ఎవరీ పింగళి చైతన్య ఏమిటా కథ..?
ఎవరీ పింగళి చైతన్య అనుకుంటున్నారా. తను రచయిత్రి. తన తండ్రి ఎవరో కాదు ఎన్ కౌంటర్ పత్రికతో రాజకీయ నేతల్లో రైళ్లు పరుగెత్తించిన పింగళి దశరథరామ్. తన తాత భారత దేశానికి గర్వ కారణంగా నిలిచిన జాతీయ పతాకం (మువ్వొన్నెల జెండా)…
సనాతన దర్మం కోసం ప్రాణ త్యాగానికి సిద్దం
శైవ క్షేత్రం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శివ స్వామిఈ లోకంలో అత్యున్నతమైన స్థలం భారత దేశం. సర్వ మతాలు, ఎన్నో కులాలు, ప్రాంతాలతో కూడుకుని ఉన్న అరుదైన క్షేత్రం. ఈ ప్రాంతం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్పా…
ఒలింపిక్స్ కోసం 2 లక్షల కోట్లు అవసరమా..?
ప్రపంచ మార్కెట్ లో ఇప్పుడు ఇండియా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ సమయంలో కేంద్రంలోని మోదీ సర్కార్ గత కొంత కాలం నుంచి ఒలింపిక్స్ జపం చేస్తోంది. దీనికి కారణం లేక పోలేదు. తమ దేశం ఎలాంటి పోటీలనైనా నిర్వహించే సత్తా…
నల్ల కలువ పాటల వెల్లువ
ప్రపంచాన్ని ఉర్రూతలూగించి కోట్లాది గుండెలను మీటే ఆయుధం పాట. దానిని మించినది ఏదీ లేదు. అందుకే దానికంత క్రేజ్. కులం లేదు..మతం లేదు..మనుషులే కాదు జంతువులు సైతం పాటలకు చిందేసిన సందర్భాలు అనేకం. ప్రపంచపు సంగీతపు వేదిక మీద ఎందరో గాయనీ…
కపిల్ ను మించిన దేశ భక్తుడు ఎవరు ..?
ఈ దేశంలో క్రికెట్ ఒక మతంలా పాకేలా చేసిన వాడు, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఒకే ఒక్కడు ..ఎవరు అవునన్నా కాదన్నా కపిల్ దేవ్ మాత్రమేనని చెప్పక తపపదు. ఈ హర్యానా హరికేన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన…
నెలసరిపై నిందలు వేస్తే ఎలా..?
మానవ జాతికి ప్రాణం పోసేన చరిత్ర మహిళా మణులది. అలాంటి మహిళా జాతికి చెందిన వ్యక్తి అయి ఉండి కూడా అత్యంత దారుణంగా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకురాలు స్మృతి ఇరానీ మాట్లాడటం అత్యంత బాధకు గురి చేసింది. ఎక్కడ…
ఉద్యోగుల పాలిట దేవుడు జ్యోతి బన్సాల్
కోట్లున్నా కొందరు పక్క వారికి అన్నం పెట్టరు. తమ కోసం పని చేస్తున్న ఉద్యోగుల బాగోగులు పట్టించుకోరు. ఎప్పుడెప్పుడు కాస్ట్ కటింగ్ పేరుతో వదిలించు కోవాలని దిగ్గజ కంపెనీలు ఆలోచన చేస్తున్న ప్రస్తుత తరుణంలో తను మాత్రం ఏకంగా తన కోసం…
దీదీ ఆస్తులు లక్షల్లో బాబు ఆస్తులు కోట్లల్లో
భారత దేశ రాజకీయాలలో చక్రం తిప్పే నాయకుడిగా గుర్తింపు పొందారు టీడీపీ బాస్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. తను ఎక్కడ ఉంటే అక్కడ కార్పొరేట్ కంపెనీలు వాలి పోతాయి. ఆయనపై పలు ఆరోపణలు ఉన్నా. వాటిని ఎక్కడా బయటకు…
ఈ ఎంపీని చూసైనా నేర్చుకోక పోతే ఎలా..?
ఈ దేశంలో ఒక్కసారి సర్పంచ్ అయితే చాలు భారీగా సంపాదిస్తారు. కానీ ఓ ఎంపీ అయితే మాటలా. లెక్కనేన్ని ఆస్తులను, కోట్లను కూడబెడతారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదిస్తారు. మరి ఖరీదైన గిఫ్టులు ఇస్తే ఎవరైనా ఊరుకుంటారా..చేయి చాపుతారు. నిస్సిగ్గుగా…
ఓటర్లు కీలకం ప్రజాస్వామ్యానికి మూల స్తంభం
ఎన్నికలలో ప్రతి ఓటూ కీలకమే. ప్రభుత్వాలను తలకిందులు చేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుంది. దీనిని విస్మరించాలని అనుకోవడం అంటే రాజ్యాంగానికి తూట్లు పొడవడమే. ఇది దేశ భవిష్యత్తుకు మంచిది కాదు. ఒకరకంగా ఇలా ఆలోచించినా లేదా మద్దతు పలికినా బాధ్యతా రాహిత్యమే అవుతుంది.…

నేటి నుంచి ప్రజా ప్రభుత్వ ఉత్సవాలు
భారత్ ఫ్యూచర్ సిటీ దేశానికి రోల్ మోడల్
సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్
బీజేపీ సంస్థాగతంగా బలోపేతం కావాలి
దేశం గర్వించ దగిన నాయకుడు వాజ్పేయి
సహ కుటుంబనం ట్రైలర్ రిలీజ్
తెలంగాణలో జనసేన పార్టీ బలపడాలి
ఓట్ల చోరీ వల్లనే బీహార్ లో ఎన్డీఏ గెలుపు
విభిన్న ప్రతిభావంతులను ఆదుకుంటాం
అమరవీరుల కుటుంబాలకు సన్మానం

































































































