బీజేపీకి ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారు
నిప్పులు చెరిగిన మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఏఐసిసి పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో…
నిజాంపేటలో 13 ఎకరాలను కాపాడిన హైడ్రా
దీని విలువ సుమారు రూ. 1300 కోట్లు హైదరాబాద్ : హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టిస్తోంది. కబ్జాదారులకు షాక్ ఇచ్చింది. తాజాగా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేట విలేజ్లో…
బీజేపీలో చేరిన నటి ఆమని
జెండా కప్పి ఆహ్వానించిన కిషన్ రెడ్డి హైదరాబాద్ : వర్దమాన నటి ఆమని శనివారం భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆమెకు కండువా కప్పి…
ఇమ్రాన్ ఖాన్, భార్యకు 17 ఏళ్ల జైలు శిక్ష
పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు పాకిస్తాన్ : పాకిస్తాన్ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఇప్పటికే జైలుపాలై శిక్షను అనుభవిస్తున్న మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఆయన భార్యకు 17 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది.…
టి20 వరల్డ్ కప్ జట్టులో శుభ్ మన్ గిల్ కు నో ఛాన్స్
కోలుకోలేని షాక్ ఇచ్చిన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ ముంబై : బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా వచ్చే ఏడాది 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించబోయే టి20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత జట్టును…
టి20 వరల్డ్ కప్ జట్టు డిక్లేర్ : బీసీసీఐ
శుభ్ మన్ గిల్ కు బిగ్ షాక్ , శాంసన్ కు చోటు ముంబై : భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే టి20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. శనివారం 15 మంది సభ్యులతో కూడిన…
మీ పని తీరు చిరస్థాయిగా నిలిచి పోవాలి
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారంతా తమ పనితీరుతో చిరస్థాయిగా నిలిచి పోయేలా ఉండాలని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు…
తిరుమలలో ఘనంగా అధ్యయనోత్సవాలు
25 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 25 రోజుల పాటు జరుగనున్న అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు రంగ నాయకుల మండపంలో…
జస్టిస్ గవాయ్ నియామకాన్ని స్వాగతిస్తున్నాం
చిలుకూరు బాలాజీ ప్రధాన పూజారి రంగరాజన్ హైదరాబాద్ : హైదరాబాద్ లోని ప్రముఖ న్యాయ విశ్వ విద్యాలయం భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కి కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్బంగా…
మెడికల్ కాలేజీలపై కూటమి సర్కార్ కుట్ర
నిప్పులు చెరిగిన ఎంపీ గురుమూర్తి తిరుపతి జిల్లా : వైఎస్సార్సీపీ ఎంపీ మద్దిలల గురుమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ కూటమి సర్కార్ పై. పీపీపీ మోడల్ పేరుతో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రకు తెర లేపారంటూ…
















