రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గేదే లేదు
స్పష్టం చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి కరీంనగర్ జిల్లా : జగిత్యాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారడం పక్కా అని అన్నారు. తను పార్టీ…
ఊపిరి ఉన్నంత వరకు ప్రజల కోసం పని చేస్తా
ఘనంగా హోం మంత్రి అనిత జన్మదిన వేడుకలు నక్కపల్లి : రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత జన్మదిన వేడుకలు నక్కపల్లి మంత్రి నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య, అభిమానుల శుభాకాంక్షలతో వేడుకలు ఉత్సాహ భరితంగా…
గేమ్ ఛేంజర్ కానున్న ఎనర్జీ సెక్టార్
కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు అమరావతి : సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు పడుతున్నాయని, రాబోయే రోజుల్లో ఎనర్జీ రంగం గేమ్ ఛేంజర్ కానుందని అన్నారు. తక్కువ ఖర్చుతో విద్యుత్…
కాముని చెరువు పునరుద్దరణ పనులు చేపట్టాలి
ఆదేశించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : మూసాపేటలోని కాముని చెరువును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సందర్శించారు. రెండో విడత చేపడుతున్న 14 చెరువుల్లో కాముని చెరువు కూడా ఉందనే విషయం విధితమే. ఈ చెరువు పునరుద్ధరణను వెంటనే…
జీవన్ రెడ్డిని బుజ్జగించిన టీపీసీసీ చీఫ్
తనను కలిసిన విప్ ఆది శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , విప్ ఆది శ్రీనివాస్. ఆయన గత…
ఎంఐఎం చీఫ్ నాకు మంచి మిత్రుడు
కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే ఢిల్లీ: కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ ఓవైసీ (అసదుద్దీన్) తో గత కొన్నేళ్లుగా స్నేహం ఉందన్నాడు. అంతేకాక మాకు…
క్యూనెట్ ఎంఎల్ఎం స్కామ్ బట్టబయలు
కీలక ప్రకటన చేసిన సీపీ వీసీ సజ్జనార్ హైదరాబాద్ : మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసానికి చెక్ పెట్టారు సీపీ వీసీ సజ్జనార్. హైదరాబాద్ నగర పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ (క్యూనెట్) నిర్వహిస్తున్న భారీ…
స్వంత పార్టీ నేతలే గోతులు తవ్వితే ఎలా..?
నిప్పులు చెరిగిన ఎంపీ ఈటల రాజేందర్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వం అనుసరిస్తున్న తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ ఈటల రాజేందర్. ఆయన అధ్యక్షుడు రామ్ చందర్ రావు, కేంద్ర మంత్రి గంగగాపురం కిషన్…
రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితి రూ. 5 లక్షలకు పెంపు
శాసన మండలిలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున ప్రమాద బీమా చెక్కులు అందజేశారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. మృతి చెందిన వారి…
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..?
అసెంబ్లీలో నిలదీసిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : సర్కార్ నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ కార్మికుల సమస్యలు, సంస్థ మనుగడపై ప్రశ్నించారు.. ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన…
















