పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపట్ల సంతృప్తి
ప్రాజెక్ట్ నిర్మాణాన్నిపరిశీలించిన సీఈఓ అమరావతి : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతున్న తీరుపట్ల పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. పీపీఏ బృందం సీఈఓ యోగేష్ పైతాన్కర్ నేతృత్వంలో బుధవారం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో పర్యటించింది. ఈ…
మనసు నొప్పిస్తే మన్నించండి : శివాజీ
కావాలని నేను వస్త్రధారణపై మాట్లాడలేదు హైదరాబాద్ : నటుడు శివాజీ ఎట్టకేలకు దిగి వచ్చాడు. తాను మహిళలు, ప్రధానంగా సినీ రంగానికి చెందిన హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. స్త్రీలు వస్త్రాలను నిండుగా కట్టుకుంటేనే బాగుంటుందని , కానీ…
టీటీడీ ఆలయాల్లో భారీ భద్రత : ఎస్పీ
వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతి జిల్లా : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి, తిరుమలతో పాటు జిల్లా లోని ఇతర దేవాలయాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు. రియల్ టైమ్ కమాండ్ అండ్ కంట్రోల్…
ధురందర్ సినిమా బాగుందన్న శ్రుతి హాసన్
సోషల్ మీడియా ట్రెండ్స్ పై షాకింగ్ కామెంట్స్ చెన్నై : ప్రముఖ నటి , ఇళయ నాయగన్, ఎంపీ కమల్ హాసన్ తనయురాలు శ్రుతి హాసన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. బుధవారం తను సామాజిక వేదిక ఎక్స్ లో తన అభిప్రాయాలను…
12న రానున్న మన శంకర వర ప్రసాద్ గారు
అంచనాలు పెంచేలా చేసిన దర్శకుడు హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతమైన దర్శకుడిగా గుర్తింపు పొందారు అనిల్ రావిపూడి. తను తీసిన ప్రతి మూవీ బిగ్ హిట్. విక్టరీ వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లతో…
డీటీఓ కిషన్ నాయక్ ఆస్తుల విలువ రూ. 250 కోట్లు
ఏసీబీ వలకు చిక్కిన రవాణా శాఖ తిమింగలం హైదరాబాద్ : ఏసీబీ దాడులలో విస్తు పోయే నిజాలు బయట పడ్డాయి. భారీ అవినీతి తిమింగలం చిక్కింది. అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా సంపాదించిన ఓ అవినీతి జిల్లా స్థాయి అధికారి…
గోవా యూనివర్శిటీలో కాంగ్రెస్ గోవా ఫార్వర్డ్ విక్టరీ
రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే కంగ్రాట్స్ గోవా : గోవా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకత ప్రజల నుంచి ఎదురవుతోంది. మొన్నటికి మొన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన…
ఏపీ సర్కార్ సంక్రాంతి కానుక : సవిత
ఆప్కోలో భారీ డిస్కౌంట్ అమ్మకాలు అమరావతి : ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది వస్త్ర కొనుగోలుదారులకు. రానున్న సంక్రాంతి నేపథ్యంలో ఆప్కో షో రూమ్ ల్లో భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.…
శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
వైకుంఠ ఏకాదశికి పకడ్బందీగా ఏర్పాట్లు తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఈవో అనిల్ కుమార్ సింఘాల్…
శ్రీవారిని దర్శించు కోవడం పూర్వ జన్మ సుకృతం
రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తిరుమల : కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా వినుతి కెక్కిన శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలను దర్శించు కోవడం పూర్వ జన్మ సుకృతమని పేర్కొన్నారు రాష్ట్ర హొం శాఖ…
















