Category: News
-

అరాచక పాలన అంతమైన రోజు ఇది
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అమరావతి : ఏపీ రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై నేటికి రెండేళ్లు పూర్తయ్యాయని అన్నారు. ప్రజావ్యతిరేక పాలనకు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన రోజు ఇది అని పేర్కొన్నారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ఘన విజయం రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలిచి పోతుందన్నారు. అరాచక, విధ్వంసక పాలనకు ప్రజలు…
-

ఏపీలో సుపరిపాలనకు రెండేళ్లు : జనారర్దన్ రెడ్డి
రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అమరావతి : ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమం – అభివృద్ధితో కూడిన సుపరిపాలనకు రెండేళ్లు పూర్తయిందని, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో అన్ని వర్గాల సంక్షేమ, అభివృద్ధే ధ్యేయంగా కూటమి పాలన సాగుతోందని అన్నారు. మంత్రి గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం…
-

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చ గొడితే ఎలా..?
నిప్పులు చెరిగిన నారా చంద్రబాబు నాయుడు అమరావతి : తెలంగాణలో పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు సరికాదు. ఇలాంటివి మాట్లాడి లేనిపోని సమస్యలు సృష్టించకూడదు. విభజన జరిగి 12 ఏళ్లు అయ్యింది. రెండు రాష్ట్రాలుగా విడిపోయాం. తెలంగాణలోని కొందరు నాయకులు ఇప్పుడు మాట్లాడి విద్వేషాలు రెచ్చగొట్టలేరు అని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఏ ప్రాంతానికి ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు. తెలంగాణలోని కొందరు నాయకులు అనవసర అంశాలు మాట్లాడుతున్నారు. నేను తమిళనాడులో ఎన్నికల…
-

కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు
రూ. 10 వేల కోట్ల ఏటీఎఫ్ స్థిరీకరణకు ఓకే న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. విమానయాన రంగానికి సంబంధించి ఏటీఎఫ్ ధర స్థిరీకరణ నిధికి రూ. 10 వేల కోట్లు మంజూరు చేసేందుకు ఓకే చెప్పంది. ఇంధన ధరల హెచ్చుతగ్గులను నియంత్రించడం దీని లక్ష్యం. పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ ATF ధరలు 2.5 రెట్లు పెరిగాయి. ATF ధర లీటరుకు ₹60.5 (మార్చి-26…
-

ఏపీని సర్వ నాశనం చేసిన జగన్ రెడ్డి
నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. సవిత అమరావతి : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాజీ సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర స్తాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలో 2 ఎకరాల్లో, హైదరాబాద్ లో 30 ఎకరాల్లో, పులివెందులలో వందల ఎకరాల్లో ప్యాలస్ లు నిర్మించుకోవచ్చా అని ప్రశ్నించారు రాజధానికి మాత్రం కేవలం 400 ఎకరాలు ఉంటే సరిపోతాయని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు. అమరావతి రాజధానికి…
-

మాజీ ప్రధాని దేవెగౌడ ఆశీర్వాదం తీసుకున్న డీకేఎస్
రాజకీయ పరంగా ఆయన అపర చాణక్యుడని కితాబు బెంగళూరు : కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ బుధవారం అనుకున్న సమయానికి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీతో పాటు జేడీఎస్ , బీజేపీ, తదితర పార్టీలకు చెందిన అతిరథ నాయకులంతా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందారు డీకే శివకుమార్. ఇవాళ ప్రమాణ స్వీకారోత్సవం సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.…
-

పాలనా పరంగా యడ్యూరప్ప అనుభవం అవసరం
సంచలన వ్యాఖ్యలు చేసిన నూతన సీఎం డీకేఎస్ బెంగళూరు : కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బుధవారం నూతన ముఖ్యమంత్రిగా కొలువు తీరారు కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్, మాజీ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఆయన మర్యాద పూర్వకంగా వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులను కలుసుకున్నారు. వారి ఆశీర్వాదం కూడా పొందారు. డీకే శివకుమార్ ముందుగా మాజీ భారత దేశ ప్రధానమంత్రి హెచ్ డి దేవగౌడ నివాసానికి వెళ్లారు. ఆయన కాళ్లకు నమస్కరించారు.…
-

ఏఎస్పీ భుజంగరావు ఇళ్లలో ఏసీబీ సోదాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపింది. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులకు ప్రమేయం ఉందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఫోన్ ట్యాపింగ్ లో కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న అదనపు ఎస్పీ అధికారి హోదాలో పని చేసిన భుజంగరావు…
-

రేవంత్ రెడ్డి , పవన్ కళ్యాణ్ పై జగదీశ్ రెడ్డి ఫైర్
ఇద్దరూ కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారు హైదరాబాద్ : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇవాళ మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ ఇద్దరూ కలిసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సవాలక్ష సమస్యలు పేరుకు పోయాయని, దీనిని పరిష్కరించే ధైర్యం, దమ్ము, చేతకాక ఇలాంటి చిల్లర రాజకీయాలు…
-

సాగు కోసం నాణ్యమైన విత్తనాల సరఫరా
మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి అమరావతి : వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ సర్కార్ కృషి చేస్తోందని చెప్పారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. సాగుకు సంబంధించి రైతులకు మెరుగైన, నాణ్యవంతమైన విత్తనాలను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణా, గుంటూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప, ఏలూరు, బాపట్ల, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో ఈ కార్యక్రమం ద్వారా వేలాది మంది రైతులు ఇప్పటికే లబ్ధి పొందినట్లు మంత్రి వెల్లడించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











