సంజూ శాంసన్ పట్ల ఎందుకింత కక్ష..?
కీలక వ్యాఖ్యలు చేసిన హర్షా బోగ్లే హైదరాబాద్ : ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ను తుది జట్టులోకి తీసుకోక పోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఆయనతో పాటు…
క్రీడల కోసం తెలంగాణ సర్కార్ ప్రత్యేక పాలసీ
మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ కామెంట్స్ హైదరాబాద్ : రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం భారత్ ఫ్యూచర్ సిటీ లో జరుగుతున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2025 లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.…
స్వర్ణం గెలుచుకున్న సిమ్రాన్ ప్రీత్
ఐశ్వర్య, అనిషి రజతం స్వంతం దోహా : దోహా వేదికగా జరిగిన పిస్టిల్ విభాగపు పోటీల్లో భారత దేశానికి చెందిన సిమ్రాన్ ప్రీత్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ మేరకు ప్రపంచ కప్ ఫైనల్ లో 25 మీటర్ల పిస్టల్ విభాగంలో…
మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ ఏర్పాట్లపై పరిశీలన
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు హైదరాబాద్ : ప్రపంచంలోనే అత్యంత జనాదరణ పొందిన ఫుట్ బాల్ క్రీడా దిగ్గజం లియోనెల్ మెస్సీ తెలంగాణలో కాలు మోపనున్నాడు. ఈ సందర్బంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి టీంతో ఫ్రెండ్లీ మ్యాచ్…
భారత్, సఫారీ జట్ల టి20 మ్యాచ్ కు భారీ భద్రత
సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ సుధాన్షు సారంగి కటక్ : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టి20 కీలకమైన మ్యాచ్ సందర్బంగా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ సుధాన్షు సారంగి చెప్పారు. ఈ సందర్బంగా బరాబతి స్టేడియంను…
అన్ని ఫార్మాట్ లకు గిల్ కెప్టెన్ గా ఉండాలి
బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కోల్ కతా : బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. టి20, వన్డే, టెస్టు ఫార్మాట్ లకు శుభ్ మన్ గిల్ కెప్టెన్ గా సరి పోతాడని అన్నారు. తను…
మెస్సీతో ఢీ కొట్టేందుకు సీఎం రెఢీ
డిసెంబర్ 13న ఫుట్ బాల్ మ్యాచ్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలనంగా మారారు. ఆయన ముందు నుంచీ క్రీడాకారుడు. ఆయనకు క్రీడలంటే ఇష్టం. ప్రస్తుతం ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీతో ఏకంగా ఫుట్…
క్రికెట్ రంగంలో మహిళలకు సమాన అవకాశాలు
కీలక వ్యాఖ్యలు చేసిన ఐసీసీ చైర్మన్ జే షా ముంబై : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ , ఏసీసీ చైర్మన్ జే షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో రోజు రోజుకు క్రికెట్ ఆట అనేది విడదీయరాని బంధంగా పెనవేసుకు…
ఇండియాలో 2030 కామన్వెల్త్ గేమ్స్
బిడ్డింగ్ లో ఐఓసీ పై మొగ్గు చూపారు న్యూఢిల్లీ : భారత్ కు అరుదైన గౌరవం లభించింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించేందుకు గాను ప్రపంచ వ్యాప్తంగా పోటీ పడ్డాయి. కానీ చివరకు కామన్వెల్త్ గేమ్స్ జనరల్ బాడీ సమావేశంలో…
ఓవరాల్ ఛాంపియన్స్ కు సీఎం అభినందన
తెలంగాణ ఈఎంఆర్ఎస్ అభ్యర్థులకు కంగ్రాట్స్ హైదరాబాద్ : జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోని ఈఎంఆర్ఎస్ కు చెందిన విద్యార్థులు అరుదైన ఘనత సాధించారు. ఏకంగా వివిధ విభాగాలలో జరిగిన పోటీలలో 230 పతకాలను సాధించారు. ఈ సందర్బంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ…
















