బీసీ భావజాల ఉద్యమాన్ని పల్లె పల్లెకు విస్తరిస్తాం

పాటే ఆయుధంగా బీసీ రాజకీయ అధికారం సాధిస్తాం హైద‌రాబాద్ : పాటనే ఆయుధంగా చేసుకున బీసీ కవులు, రచయితలు, కళాకారులు బీసీ భావజాల ఉద్యమాన్ని పల్లె పల్లెకు విస్తరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు…

నో వ‌ర్క్ నో పే ను ఎమ్మెల్యేల‌కు వ‌ర్తింప చేయాలి

ఏపీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు తిరుప‌తి : ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉద్యోగుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటున్నాం స‌రే మ‌రి అసెంబ్లీకి రాకుండా ఉన్న ఎమ్మెల్యేల‌పై వేటు వేసేలా ఎందుకు ఉండ కూడ‌దంటూ ప్ర‌శ్నించారు. ఈ విష‌యంపై లోక్…

ఎన్టీఆర్ స్మృతివనం ఐకాన్ గా మారాలి

స్ప‌ష్టం చేసిన నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తెలుగు వారి ఆత్మ గౌర‌వాన్ని ప్ర‌పంచానికి ప‌రిచయం చేసిన ఒకే ఒక్క‌డు దివంగ‌త ఉమ్మ‌డి ఏపీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి…

నో పాలిటిక్స్ ఓన్లీ మూవీస్ : బ్ర‌హ్మానందం

రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఆలోచ‌న లేద‌ని కామెంట్ తెలుగు సినిమా రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన హాస్య బ్ర‌హ్మ , న‌టుడు క‌న్నెగంటి బ్ర‌హ్మానంద ఆచారి అలియాస్ బ్ర‌హ్మానందం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న త్వ‌ర‌లోనే పాలిటిక్స్ లోకి వ‌స్తున్నారంటూ పెద్ద ఎత్తున…

ఆక‌స్మిక త‌నిఖీల‌తో ఈవో హ‌ల్ చ‌ల్

తిరుమ‌ల‌లో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమ‌ల : టీటీడీ ఈవోగా రెండోసారి కొలువు తీరిన సీనియ‌ర్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. తానేమిటో మ‌రోసారి చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆక‌స్మిక త‌నిఖీల‌తో హోరెత్తిస్తున్నారు. నిరంర‌తం…

నేడే ఇండియా పాకిస్తాన్ బిగ్ ఫైట్

దాయాదుల పోరుపై తెగ‌ని ఉత్కంఠ దుబాయ్ : ఆసియా క‌ప్ 2025 మెగా టోర్నీలో కీల‌క‌మైన మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఆదివారం చిర‌కాల ప్ర‌త్య‌ర్థులైన సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు , స‌ల్మాన్ అలీ అఘా కెప్టెన్ గా ఉన్న…

జగన్ రివర్స్ డ్రామాలు ఆపితే బెట‌ర్ : స‌విత‌

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కామెంట్స్ అమరావతి : రాజధాని అమరావతిపై జగన్ రివర్స్ డ్రామాకు తెర తీశారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకుని అమరావతిపై మరో…

రూ. 500 కోట్ల విలువైన 12 ఎక‌రాలు స్వాధీనం

భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసిన హైడ్రా హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. శంషాబాద్ లో రూ. 500 కోట్ల విలువైన 12 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది హైడ్రా. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియ‌స్…

మిరాయి మూవీ స‌క్సెస్ టీం ఖుష్

ఆనందం వ్య‌క్తం చేసిన న‌టి రితికా హైద‌రాబాద్ : కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వం వహించిన చిత్రం మిరాయి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆశించిన దానికంటే అద్భుత‌మైన విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇక చిత్రం విష‌యానికి వ‌స్తే అనిల్ ఆనంద్ స‌హాయ ద‌ర్శ‌కుడిగా…

భార‌త జ‌ట్టు జెర్సీ స్పాన్స‌ర్ ప్ర‌క‌టిస్తాం

వెల్ల‌డించిన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ముంబై : భార‌త క్రికెట్ జ‌ట్టు ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ముంబై లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇప్ప‌టికే టీమిండియాకు సంబంధించిన జెర్సీ స్పాన్స‌ర్ షిప్…