ఆర్సీబీ గెలిచేనా ఎస్ఆర్హెచ్ నిలిచేనా
ఐపీఎల్ 2026 మెగా టోర్నమెంట్ స్టార్ట్ బెంగళూరు : అసలైన మజా ఏమిటో ఐపీఎల్ 2026 చూపించేందుకు సిద్దమైంది. మార్చి 28న శనివారం బెంగళూరులోని చిన్నస్వామి వేదిక కీలకమైన మ్యాచ్ కు వేదిక కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు…
ఇండియన్ ప్రిమీయర్ లీగ్ ఆడటం అద్బుతం
సంచలన వ్యాఖ్యలు చేసిన క్రికెటర్ జోస్ బట్లర్ గుజరాత్ : ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ప్రముఖ వరల్డ్ క్లాస్ ప్లేయర్ , ఇంగ్లండ్ కు చెందిన జోస్ బట్లర్ . మార్చి 28 నుంచి ప్రపంచంలోనే అత్యంత జనాదరణ పొందింది ఈ…
ఇక ఎంఎస్ ధోనీ వారసుడు సంజు శాంసన్
రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో కేరళ స్టార్ క్రికెటర్ చెన్నై : రేపటి నుంచి ప్రతిష్టాత్మకమైన ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. దీంతో అందరి కళ్లు ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కు వెళ్లిన కేరళ స్టార్ క్రికెటర్…
కోచ్ గా అవతారం ఎత్తిన హర్భజన్ సింగ్
కీలక ప్రకటన చేసిన భారత క్రికట్ బోర్డు ముంబై : భారత మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ సంచలనంగా మారాడు. తను గత కొంత కాలంగా కామెంటేటర్ గా, విశ్లేషకుడిగా , రాజకీయ నాయకుడిగా…
నేనేమీ నిరూపించు కోవాల్సిన అవసరం లేదు
సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్ మన్ గిల్ ముంబై : భారత టెస్టు, వన్డే ఫార్మాట్ ల జట్ల స్కిప్పర్ శుభ్ మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రేపటి నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) 2026…
రాజస్థాన్ రాయల్స్ ఓనర్ కు జాక్ పాట్
భారీ ధరకు అమ్ముడు పోయిన ఐపీఎల్ టీం రాజస్థాన్ : భారతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడు పోయి చరిత్ర సృష్టించింది ఐపీఎల్ టీం రాజస్థాన్ రాయల్స్. సంస్థ యజమాని మనోజ్ బదాలేకు పంట పండింది. ఒక రకంగా చెప్పాలంటే…
అందరి కళ్లు సంజు శాంసన్ పైనే
సీఎస్కే జట్టులో చేరిన కేరళ క్రికెటర్ చెన్నై : ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2026లో టాప్ లో నిలిచాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్. తను దేశ వ్యాప్తంగా హీరోగా మారాడు. అంతే కాదు తన సోషల్ మీడియా…
సంజు సామ్సన్ నాకు ప్రేరణ : జితేష్ శర్మ
తన ఆటతీరు, వ్యక్తిత్వం అద్బుతం ముంబై : ప్రముఖ క్రికెటర్ జితేష్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను ఇప్పుడు ఈ ఏడాది జరిగే ఐపీఎల్ టోర్నీపై ఫోకస్ పెట్టనున్నాడు. ప్రత్రి క్రికెటర్ కు ఎప్పుడో ఒకప్పుడు ఛాన్స్ వస్తుందన్నాడు. ఒక్కోసారి…
ఐపీఎల్ ట్రోఫీ గెలవడం నా లక్ష్యం
షాకింగ్ కామెంట్స్ చేసిన హార్దిక్ పాండ్యా ముంబై : ఈ ఏడాదిలో జరగబోయే ప్రతిష్టాత్మకమైన, అత్యంత జనాదరణ పొందిన ఐపీఎల్ ట్రోఫీని గెలవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు ముంబై ఇండియన్స్ కెప్టన్ హార్దిక్ పాండ్యా. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడాడు.…
రిషబ్ పంత్ ను వ్యతిరేకించినా ఎంపిక చేశా
మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ హైదరాబాద్ : బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తను రిషబ్ పంత్ ఎంపికపై గతంలో చోటు చేసుకున్న పరిణామాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. 2018లో…
















