కాంగ్రెస్ పార్టీకి బ‌ల‌మైన విజ‌యం ఇది

కేర‌ళ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై కామెంట్స్ ఢిల్లీ: కేరళ స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ ఎంపీ కె.సి. వేణుగోపాల్ స్పందించారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కేరళ స్థానిక సంస్థల ఎన్నికల చరిత్రలో ఇది యుడిఎఫ్, కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచుకున్న…

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీజేపీ హ‌వా

రాబోయే రోజుల్లో గెలుస్తామ‌న్న పార్టీ చీఫ్ తిరువనంతపురం | కేరళ స్థానిక సంస్థల ఎన్నికలపై కేరళ బిజెపి అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి బిజెపి కార్యకర్తకు ఇది…

భూమిలేని పేదల పెన్షన్లపై కీలక నిర్ణయం

ప్ర‌క‌టించిన మంత్రి పొంగూరు నారాయ‌ణ అమ‌రావ‌తి : ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో భూమి లేని పేద‌లకు సంబంధించిన పెన్ష‌న్ల‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకుంది త్రిస‌భ్య క‌మిటీ. శ‌నివారం ఇందుకు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించారు రాష్ట్ర పుర‌పాలిక , ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి…

కోల్ క‌తా ఘ‌ట‌న‌తో హైద‌రాబ‌ద్ లో అల‌ర్ట్

ప్ర‌క‌టించిన డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి హైద‌రాబాద్ : ఫుట్ బాల్ ఆట‌గాడు మెస్సీ హైద‌రాబాద్ సంద‌ర్బంగా భారీ ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు తెలంగాణ డీజీపీ శివ ధ‌ర్ రెడ్డి. త‌ను మూడు రోజుల పాటు ఇండియాలో ప‌ర్య‌టిస్తున్నారు. మొద‌ట…

కాగ్నిజెంట్ సంస్థలో 25 వేల మందికి జాబ్స్

క‌ల్పిస్తామ‌న్న సీఈఓ ర‌వి కుమార్ విశాఖ‌ప‌ట్నం : కాగ్నిజెంట్ ఐటీ కంపెనీ సీఈఓ ర‌వికుమార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాబోయే రోజుల్లో 25 వేల మందికి పైగా జాబ్స్ క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీని వ‌ల్ల ఏపీకి చెందిన ప్ర‌తిభ క‌లిగిన విద్యార్థులు,…

ప్ర‌జా పాల‌నలో విద్యా రంగం నాశ‌నం

సీఎం రేవంత్ రెడ్డిపై హ‌రీశ్ రావు ఆగ్ర‌హం హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీ ప్ర‌జా పాల‌న‌లో విద్యా, వైద్య రంగాలు భ్ర‌ష్టు ప‌ట్టి పోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.…

ట్రాన్స్ జెండర్లకు స‌జ్జ‌నార్ స్ట్రాంగ్ వార్నింగ్

బ‌ల‌వంత‌పు వ‌సూళ్ల‌కు పాల్ప‌డితే ఊరుకోం హైద‌రాబాద్ : బ‌ల‌వంత‌పు వ‌సూళ్లకు పాల్ప‌డితే చూస్తూ ఊరుకునేది లేద‌ని ట్రాన్స్ జెండ‌ర్ల‌ను ఉద్దేశించి సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్. కేసులు న‌మోదు చేస్తే భ‌విష్య‌త్తు ప్ర‌మాదంలో ప‌డుతుంద‌న్నారు.ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత…

పెరుందురైలో టీవీకే విజ‌య్ ప్ర‌చారం

ప్ర‌క‌టించిన పార్టీ కో ఆర్డినేట‌ర్ చెన్నై : ద‌ళ‌ప‌తి విజ‌య్ సార‌థ్యంలోని టీవీకే పార్టీ త‌మిళ‌నాడులోని పెరుందురైలో త‌దుప‌రి ప్ర‌చారం చేప‌డ‌తార‌ని పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త శుక్ర‌వారం వెల్ల‌డించారు. ఈ సమావేశం నవంబర్ 27న టీవీకేలో చేరిన కె ఎ సెంగొట్టయన్ నిర్వహించే…

కాపుల అభ్యున్నతికి పెద్దపీట : స‌విత

అన్ని వ‌ర్గాల‌కు కార్పొరేష‌న్లకు నిధులు అమ‌రావ‌తి : కాపుల అభ్యున్నతి కోసం సీఎం చంద్రబాబు నాయుడుపెద్దపీట వేస్తున్నారని అన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి స‌విత‌. 2014-19లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రూ.172 కోట్లతో మంజూరు చేసిన 13 జిల్లా…

ముసారాం బాగ్ బ్రిడ్జి ప‌నులు చేప‌ట్టండి

స‌ర్కార్ ను డిమాండ్ చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత హైద‌రాబాద్ : ముసారాం బాగ్ వంతెన ప‌నులు వెంట‌నే చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. శుక్ర‌వారం జాగృతి బాట కార్య‌క్రమంలో భాగంగా అంబర్ పేట‌లో ప‌ర్య‌టించారు.…