భార‌త సైన్యం కోసం సూర్య భారీ విరాళం

దుబాయ్ వేదిక‌గా ప్ర‌క‌టించిన కెప్టెన్ దుబాయ్ : దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ 2025 మెగా టోర్నీ ముగిసింది. ఎంతో ఉత్కంఠ భ‌రితంగా సాగింది ఫైన‌ల్ మ్యాచ్ పాకిస్తాన్ తో. ఈ కీల‌క పోరులో టీం ఇండియా అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో…

కుల్దీప్ యాద‌వ్ దెబ్బ‌కు పాకిస్తాన్ విల‌విల‌

స‌త్తా చాటిన స్టార్ బౌల‌ర్..నాలుగు వికెట్లు దుబాయ్ : ఆసియా క‌ప్ 2025 ముగిసింది. టీం ఇండియా జైత్ర‌యాత్ర సాగించింది. దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఈ మెగా టోర్నీలో స‌త్తా చాటింది. త‌న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్ జ‌ట్టుకు చుక్క‌లు చూపించింది.…

తిల‌క్ వ‌ర్మ సెన్సేష‌న్ పాకిస్తాన్ ప‌రేష‌న్

ఫైన‌ల్ పోరులో స‌త్తా చాటిన తెలుగు కుర్రాడు దుబాయ్ : ఆసియా క‌ప్ 2025 ఫైన‌ల్ మ్యాచ్ ఉత్కంఠ భ‌రితంగా సాగింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ఈ కీల‌క పోరులో చివ‌ర‌కు విజేత‌గా నిలిచింది సూర్య కుమార్ యాద‌వ్…

టీం ఇండియా ఆసియా క‌ప్ విజేత

5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై గెలుపు దుబాయ్ : సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. త‌మ‌కు ఎదురే లేద‌ని చాటింది. దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ 2025 ను కైవ‌సం…

పింక్ ప‌వ‌ర్ ర‌న్ విజేత‌లు వీరే

వ‌చ్చే ఏడాది ఖండాంత‌రాల‌కు హైద‌రాబాద్ : బ్రెస్ట్ కాన్సర్ పై అవగాహన కోసం నిర్వహించే పింక్ ప‌వ‌ర్ ర‌న్ ను వచ్చే ఏడాది నుంచి ఖండాతరాలకు విస్తరించనున్నట్లు తెలిపారు పింక్ పవర్ రన్ నిర్వాహకురాలు, ఎస్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ సుధారెడ్డి…

భాగ్య‌న‌గ‌రం పింక్ మ‌యం : సుధారెడ్డి

ఎంఈఐఎల్, సుధా రెడ్డి ఫౌండేష‌న్ హైద‌రాబాద్ : బ్రెస్ట్ క్యాన్స‌ర్ పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు సుధా రెడ్డి ఫౌండేష‌న్ , మేఘా కంపెనీలు సంయుక్తంగా ఆదివారం నెక్లెస్ రోడ్ వేదిక‌గా పింక్ ప‌వ‌ర్ ర‌న్ నిర్వహించారు. ఈ పరుగు ఒక ప్రవాహంలా…

మిథున్ మ‌న్హాస్ బీసీసీఐ చీఫ్

ఉపాధ్య‌క్షుడిగా రాజీవ్ శుక్లా ముంబై : ప్ర‌పంచ క్రికెట్ రంగంలో అత్యధిక ఆదాయం క‌లిగిన క్రీడా సంస్థ‌గా పేరు పొందింది భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) . తాజాగా ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో మాజీ క్రికెట‌ర్, ఆల్ రౌండ‌ర్ గా…

భార‌త బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టిన పాతుమ్ నిస్సాంక‌

58 బంతుల్లో 107 ర‌న్స్ తో సెన్సేష‌న్ సెంచ‌రీ దుబాయ్ : ఆసియా క‌ప్ మెగా టోర్నీ ఆఖ‌రి అంకానికి చేరుకుంది. భార‌త్ త‌న జైత్ర‌యాత్ర‌ను కొన‌సాగిస్తూ వ‌చ్చింది. దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన సూప‌ర్ ఫోర్ లో శ్రీ‌లంక పై సూప‌ర్…

టీమిండియాతో శ్రీ‌లంక బిగ్ ఫైట్

సూప‌ర్ 4లో భాగంగా కీల‌క మ్యాచ్ దుబాయ్ : ఆసియా క‌ప్ 2025 ఆఖ‌రి అంకానికి చేరుకుంది. ఇంకా కొన్ని గంట‌లు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి ఎవ‌రు విజేతనో తేలేందుకు. భార‌త్ చేతిలో రెండుసార్లు చావు దెబ్బ తిన్న పాకిస్తాన్ మ‌రోసారి…

చెల‌రేగిన భార‌త్ త‌ల‌వంచిన బంగ్లాదేశ్

దంచి కొట్టిన అభిషేక్ శ‌ర్మ‌, హార్దిక్ పాండ్యా దుబాయ్ : దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క‌ప్ 2025లో దుమ్ము రేపింది భార‌త జ‌ట్టు. మ‌రోసారి స‌త్తా చాటింది. సూప‌ర్ 4లో భాగంగా దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంలోజ‌రిగిన కీల‌క మ్యాచ్ లో…