సంజూ శాంసన్ కు ఛాన్స్ ఇవ్వాలి : రహానే
ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని కామెంట్ ముంబై : కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ అజింక్యా రహానే కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్న న్యూజిలాండ్ టి20 సీరీస్…
మరోసారి నిరాశ పరిచిన సంజూ శాంసన్
ఇక కెరీర్ ముగిసినట్టేనా స్టార్ క్రికెటర్ హైదరాబాద్ : నిన్నటి దాకా పరుగుల వరద పారించి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారి బీసీసీఐ సెలెక్షన్ కమిటీకి సవాల్ గా మారిన కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ కు ఇప్పుడు ఏమైందని…
సంజూ శాంసన్ కు ఇదే ఆఖరి ఛాన్స్
ఆడకపోతే ఇక ఇంటికే పరిమితం హైదరాబాద్ : కేరళ స్టార్ క్రికెటర్, మాజీ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చర్చనీయాంశంగా మారాడు. ఏరికోరి న్యూజిలాండ్ తో జరుగుతున్న టి20 సీరీస్ కు ఎంపిక చేసింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ .…
తటస్థ ప్రదేశాలలోనే మ్యాచ్ లు ఆడుతాం
ఐసీసీకి స్పష్టం చేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీబీ) కీలక ప్రకటన చేసింది. ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భాగంగా తాము ఇండియాలో జరిగే కీలక మ్యాచ్ లను ఆడేది లేదంటూ…
ఫిఫా వరల్డ్ కప్ 2026 బరువు 6,175 కిలోలు
18 క్యారెట్ బంగారంతో ట్రోఫీ తయారీ న్యూఢిల్లీ : అమెరికా వేదికగా ఈ ఏడాది ఫిఫా వరల్డ్ కప్ 2026 జరగనుంది. ఇప్పటికే మిలియన్ల కొద్దీ టికెట్లు అమ్ముడు పోయాయి. ఈసారి ట్రోఫీని కోకో కోలా స్పాన్సర్ చేస్తోంది. ఇందులో భాగంగా…
ముంబై స్కిప్పర్ గా శ్రేయాస్ అయ్యర్
ప్రకటించిన సెలెక్షన్ కమిటీ చైర్మన్ ముంబై : దేశీవాళి టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ కోసం జరుగుతున్న మ్యాచ్ లలో ఉన్నట్టుండి ముంబై జట్టుకు కెప్టెన్ గా ఉన్న శార్దూల్ ఠాకూర్ కు గాయం అయ్యింది. దీంతో తను కొన్ని మ్యాచ్…
తిరుపతిలో రూ. 5 కోట్లతో జాతీయ క్రీడా అకాడమీ
వెల్లడించిన శాప్ చైర్మన్ రవి నాయుడు అమరావతి : ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. తిరుపతిలో రూ. 5 కోట్లతో జాతీయ క్రీడా అకాడమీని ఏర్పాటు చేయనున్నారు. ఈ అకాడమీ దేశంలో ఈ తరహా రెండవ అధునాతన క్రీడా శిక్షణా…
టి20 వరల్డ్ కప్ కు ఆసిస్ జట్టు ఎంపిక
గాయం నుంచి కోలుకున్న కమిన్స్, వుడ్, డేవిడ్ ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (ఏసీబీ) గురువారం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహించబోయే ఐసీసీ టి20 వరల్డ్ కప్…
ఫిఫాకు 150 మిలియన్ల టికెట్లు కావాలి
అభ్యర్థనలు వచ్చాయన్న నిర్వాహకులు అమెరికా : ఇప్పటి నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఫిఫా టోర్నమెంట్ కు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. మిలియన్ల కొద్ది ఫ్యాన్స్ మ్యాచ్ లు చూసేందుకు ఎగబడుతున్నారు. ఈ సందర్బంగా గతంలో ఎన్నడూ లేనంతగా ఫిఫాకు 150…
శశాంక్ కనుమూరిని అభినందించిన సీఎం
ఏషియన్ ఛాంపియన్ షిప్ లో ప్రతిభ అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సిల్వర్ మెడల్ సాధించిన ఏపీలోని భీమవరానికి చెందిన శశాంక్ కనుమూరిని అభినందించారు. థాయ్ పొలో క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈవెంటింగ్ ఏషియన్ ఛాంపియన్ షిప్-2025లో…
















