వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను విరమించాలి : సీజేపీ

న్యూఢిల్లీ : పరీక్షల నిర్వహణలో జరిగినట్లు ఆరోపించబడుతున్న అక్రమాలపై జవాబుదారీతనం కోసం డిమాండ్ చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ గత 25 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు తన త్యాగం…

యార్క్ షైర్ త‌ర‌పున కుల్దీప్ యాద‌వ్ ఒప్పందం

ఇంగ్లండ్ : భార‌త జ‌ట్టుకు చెందిన స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ ఇంగ్లండ్ లోని యార్క్ షైర్ జ‌ట్టు త‌ర‌పున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. త‌న‌ను ఇండియా జ‌ట్టుకు ఎంపిక చేయ‌క పోవ‌డం తో ఈ ఒప్పందం చేసుకున్న‌ట్లు స‌మాచారం. భారత జట్టు…

ఉదయ్ కృష్ణ రెడ్డి కేసు సోమ‌వారానికి వాయిదా

హైద‌రాబాద్ : ట్రైనీ ఐపీఎస్ ఉద‌య్ కృష్ణా రెడ్డి కేసు ను విచారించిన హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఈ కేసు త‌దుప‌రి విచార‌ణ‌ను సోమ‌వారానికి వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. త‌న కేసుకు సంబంధించి పూర్తి వివ‌రాలు స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది. ఇదిలా…

ఎంజేపీ సీట్లకే డిమాండ్ ఎక్కువ : స‌విత

శ్రీ స‌త్య‌సాయి జిల్లా : దివంగ‌త సీఎం , అన్న ఎన్టీఆర్ రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా గురుకుల విద్య నాంది పలికారని చెప్పారు మంత్రి స‌విత . ఆయన స్పూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల…

24న రాష్ట్ర వ్యాప్తంగా త‌ల్లికి వంద‌నం : నారా లోకేష్

అమ‌రావ‌తి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ కూట‌మి ప్ర‌భుత్వం సంక్షేమం, అభివృద్ది ల‌క్ష్యంగా ప‌ని చేస్తుంద‌ని చెప్పారు. ఇవాళ లోకేష్ మీడియాతో మాట్లాడారు. సుస్థిర‌మైన డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ ఇక్క‌డ…

పొగాకు రైతులకు అండగా ఉంటాం : జ‌గ‌న్ రెడ్డి

తాడేప‌ల్లిగూడెం : మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలోపొగాకు పండించిన‌ రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మొత్తం పొగాకు ఉత్పత్తిలో కనీసం 10 శాతం కూడా సేకరించడంలో ఎన్డీయే ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.…

16 రోజుల్లో రూ. 3.46 కోట్ల క‌న‌క‌దుర్గ ఆల‌య ఆదాయం

విజ‌య‌వాడ : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహించిన లెక్కింపులో హుండీ ద్వారా రూ. 3.46 కోట్ల ఆదాయం సమకూరింది. ఆలయ అధికారుల వివరాల ప్రకారం, జూలై 6న (చివరిసారిగా హుండీలు తెరిచిన రోజు)…

ఫెమా కేసులో ల‌లిత్ మోడీకి ఉప‌శ‌మ‌నం

ఇంగ్లండ్ : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ కు ఆద్యుడిగా భావించే ల‌లిత్ మోడీకి భారీ ఊర‌ట ల‌భించింది.IPL 2009 FEMA కేసులో ట్రిబ్యునల్ నుండి త‌నకు ఉపశమనం ల‌భించ‌డం విశేషం. దీంతో త‌ను ఇండియాలో ప‌ర్య‌టించేందుకు వీలు క‌లుగుతుంది. దీని కార‌ణంగా…

పేరెంట్స్ టీచ‌ర్స్ మీటింగ్స్ కోసం రూ. 9.98 కోట్లు

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెగా తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశాల కోసం రూ. 9.98 కోట్లు విడుదల చేసింది. నిర్ణీత గడువులోగా పాఠశాలలకు నిధులు బదిలీ చేయడంలో ఏమాత్రం జాప్యం జరిగినా సహించేది లేదని హెచ్చరించింది. రాష్ట్ర…

తెలంగాణలో స్తంభించిన డిజిట‌ల్ సేవలు

హైద‌రాబాద్ : తెలంగాణ యాప్-బేస్డ్ డ్రైవర్స్ ఫోరమ్ (TADF) , తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) సంయుక్త పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బ్రేక్‌డౌన్ ఫ్లాష్ సమ్మె తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఆందోళన కార్యక్రమంలో…