగా పోటీ చేస్తాం

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కేంద్ర మంత్రి షా న్యూఢిల్లీ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఏ రాష్ట్రంలోనైనా స్వతంత్రంగా పోటీ చేసి అధికారంలోకి రావడమే మా లక్ష్యం అని ప్ర‌క‌టించారు. మొదటగా, తెలంగాణ, పంజాబ్‌లలో కూడా ఇదే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం అన్నారు. మేము దక్షిణ భారత రాష్ట్రాలపై దృష్టి సారించామని అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు…

    Continue Reading

  • 2026-27 విద్యా సంవత్సరానికి క్యాలెండ‌ర్ రిలీజ్

    2026-27 విద్యా సంవత్సరానికి క్యాలెండ‌ర్ రిలీజ్

    ప్ర‌క‌టించిన తెలంగాన విద్యా శాఖ హైద‌రాబాద్ : తెలంగాణ విద్యా శాఖ 2026-27 విద్యా సంవత్సరానికి విద్యా క్యాలెండర్‌ను విడుదల చేసింది. అభ్యసన ఫలితాలు, శారీరక దృఢత్వం , మొత్తం శ్రేయస్సును మెరుగు పరచడం లక్ష్యంగా విద్యార్థులపై దృష్టి సారించిన అనేక కార్యక్రమాలను ఇందులో ప్రవేశ పెట్టింది. ఈ కొత్త క్యాలెండర్ క్రీడలు, పఠనాసక్తులు, యోగా , పరిహార అభ్యసనంపై ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ, సాంప్రదాయ తరగతి గది విద్యకు అతీతంగా ఉంది. విద్యార్థులకు మరింత సమతుల్యమైన ,…

    Continue Reading

  • తెలంగాణలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్

    తెలంగాణలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్

    హెచ్చ‌రించిన విపత్తుల‌, వాతావ‌ర‌ణ శాఖ హైద‌రాబాద్ : రాబోయే కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలకు వాతావరణ పరిస్థితులు మరింత అనుకూలంగా మారే అవకాశం ఉంది. రుతుపవన కార్యకలాపాలు క్రమంగా విస్తరిస్తున్నాయని, దీనివల్ల అనేక ప్రాంతాలకు వర్షపు మేఘాలు, ఉరుములతో కూడిన వర్షాలు మరియు బలమైన గాలులు వస్తున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రాయలసీమ మరియు దక్షిణ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోకి రుతు పవనాలు ఇప్పటికే ప్రవేశించగా, హైదరాబాద్, మధ్య తెలంగాణ, కోస్తా…

    Continue Reading

  • స్టీల్ ప్లాంట్ బాధితులకు న్యాయం జరగాలి

    స్టీల్ ప్లాంట్ బాధితులకు న్యాయం జరగాలి

    ఏపీ స‌ర్కార్ ను డిమాండ్ చేసిన వైఎస్ జగన్విశాఖ‌ప‌ట్నం : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి సెవెన్‌హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. గాయపడిన కార్మికులు, వారి కుటుంబాలను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ విషాదం తీవ్ర బాధాకరమని జగన్ అన్నారు. బాధితుల కుటుంబాలకు న్యాయం, తగిన పరిహారం, ఉపాధి మద్దతు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. స్టీల్…

    Continue Reading

  • సీఎం టూర్ సంద‌ర్బంగా 13న స‌మీక్ష స‌మావేశం

    సీఎం టూర్ సంద‌ర్బంగా 13న స‌మీక్ష స‌మావేశం

    మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి వెల్ల‌డి న‌ల్ల‌గొండ జిల్లా : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈనెల 17న న‌ల్ల‌గొండ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నార‌ని వెల్ల‌డించారు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. ఇందుకు సంబంధించి భారీ స‌భ నిర్వ‌హిస్తున్నామ‌ని, స‌భ‌ను స‌క్సెస్ చేసేందుకు గాను జూన్ 13న స‌మీక్ష స‌మావేశం చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా దర్వేష్‌పురం ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కార్యక్రమాలు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. అనంతరం నల్గొండలో తెలంగాణలోనే…

    Continue Reading

  • జోజిలా ట‌న్నెల్ రికార్డ్ బ్రేక్ : గ‌డ్క‌రి

    జోజిలా ట‌న్నెల్ రికార్డ్ బ్రేక్ : గ‌డ్క‌రి

    నిర్మాణంలో చారిత్రాత్మ‌కం హైద‌రాబాద్ , కాశ్మీర్ : ప్ర‌పంచంలో జోజిలా ట‌న్నెల్ నిర్దేశిత స‌మ‌యంలోనే నిర్మాణం పూర్తయింద‌ని ,ఇ ది ఓ రికార్డ్ అని పేర్కొన్నారు కేంద్ర ఉప‌రిత‌ల ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ. భారతదేశ మౌలిక సదుపాయాల చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక రోజు. జోజిలా టన్నెల్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచ రికార్డు సృష్టించనుంది. ఇది లడఖ్ , జమ్మూ , కాశ్మీర్ ప్రజలకు జీవనాధార మార్గంగా నిలుస్తుంది.మైనస్ డిగ్రీల సెల్సియస్…

    Continue Reading

  • బాంబు పేల్చిన బీజేపీ మంత్రి కైలాష్

    బాంబు పేల్చిన బీజేపీ మంత్రి కైలాష్

    మీ వాళ్లే మీనాక్షిపై స‌మాచారం ఇచ్చారు భోపాల్ : కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాల్లో లోపాలు ఉన్నాయన్న సమాచారం తెలంగాణ నుంచే వచ్చిందని మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయ వర్గీయ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను సూచిస్తోంది. కైలాష్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానిక చెందిన కొంద‌రు నేత‌లు మీనాక్షికి సంబంధించి న‌మోదైన కేసు గురించి తెలియ చేశార‌ని, దీంతో ఇదే విష‌యాన్ని తాము ఎన్నిక‌ల…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports