నేపాల్ కేబినెట్ లో మహిళా జర్నలిస్ట్
సంచలనంగా మారిన ప్రతిభా రావల్ ఖాట్మండు : నేపాల్ దేశంలో కొత్తగా మంత్రివర్గం కొలువు తీరింది. శనివారం అనుకోని పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత ఏడాదిలో జరిగిన హింసకు కారణం మాజీ ప్రధాని అని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తరుణంలో…
శాశ్వత రాజధానిగా అమరావతి కోసం తీర్మానం
అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సీఎం చంద్రబాబు అమరావతి : ఏపీ కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. శనివారం శాసన సభలో చారిత్రాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించేలా చారిత్రాత్మక తీర్మానాన్ని…
బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట
స్పష్టం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హైదరాబాద్ : రాష్ట్ర, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బలహీన వర్గాలకు పెద్ద పీట వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. శనివారం మీడియాతో మాట్లాడారు.తమ…
236 బస్సులపై కేసులు నమోదు చేశాం
రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అమరావతి : ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాజాగా రాష్ట్రంలోని మార్కాపురం జిల్లా రాయవరం వద్ద…
రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి సంస్థ
సంచలన ప్రకటన చేసిన కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ ఇక నుంచి రాజకీయ పార్టీగా మారబోతోందంటూ సంచలన ప్రకటన చేశారు మాజీ ఎమ్మెల్సీ, సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ…
గులాబీ నేతలపై ఖాకీల అక్రమ కేసులు
మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు శాసన సభ వేదికగా రాష్ట్ర సర్కార్ నిర్వాకంపై మండిపడ్డారు. ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు, శ్రేణులను లక్ష్యంగా…
బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది
రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మార్కాపురం జిల్లా : మార్కాపురం జిల్లా అనిత మార్కాపురం మండలం రాయవరం సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర హోం…
వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజులు
ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన కేబినెట్ అమరావతి: యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా సాకారం చేస్తున్నారు యువనేత నారా లోకేష్. తాము కులవృత్తి చేసుకుని జీవనోపాధి పొందేందుకు ప్రభుత్వ కొండ పోరంబోకు భూముల్లో మైనింగ్ లీజులు ఇవ్వాల్సిందిగా పాదయాత్ర సమయంలో వడ్డెర…
కోటి 15 లక్షల కుటుంబాలకు జీవిత బీమా
కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోటి 15 లక్షల కుటుంబాలకు జీవిత బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో…
నీటి పారుదల వ్యవస్థను బలోపేతం చేయాలి
చర్యలు తీసుకోవాలన్న బండారు శ్రావణి శ్రీ అనంతపురం జిల్లా : శిoగనమల నియోజకవర్గంలో నీటిపారుదల వ్యవస్థ బలోపేతానికి కీలక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ. నియోజకవర్గంలోని మిడ్ పెన్నార్ సౌత్ కెనాల్ (MPSC) , తాడిపత్రి బ్రాంచ్…
















