పంజాబ్ విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి
న్యూఢిల్లీ: పంజాబ్ పాఠశాల విద్యా బోర్డుకు సంబంధించి కొనసాగుతున్న వివాదంపై పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జ్యోత్ సింగ్ బేన్స్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)కి చెందిన పార్లమెంట్ సభ్యులు మంగళవారం పార్లమెంట్ భవనం…
పసుపు జెండానే మా బలం..బలగం : నారా లోకేష్
అమరావతి : ఏపీ ఐటీ శాఖ మంత్రి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.పసుపు జెండా, కార్యకర్తలు లేకపోతే వేదికపైన ఉన్న మాకు పదవులు లేనే లేవన్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఎత్తిన పసుపు జెండా దించకుండా అహర్నిశలు…
‘హైడ్రా ప్రజావాణి’కి 42 ఫిర్యాదులు
హైదరాబాద్ : హైడ్రా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా వాణి లో 42 ఫిర్యాదులు అందినట్లు హైడ్రా అదనపు కమిషనర్ డి. ఆనంద్ కుమార్ వెల్లడించరు. సమస్యల పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కుంట్లూరు గ్రామం…
ఏవీ రంగనాథ్ పై 63 ధిక్కరణ కేసులు
హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై తీవ్ర స్థాయిలో మండిపడింది. తన నిర్వాకం దారుణంగా ఉందని, తనంతకు తాను ఇండిపెండెంట్ అధికారినని భావిస్తున్నారంటూ మండిపడంది కోర్టు. హైదరాబాద్ లోని లోతుకుంట భూముల…
మార్పులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులను పాటించాలి
అమరావతి : ఏపీ బీజేపీ పీవీఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సూపర్ ఎల్ నినో’ ప్రభావం దృష్ట్యా వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులను పాటించాలని సూచించారు. ‘సూపర్ ఎల్ నినో’ ముప్పును ఎదుర్కోవడానికి రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా…
మొబైల్ ఫోన్ల వినియోగంపై సింగరేణి నిషేధం
కరీంనగర్ జిల్లా : సింగరేణి బొగ్గు గనుల సంస్థ సంచలన ప్రకటన చేసింది. బొగ్గు గనుల్లో పని చేసే కార్మికులు మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించినట్లు వెల్లడించింది. భద్రతా కారణాలు, పని ప్రదేశాల్లో కార్మికులు ‘రీల్స్’ (చిన్న వీడియోలు) చిత్రీకరించే…
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారం చేపట్టాలి
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు ఏవైనా సందేహాలు ఉంటే నాయకులు వాటిని నివృత్తి చేయాలన పేర్కొన్నారు. ప్రజలతో మమేకమయ్యే ఇంటింటికీ ప్రచార కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని ముఖ్యమంత్రి మంత్రులు,…
నేతన్నలను మోసం చేసిన జగన్ రెడ్డి
అమరావతి : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత రంగ శాఖ మంత్రి ఎస్ సవిత నిప్పులు చెరిగారు. ఆమె మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. ఒక్కఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ నేతన్నలను తీవ్రంగా మోసగించారని మండిపడ్డారు.…
పంటల బీమా నమోదుపై విస్తృత అవగాహన కల్పించాలి
అమరావతి : ఖరీఫ్–2026లో నోటిఫై చేసిన వరి మినహా అన్ని పంటలకు పంటల బీమా – పీఎంఎఫ్బీవై మరియు ఆర్డబ్ల్యూబీసీఐఎస్ కింద నమోదు చేసుకునే చివరి తేదీ 2026 జూలై 31 అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వరి పంటకు చివరి…
పీఎండీఎస్ ద్వారా రైతులకు విస్తృత సూచనలు
అమరావతి : రైతు సాధికార సంస్థ–పీఎండీఎస్ కింద 23 లక్షల మంది రైతులు, 25 లక్షల ఎకరాల లక్ష్యానికి గాను, ఇప్పటివరకు 14.82 లక్షల మంది రైతులు అంటే 67 శాతం, 16.67 లక్షల ఎకరాలు అంటే 64 శాతం లక్ష్యాన్ని…
















