దళితుల విభజనకు టీడీపీ కుట్ర పన్నింది
మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ కామెంట్స్ కాకినాడ : కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. సోమవారం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. సమాజంలో 20…
భారత్ సత్తా ఆసియా కప్ హాకీ విజేత
ఫైనల్ లో దక్షిణా కొరియాకు షాక్ భారత పురుషుల హాకీ జట్టు సంచలనం సృష్టించింది. ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ ను కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఏకంగా 4-1 గోల్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు…
బిగ్ బాస్ -9 కంటెస్టెంట్స్ వీళ్లే
గ్రాండ్ గా లాంచ్ అయిన షో హైదరాబాద్ : ఎంతో ఉత్కంఠ రేపుతూ వచ్చిన బిగ్ బాస్ -9 సీజన్ రియాల్టీ షో ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈసారి షోను భిన్నంగా, అందరినీ, అన్ని…
ప్రజా సంక్షేమం కూటమి సర్కార్ లక్ష్యం
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ కూటమి సర్కార్ ప్రజా సంక్షేమంపై ఎక్కువగా దృష్టి సారించిందని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. సూపర్ సిక్స్ బంపర్ హిట్ అయ్యిందని చెప్పారు. కూటమిలోని ప్రధాన పార్టీల…
సర్కార్ సక్సెస్ కూటమి సభపై ఫోకస్
సవాళ్లు అనేకం అభివృద్ది అద్భుతం అమరావతి : తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలతో కూడిన కూటమి సర్కార్ కొలువు తీరి 15 నెలలకు పైగా అయ్యింది. ఈ సందర్భంగా భారీ ఎత్తున కూటమి ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహించాలని నిర్ణయించాయి ఆయా…
ప్రమాదంలో ప్రజాస్వామ్యం : జస్టిస్ చంద్రకుమార్
భారత రాజ్యాంగానికి పెను ముప్పు పరిణమించింది హైదరాబాద్ : రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యంతో పాటు భారత రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయని వాపోయారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఇండియా కూటమి…
భూపేన్ హజారికా శత జయంతి వేడుకలు
భూపేన హజారికా శత జయంతి వేడుకలు అస్సాం : అస్సాం రాష్ట్ర భూమి పుత్రుడు, దేశ వ్యాప్తంగా పేరు పొందిన గాయకుడు భూపేన్ హజారికా శత జయంతి ఉత్సవాలకు సిద్దం అవుతోంది ఆ రాష్ట్రం. ఈ మేరకు ప్రభుత్వం ఫుల్ ఫోకస్…
జైలులో క్లర్క్ గా మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ
న్యూడ్ వీడియోల వ్యవహారంలో కీలక నిందితుడు కర్ణాటక : జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జైలులోని గ్రంథాలయంలో క్లర్కుగా పని చేయనున్నారు. ఆయనకు రోజూ వారీ జీతం కింద రూ. 522 చెల్లించనున్నారు. ఇదిలా ఉండగా జైలు…
ఇదే అత్యుత్తమమైన పన్ను విధానం : నిర్మలా
ప్రధానమంత్రి మోదీ విజన్ ఉన్న నాయకుడు ఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ అత్యుత్తమమైన విజన్ కలిగిన నాయకుడని, ఆయన ఉన్నంత వరకు ఎలాంటి ఢోకా ఉండబోదంటూ పేర్కొన్నారు. ఇప్పటికే…
జగన్నాథ ఆచారాల ఉల్లంఘనపై ఆగ్రహం
ఇస్కాన్ ను హెచ్చరించిన పూరి గజపతిభువనేశ్వర్: పూరిలోని జగన్నాథుడి ఆలయానికి సంబంధించిన ఆచార వ్యవహారాలకు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా వారిపై చర్యలు తప్పక ఉంటాయని హెచ్చరించారు ప్రధాన ఆలయ పూజారి. తాజాగా ఆయన ఇస్కాన్ ను ఉద్దేశించి పరోక్షంగా మండిపడ్డారు.…