టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం రూ. 200 కోట్ల స్థలం కబ్జా
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన ఆరోపణలు హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని హైదరాబాద్ నగరం నడిబొడ్డున పార్టీ ఆఫీస్ కోసం రూ. 200 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసిందని సంచలన ఆరోపణలు చేశారు వరంగల్…
స్మశానాల అభివృద్ధి పనుల్లో మంత్రి శ్రమదానం
నిమ్మల రామానాయుడు పలువురికి ఆదర్శప్రాయంపశ్చిమగోదావరి జిల్లా : ఏపీ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచలనంగా మారారు. ఆయన పలువు మంత్రులు, ప్రజా ప్రతినిధులకు ఆదర్శ ప్రాయంగా మారారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు…
బాలానగర్ మండలంలో హరీష్ రావు భూకబ్జా
శాసన సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు సీఎం ఎ రేవంత్ రెడ్డి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా కోట్లు విలువ చేసే భూములను అక్రమంగా కబ్జాకు…
మా భూమిని కేటీఆర్ ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారు
సంచలన ఆరోపణలు చేసిన దానం నాగేందర్ హైదరాబాద్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసన సభ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. ఆయన నేరుగా మాజీ మంత్రి కేటీఆర్ ను ఏకి పారేశారు. తెలంగాణ అసెంబ్లీలో భూముల వ్యవహారంపై చర్చ…
కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాల మయం
విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంపై. రెండున్నర ఏళ్ల కాలంలో లెక్కకు మించి అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. వెంటనే ఏ…
జగన్ మూడు ముక్కలాటతో సర్వనాశనం
నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. సవిత అమరావతి : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన కామెంట్స్ చేశారు. మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. 30 వేల ఎకరాల్లో అమరావతి రాజధాని ఉండాలని…
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తాం
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. జర్నలిస్టులు ఏపీ సర్కార్ కు సహకరించాలని కోరారు. ఉమ్మడి ఏపీలో మండల రిపోర్టర్లకు అక్రిడేషన్లు ఇవ్వడం తెలుగుదేశం హయాంలోనే మొదలైందని…
చిన్నారుల కోసం ప్రభుత్వం కొత్త పథకం
తొలి ముద్ద పేరుతో సీఎం ప్రారంభం హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యా శాఖలో కీలక మార్పులు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఆయా స్కూల్స్, గురుకులాలతో పాటు అంగన్వాడీలలో కూడా మౌలిక వసతుల…
ఉగ్ర కదలికల పై అప్రమత్తంగా ఉండాలి
కీలక వ్యాఖ్యలు చేసిన బీజేపీ చీఫ్ మాధవ్ అమరావతి : ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీవీఎన్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉగ్ర కదలికల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వీరి కదలికల…
చంద్రబాబు నాయకత్వం ఆంధ్రప్రదేశ్ కు వరం
వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. శనివారం శాసన సభలో సీఎం ఆధ్వర్యంలో రాజధానిగా అమరావతి కోసం తీర్మానం ప్రవేశ పెట్టారు. కూటమికి చెందిన…
















