వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
15 సిక్సర్లు 16 ఫోర్లతో సూపర్ సెంచరీ రాంచీ : విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బుధవారం రాంచీ వేదికగా జరిగిన మ్యాచ్ లో రికార్డుల మోత మోగింది. బీహార్ బ్యాటర్లు దుమ్ము రేపారు. ఆకాశామే హద్దుగా చెలరేగారు. చిచ్చర పిడుగు…
టి20 వరల్డ్ కప్ జట్టులో శుభ్ మన్ గిల్ కు నో ఛాన్స్
కోలుకోలేని షాక్ ఇచ్చిన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ ముంబై : బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా వచ్చే ఏడాది 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించబోయే టి20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత జట్టును…
టి20 వరల్డ్ కప్ జట్టు డిక్లేర్ : బీసీసీఐ
శుభ్ మన్ గిల్ కు బిగ్ షాక్ , శాంసన్ కు చోటు ముంబై : భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే టి20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. శనివారం 15 మంది సభ్యులతో కూడిన…
ఆడక పోయినా సరే వారికే అందలం
రేపే టి20 వరల్డ్ కప్ జట్టు ఎంపిక ముంబై : భారత్ , శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తోంది ఐసీసీ టి20 వరల్డ్ కప్. వచ్చే ఏడాదిలో జరిగే ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే ఆయా జట్లను ప్రకటించాయి. తాజాగా భారత…
అమృత ఫడ్నవీస్ వ్యవహారం సర్వత్రా ఆగ్రహం
ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీతో సెల్ఫీ వైరల్ ముంబై : వరల్డ్ ఫేమస్ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ప్రస్తుతం భారత దేశంలో పర్యటిస్తున్నారు. తన మూడు రోజుల పర్యటనలో భాగంగా తొలుత కోల్ కతాకు వెళ్లారు. అక్కడి…
సంజూ శాంసన్ సూపర్ ప్లేయర్
ప్రశంసలు కురిపించిన షేన్ బాండ్ హైదరాబాద్ : ప్రముఖ క్రికెటర్ షేన్ బాండ్ ఆసక్తకిర వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ జట్టుకు చెందిన కేరళ స్టార్ క్రికెటర్ , సీఎస్కే జట్టు సభ్యుడు సంజూ శాంసన్ గురించి స్పందించాడు. తను అద్భుతమైన…
భారత్ స్క్వాష్ జట్టుకు ప్రధాని మోదీ కంగ్రాట్స్
యావత్ దేశాన్ని గర్వపడేలా చేసిందని కితాబు ఢిల్లీ : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ ప్రశంసలు కురిపించారు. SDAT స్క్వాష్ ప్రపంచ కప్ 2025లో చరిత్ర సృష్టించి, తమ మొట్టమొదటి ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకుంది భారత…
ఐపీఎల్ వేలంపాటలో మిల్లర్ పైనే కళ్ళన్నీ
కీలక వ్యాఖ్యలు చేసిన సంజయ్ బంగర్ ఢిల్లీ : వచ్చే ఏడాది 2026లో నిర్వహించ బోయే ఐపీఎల్ టోర్నీ కోసం ఇప్పటి నుంచే మినీ వేలం పాట ప్రారంభమైంది. కీలకమైన ఆటగాళ్లను ఆయా జట్లు ట్రేడింగ్ ద్వారా కన్ ఫర్మ్ చేసుకున్నాయి.…
శుభ్ మన్ గిల్ పై సదగోపన్ షాకింగ్ కామెంట్స్
ఎవరి ప్రయోజనాల కోసం కాపాడుతున్నారని ఫైర్ చెన్నై : మాజీ భారత క్రికెటర్ సదగోపన్ రమేష్ నిప్పులు చెరిగాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) , హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ల…
ప్రేమ కలిగిన నగరం భాగ్యనగరం
ఫిదా అయిన లియోనెల్ మెస్సీ హైదరాబాద్ : ఎన్నో నగరాలు తిరిగాను. ఎందరితో కలిశాను. మరెందరో తమ ప్రేమను పంచారు. అద్భుతంగా ఆదరించారు. కానీ ఎక్కడా లేనంతటి ప్రేమను ను హైదరాబాద్ లో పొందానని అన్నారు ప్రముఖ ఫుట్ బాల్ దిగ్గజం…
















