మార్కాపురం బస్సు ప్రమాదం బాధాకరం
సంతాపం వ్యక్తం చేసిన మంత్రి గొట్టిపాటి అమరావతి : మార్కాపురం జిల్లా రాయవరం వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్మల్ నుంచి నెల్లూరు జిల్లాకు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును అతి వేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీంతో…
మార్కాపురం బస్సు ప్రమాదం సీఎం సంతాపం
క్షతగాత్రులకు వైద్య సాయం అందించాలి మార్కాపురం జిల్లా : రాయవరం వద్ద గురువార తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం తీవ్రంగా కలచి వేసిందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. టిప్పర్- ప్రైవేటు ట్రావెల్స్ బస్సు…
సముద్ర విహారాన్ని ప్రోత్సహించేలా చూడాలి
కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు ఏపీ పర్యాటక రంగంపై.సముద్ర విహారాన్ని ప్రోత్సహించేలా విశాఖ, నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టుల నుంచి క్రూజ్ నౌకలను కూడా నిర్వహించేలా…
సింగపూర్ ప్రతినిధులతో మంత్రి అచ్చెన్న భేటీ
వ్యవసాయ రంగంలో కీలక మార్పులు తీసుకు వస్తాం విజయవాడ : ఏపీ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సంబంధించి సమూల మార్పులు తీసుకు వచ్చేలా ప్రయత్నం చేస్తోంది కూటమి సర్కార్. ఈ సందర్బంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సింగపూర్ ప్రతినిధలతో…
ఆత్మ నిర్బర్ భారత్ అంటే రోడ్లపై నిల్చువడమేనా..?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశాంత్ కిషోర్ ఫైర్ బీహార్ : జన్ సురాజ్ పార్టీ అధినేత, ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక…
తెలుగుదేశం పార్టీలో క్లస్టర్లది కీలక పాత్ర
స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్ మంగళగిరి : తెలుగుదేశం పార్టీలో క్లస్టర్లది చాలా కీలకమైన పాత్ర అని గుర్తు చేశారు మంత్రి నారా లోకేష్. యూనిట్, బూత్ లను సమర్థంగా నడిపించగల వ్యక్తులు మీరు. మీపై బాధ్యత ఉంది. ప్రభుత్వం…
సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో పయ్యావుల భేటీ
కీలక అంశాలపై విస్తృతంగా చర్చలు అమరావతి : అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధుల బృందంతో సమావేశం అయ్యారు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ . ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరింత సమర్థవంతమైన, నాణ్యమైన పౌర సేవలు…
హైడ్రా కమిషనర్ రంగనాథ్పై స్పీకర్ సీరియస్
చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ హైదరాబాద్ : ప్రోటోకాల్ ను పాటించడం లేదని, ఒంటెద్దు పోకడ పోతున్నాడని, తానే సుప్రీం అని ఫీల్ అవుతున్నాడని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీకి…
ఆర్డీటీకి లైన్ క్లియర్ పట్ల ఎమ్మెల్యే ఆనందం
ప్రధాని, అమిత్ షా, సీఎం, లోకేష్ కు కృతజ్ఞతలు అనంతపురం జిల్లా : టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ అనంతపురం జిల్లాలో విస్తృతంగా సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT) సేవలను కొనసాగిస్తూ…
మత్స్యకారుల భద్రతపై చర్యలేవీ..?
లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ గురుమూర్తి న్యూఢిల్లీ : వైఎస్సార్సీపీ ఎంపీ మద్దెల గురుమూర్తి లోక్ సభలో ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో ప్రధానంగా తన తిరుపతి లోక్ సభ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ప్రస్తావించారు. ఇదే సమయంలో అక్రమ చొరబాటుదారుల…
















