లక్ష్మాపూర్ రైతులను పట్టించుకోని సర్కార్
నిప్పులు చెరిగిన కల్వకుంట్ల కవిత మేడ్చల్ జిల్లా : మేడ్చల్ జిల్లాలోని మల్కాజిగిరి నియోజకవర్గంలో పర్యటించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఈ సందర్బంగా లక్ష్మా పూర్ రైతులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు భారీ భద్రత
6 వేల మందికి పైగా పోలీసుల మోహరింపు హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇవాల్టి నుంచి భారత్ సిటీ వేదికగా ప్రారంభం కానున్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2025 కోసం భారీ ఎత్తున…
తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి బీజేపీ మద్దతు
ఇస్తుందని ప్రకటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ : బీజేపీ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో కొలువు తీరిన సీఎం రేవంత్ రెడ్డి పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా ఇవాల్టి…
జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే
టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న విజయవాడ : టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న మాజీ సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తను తక్షణమే ప్రజలకు క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని అన్నారు. పరకామణి చోరీ కేసులో…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు ఏర్పాట్లు సూపర్
ప్రశంసించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి భారత్ ఫ్యూచర్ సిటీని ఎంపిక చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన 5 వేల…
రేపటి నుంచి తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్
ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2025 సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సమ్మిట్ కు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రముఖులు,…
దీక్షా దివస్ ను దిగ్విజయం చేయండి : కేటీఆర్పార్టీ శ్రేణులకు ప్రెసిడెంట్ దిశా నిర్దేశం హైదరాబద్ : ఉద్యమ నాయకుడు కేసీఆర్ దీక్ష చేపట్టి విరమించిన రోజు డిసెంబర్ 9వ తేదీ. దీనిని ప్రతి ఏటా దీక్షా దివస్ ను నిర్వహిస్తూ…
శాంతి భద్రతను కాపాడాల్సింది దీదీ సర్కారే
సంచలన వ్యాఖ్యలు చేసిన గవర్నర్ ఆనంద్ బోస్ ఢిల్లీ : పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కేవలం సంరక్షకుడిని మాత్రమేనని, అయితే శాంతి భద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తి లేదన్నారు.…
ఆరోగ్యకరమైన ఆహారం ముఖ్యం
స్పష్టం చేసిన వెంకయ్య నాయుడు హైదరాబాద్ : భారతదేశంలో మధుమేహం క్రమంగా పెరుగుతోందని, దీనికి జన్యుపరమైన కారణాలు ఉన్నా, ప్రస్తుత జీవనశైలే మధుమేహానికి ప్రధాన కారణం అని స్పష్టం చేశారు దేశ మాజీ రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. ఆదివారం ఆంపుటేషన్…
యుద్ద ప్రాతిపదికన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేస్తాం
ప్రకటించిన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా : ఆరు నూరైనా సరే యుద్ద ప్రాతిపదికన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. గతంలో 10 ఏళ్లుగా పాలించిన బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా…
















