క్రికెట్ తో సేద దీరిన హైడ్రా క‌మిష‌న‌ర్

క్రికెట్ మ్యాచ్ ఆడిన ఉద్యోగులు, సిబ్బంది హైద‌రాబాద్ : నగర ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించడానికి నిత్యం శ్రమించే హైడ్రా క్రికెట్ ఆటతో సేదదీరింది. వర్షాకాలం వరద కష్టాలు తీర్చడంలో తలమునకలైన హైడ్రా క్రికెట్ ఆడి సందడిగా గడిపింది. వర్షాలు తగ్గుముఖం…

అగార్క‌ర్, గంభీర్ తీరుపై ష‌మీ గుస్సా

ఫిట్ నెస్ తో ఉన్నా ఎంపిక చేయ‌లేదు కోల్ క‌తా : భార‌త క్రికెట్ జ‌ట్టు స్టార్ పేస‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఇటీవ‌లే భార‌త జ‌ట్టు సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అగార్క‌ర్, హెడ్ కోచ్ గంభీర్ లు…

పోలీసుల క్రీడా పోటీల నిర్వ‌హ‌ణ‌ భేష్ : అనిత

పోటీల‌ను ప్రారంభించిన హొం మంత్రి అమ‌రావ‌తి : ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమ‌వారం ఏపీఎస్పీ 6వ బెటాలియన్ లో ఆలిండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ 2025 -26 ను డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి ప్రారంభించారు…

బీహార్ జ‌ట్టు వైస్ కెప్టెన్ గా వైభ‌వ్ సూర్య‌వంశీ

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన బీహార్ క్రికెట్ అసోసియేష‌న్ బీహార్ : త‌క్కువ వ‌య‌సులోనే రికార్డ్ ల మోత మోగించిన కుర్రాడు వైభ‌వ్ సూర్య వంశీకి ఊహించ‌ని రీతిలో ఛాన్స్ ద‌క్కింది. రంజీ ట్రోఫీలో పాల్గొనే బీహార్ జ‌ట్టుకు వైస్ కెప్టెన్ గా…

ఫాలోఆన్ ఆడుతున్న వెస్టిండీస్

కుల్దీప్ యాద‌వ్ సూప‌ర్ షో ఢిల్లీ : ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జ‌రుగుతున్న 2వ టెస్టు మ్యాచ్ లో భార‌త జ‌ట్టు పూర్తి ఆధిక్యాన్ని ప్ర‌దర్శించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 5 వికెట్లు కోల్పోయి 518 ప‌రుగులు…

మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం

కీల‌క సూచ‌న చేసిన బీసీసీఐ ముంబై : బీసీసీఐ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) జట్లు మెగా వేలానికి ముందు ఐదుగురు ఆటగాళ్లను నిలుపుకోవచ్చు అని తెలిపింది. ఈ మేర‌కు ఆయా జట్లకు పంపిన సమాచారం ప్రకారం…

అభిషేక్ శ‌ర్మ‌ను ఆప‌డం క‌ష్టం : లారా

ప్ర‌శంస‌లు కురిపించిన లెజెండ్ క్రికెట‌ర్ ముంబై : భార‌తీయ స్టార్ యంగ్ క్రికెట‌ర్ అభిషేక్ శ‌ర్మ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు దిగ్గ‌జ క్రికెట‌ర్ బ్రియాన్ లారా. త‌ను ఇటీవ‌ల దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ 2025లో అద్బుతంగా రాణించాడు.…

దేశం కోసం ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధం

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంజూ శాంస‌న్ ముంబై : ప్ర‌ముఖ భార‌తీయ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌న వ్య‌క్తిగ‌త ప‌రుగుల కంటే భార‌త దేశం కోసం ఆడ‌టాన్ని ఎక్కువ‌గా ఇష్ట ప‌డ‌తాన‌ని అన్నాడు. అంతే కాదు ఏ…

ఐసీసీ అవార్డు రేసులో భార‌త క్రికెట‌ర్లు

అభిషేక్ శ‌ర్మ‌, స్మ‌తి మంద‌న్నా, కుల్దీప్ హైద‌రాబాద్ : ఇంట‌ర్నేన‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ముగ్గురు భార‌తీయ క్రికెట‌ర్లు రేసులో నిలిచారు. అభిషేక్ శ‌ర్మ‌, కుల్దీప్ యాద‌వ్, స్మృతీ మంద‌న్నా ఉన్నారు. పురుషుల విభాగంలో…

ఆస్ట్రేలియా వ‌న్డే, టి20 ఫార్మాట్ జ‌ట్ల ఎంపిక

ప్ర‌క‌టించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (ఏసీబీ) సిడ్నీ : ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (ఏసీబీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భార‌త జ‌ట్టుతో వ‌న్డే సీరీస్, టి20 సీరీస్ ల ఆడేందుకు గాను ఆసిస్ టీమ్ ను వేర్వేరు గా ఖ‌రారు చేసింది.…