భార‌త కోచ్ ల వ‌ల్లే శ్రీ‌లంక విజ‌యాలు

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన స‌న‌త్ జ‌య‌సూర్య శ్రీ‌లంక : భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆతిథ్య శ్రీ‌లంక జ‌ట్టు అద్భుత విజ‌యాలు సాధిస్తోంది. అంతే కాకుండా ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో బ‌ల‌మైన ,…

భారత దేశంతో బంగ్లాదేశ్ స్నేహ హ‌స్తం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన క్రీడా శాఖ మంత్రి బంగ్లాదేశ్ : ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీ జ‌రుగుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. నిన్న‌టి దాకా భార‌త్ తో క‌య్యానికి కాలు దువ్విన బంగ్లాదేశ్ స‌ర్కార్ సంచ‌ల‌న…

పీసీబీ చైర్మ‌న్ న‌ఖ్వీపై షోయ‌బ్ అఖ్త‌ర్ ఫైర్

త‌ను ఆ ప‌ద‌వికి త‌గిన వ్య‌క్తి కాద‌ని ఆగ్ర‌హం పాకిస్తాన్ : ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా శ్రీ‌లంక రాజ‌ధాని కొలంబో వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన మ్యాచ్ లో పాకిస్తాన్ జ‌ట్టు త‌న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి భార‌త…

భార‌త్ భ‌ళా పాకిస్తాన్ విల‌విల

61 ప‌రుగుల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ కొలంబో : శ్రీలంక రాజ‌ధాని కొలంబో వేదిక‌గా జ‌రిగిన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్ కు చుక్క‌లు చూపించింది. 114 ప‌రుగుల‌కే…

సంజూ శాంస‌న్ పై ర‌విచంద్ర‌న్ అశ్విన్ కామెంట్స్

త‌ను సెంచ‌రీ చేస్తే చూడాల‌ని ఉంద‌న్న క్రికెట‌ర్ చెన్నై : భార‌త క్రికెట‌ర్, అనలిస్ట్ , పాడ్ కాస్ట‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ గురించి. తాజాగా భార‌త్ , శ్రీ‌లంక దేశాలు…

క‌లిసికట్టుగా ఆడాం న‌మీబియాపై గెలిచాం

భార‌త జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ మెగా టోర్నీలో భార‌త జ‌ట్టు వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. న్యూజిలాండ్ సీరీస్ లో నిరాశ…

అమెరికా క్రికెట్ జ‌ట్టుకు ట్రంప్ కంగ్రాట్స్

భార‌త్ తో ఓడి పోయినా బాగా ఆడార‌ని కితాబు అమెరికా : అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌నంగా మారారు. త‌న స్వంత సామాజిక మాధ్య‌మం ట్రూత్ సోష‌ల్ వేదిక‌గా ప్ర‌స్తుతం భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న టి20 వ‌ర‌ల్డ్…

న‌మీబియాతో ఆడ‌నున్న సంజూ శాంస‌న్ ..?

క‌డుపు నొప్పితో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ దూరం న్యూఢిల్లీ : భార‌త్, శ్రీ‌లంక సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా న్యూఢిల్లీలో జ‌ర‌గ‌నుంది రెండో మ్యాచ్. ఈ మ్యాచ్ లో స్టార్ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ ఆడ‌డం…

ప్ర‌ధాని మోదీ ఆలోచ‌నా విధానం అద్బుతం

ప్ర‌శంస‌లు కురిపించిన క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా న్యూఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని క‌ల‌వ‌డం ఆనందంగా ఉంద‌న్నారు ప్ర‌ముఖ క్రికెట‌ర్ రవీంద్ర జ‌డేజా. త‌న స‌తీమ‌ణి , మంత్రి రివాబా జ‌డేజాతో క‌లిసి పీఎం నివాసంలో ప్ర‌త్యేకంగా భేటీ…

యూట‌ర్న్ తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు

ఫిబ్ర‌వ‌రి 15న టీమిండియాతో ఆడేందుకు రెడీ హైద‌రాబాద్ : క్రికెట్ అభిమానుల‌కు తీపి క‌బురు అందింది. భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఇప్ప‌టి వ‌ర‌కు తాము టీమిండియాతో ఆడేది లేదంటూ ప్ర‌క‌టించింది పాకిస్తాన్…