Author: VijayaBhaskar
-

భక్తుల ఆరోగ్య భద్రతే టీటీడీ ప్రధాన లక్ష్యం
స్పష్టం చేసిన టీటీడీ అదనపు ఈవో చౌదరి తిరుమల : భక్తుల ఆరోగ్యం, ఆహార భద్రతకు టీటీడీ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఆడిటోరియంలో టీటీడీ ఆరోగ్య శాఖ, FSSAI, నెస్లే ఇండియా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆహార భద్రత, పరిశుభ్రతలపై మూడు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ తిరుమలకు ప్రతిరోజూ లక్షలాది…
-

రేవంత్ రెడ్డి , పవన్ కళ్యాణ్ పై జగదీశ్ రెడ్డి ఫైర్
ఇద్దరూ కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారు హైదరాబాద్ : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇవాళ మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ ఇద్దరూ కలిసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సవాలక్ష సమస్యలు పేరుకు పోయాయని, దీనిని పరిష్కరించే ధైర్యం, దమ్ము, చేతకాక ఇలాంటి చిల్లర రాజకీయాలు…
-

సాగు కోసం నాణ్యమైన విత్తనాల సరఫరా
మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి అమరావతి : వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ సర్కార్ కృషి చేస్తోందని చెప్పారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. సాగుకు సంబంధించి రైతులకు మెరుగైన, నాణ్యవంతమైన విత్తనాలను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణా, గుంటూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప, ఏలూరు, బాపట్ల, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో ఈ కార్యక్రమం ద్వారా వేలాది మంది రైతులు ఇప్పటికే లబ్ధి పొందినట్లు మంత్రి వెల్లడించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా…
-

యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి
టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తిరుమల : టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో తిరుమలలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈ సమావేశం శ్రీ పద్మావతి అతిధి భవనంలోని సుధర్మ సమావేశ మందిరంలో జరిగింది. ఇందులో భాగంగా ఆయన సివిల్, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్కు సంబంధించిన పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు, కళ్యాణి చౌల్ట్రీస్ ,…
-

తెలంగాణ మీ అయ్య జాగీరా..?
పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్ : జనసేన పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి తెలంగాణపై నోరు పారేసుకున్నారు. రెచ్చగొట్టేలా మాట్లాడారు. తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ ప్రశ్నించారు. దాడులు చేస్తారా అయితే ఇక్కడే ఉంటా దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు .తెలంగాణపై కమిట్మెంట్ ఉంది కాబట్టే కొండగట్టు అంజన్నకు ముప్పై కోట్లు ఇచ్చానని అన్నారు. అడ్డుకుంటారా..? నేనే తిరుగుతా ఇక్కడ అంతటా..! ఇప్పుడు డిసైడ్…
-

బిడ్డా పవన్ కళ్యాణ్ జర నోరు జాగ్రత్త
నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే మందుల శామ్యూల్ హైదరాబాద్ : జనసేన పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల శామ్యూల్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బిడ్డా పవన్ జర నోరు జాగ్రత్త. ఇంకోసారి తెలంగాణ పట్ల, ఈ ప్రాంతపు భాష, యాస, ప్రజల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. చిల్లర రాజకీయాలు చేయాలని చూస్తే పుట్టగతులు ఉండవన్నారు. హైదరాబాద్…
-

రూ. 1,595 కోట్ల పంజాబ్ ట్రస్ట్ ఆస్తుల జప్తు
సంచలన ప్రకటన చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థన్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సంచలన ప్రకటన చేసింది. మనీ లాండరింగ్ నివారణ చట్టం (PMLA), 2002′ నిబంధనల కింద, పంజాబ్లోని రామ్నగర్లో ఉన్న ‘జ్ఞాన్ సాగర్ ఎడ్యుకేషనల్ , ఛారిటబుల్ ట్రస్ట్’కు చెందిన 14 స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. బ్యాంక్ బాధ్యతలు (అప్పులు) మినహాయించి, ఈ ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ ₹1,595.85 కోట్లుగా ఉంది. M/s PACL Ltd దాని అనుబంధ సంస్థలు…
-

ఉద్యమ కారుల గుర్తింపుపై అఖిలపక్ష సమావేశం
4న జరగనుందని స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, వారిని సముచిత రీతిలో గౌరవించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈనెల 4వ తేదీన అన్ని పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. డా.బీ.ఆర్.అంబెడ్కర్ రాష్ట్ర సచివాలయంలో 6వ అంతస్తులోని రూమ్ నెంబర్ 33 లో 4 వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి హాజరై తమ విలువైన సలహాలు, అభిప్రాయలు తెలిపేందుకు ఒక్కో…
-

తెలంగాణ అమర వీరులకు సీఎం నివాళి
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం హైదరాబాద్ : తెలంగాణ ప్రాంతానికి ఆత్మ గౌరవం ఎక్కువ అని అన్నారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. జూన్ 2న ఆవిర్బావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మంగళవారం ఎ. రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్లోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరుల…
-

ఇప్పట్లో ఉద్యోగాలు ఇవ్వలేం : బుర్రా వెంకటేశం
20 జాబ్స్ కోసం 19,000 దరఖాస్తులు వచ్చాయి హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం సంచలన వ్యాఖ్యలు చేశారు . తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి బాగో లేదని, అందుకే ఎక్కువగా జాబ్స్ భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు ఇవ్వలేమంటూ బాంబు పేల్చారు. నిరుద్యోగులకు చావు కబురు చల్లగా చెప్పారు. కేవలం 0.1% నిరుద్యోగులకు మాత్రమే ఉద్యోగాలు ఇస్తామని పేర్కొన్నారు. 99.9% నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేమన్నారు బుర్రా వెంకటేశం. ఇటీవల పొల్యూషన్ కంట్రోల్…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











