Author: VijayaBhaskar
-

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చ గొడితే ఎలా..?
నిప్పులు చెరిగిన నారా చంద్రబాబు నాయుడు అమరావతి : తెలంగాణలో పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు సరికాదు. ఇలాంటివి మాట్లాడి లేనిపోని సమస్యలు సృష్టించకూడదు. విభజన జరిగి 12 ఏళ్లు అయ్యింది. రెండు రాష్ట్రాలుగా విడిపోయాం. తెలంగాణలోని కొందరు నాయకులు ఇప్పుడు మాట్లాడి విద్వేషాలు రెచ్చగొట్టలేరు అని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఏ ప్రాంతానికి ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు. తెలంగాణలోని కొందరు నాయకులు అనవసర అంశాలు మాట్లాడుతున్నారు. నేను తమిళనాడులో ఎన్నికల…
-

కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు
రూ. 10 వేల కోట్ల ఏటీఎఫ్ స్థిరీకరణకు ఓకే న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. విమానయాన రంగానికి సంబంధించి ఏటీఎఫ్ ధర స్థిరీకరణ నిధికి రూ. 10 వేల కోట్లు మంజూరు చేసేందుకు ఓకే చెప్పంది. ఇంధన ధరల హెచ్చుతగ్గులను నియంత్రించడం దీని లక్ష్యం. పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ ATF ధరలు 2.5 రెట్లు పెరిగాయి. ATF ధర లీటరుకు ₹60.5 (మార్చి-26…
-

ఆధునిక వసతులతో లడ్డూ తయారీ వంటశాల
మే నెలలో 1.21 లక్షల లడ్డూల విక్రయాలతో రికార్డ్ తిరుమల : టీటీడీ రికార్డ్ స్తాయిలో గత మే నెలలో లడ్డూలను విక్రయించింది. గతంలో కంటే ఈ ఏడాది 2026లోనే అత్యధికంగా శ్రీవారి భక్తులకు అందజేసినట్లు తెలిపింది టీటీడీ. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. ఇక మారుతున్న కాలానికి అనుగుణంగా టీటీడీ శ్రీవారి లడ్డూ తయారీకి సంబంధించి వంటశాలను ఆధునిక వసతి సౌకర్యాలతో ఏర్పాటు చేసింది. పోటు’ అనేది తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ఆలయానికి సంబంధించిన పవిత్రమైన,…
-

ఏపీని సర్వ నాశనం చేసిన జగన్ రెడ్డి
నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. సవిత అమరావతి : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాజీ సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర స్తాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలో 2 ఎకరాల్లో, హైదరాబాద్ లో 30 ఎకరాల్లో, పులివెందులలో వందల ఎకరాల్లో ప్యాలస్ లు నిర్మించుకోవచ్చా అని ప్రశ్నించారు రాజధానికి మాత్రం కేవలం 400 ఎకరాలు ఉంటే సరిపోతాయని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు. అమరావతి రాజధానికి…
-

మాజీ ప్రధాని దేవెగౌడ ఆశీర్వాదం తీసుకున్న డీకేఎస్
రాజకీయ పరంగా ఆయన అపర చాణక్యుడని కితాబు బెంగళూరు : కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ బుధవారం అనుకున్న సమయానికి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీతో పాటు జేడీఎస్ , బీజేపీ, తదితర పార్టీలకు చెందిన అతిరథ నాయకులంతా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందారు డీకే శివకుమార్. ఇవాళ ప్రమాణ స్వీకారోత్సవం సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.…
-

పాలనా పరంగా యడ్యూరప్ప అనుభవం అవసరం
సంచలన వ్యాఖ్యలు చేసిన నూతన సీఎం డీకేఎస్ బెంగళూరు : కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బుధవారం నూతన ముఖ్యమంత్రిగా కొలువు తీరారు కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్, మాజీ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఆయన మర్యాద పూర్వకంగా వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులను కలుసుకున్నారు. వారి ఆశీర్వాదం కూడా పొందారు. డీకే శివకుమార్ ముందుగా మాజీ భారత దేశ ప్రధానమంత్రి హెచ్ డి దేవగౌడ నివాసానికి వెళ్లారు. ఆయన కాళ్లకు నమస్కరించారు.…
-

వైభవ్ సూర్యవంశిపై మొయిన్ అలీ షాకింగ్ కామెంట్స్
అతడు అద్భుతమైన ఆటగాడని కితాబు ఇచ్చిన క్రికెటర్ పాకిస్తాన్ : భారత స్టార్ యంగ్ వైభవ్ సూర్యవంశీ ఆట తీరు గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ క్రికెట్ కు చెందిన క్రికెటర్ మొయిన్ అలీ. తన జీవితంలో ఇలాంటి ఆటగాడిని చూడలేదని అన్నాడు. తాజాగా వైభవ్ గురించి చేసిన కామెంట్స్ క్రికెట్ వర్గాలలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ 19వ సీజన్ లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా పలు అవార్డులు అందుకున్నాడు బీహార్…
-

ఏఎస్పీ భుజంగరావు ఇళ్లలో ఏసీబీ సోదాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపింది. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులకు ప్రమేయం ఉందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఫోన్ ట్యాపింగ్ లో కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న అదనపు ఎస్పీ అధికారి హోదాలో పని చేసిన భుజంగరావు…
-

పెళ్లికి సీఎం విజయ్ ని ఆహ్వానించిన ఖుష్బు
తమ జీవితంలో మరిచి పోలేని రోజన్న నటి చెన్నై : ప్రముఖ నటి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఖుష్బు సుందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబంతో విడదీయలేని బంధం టీవీకే పార్టీ చీఫ్, అగ్ర నటుడు , దళపతి విజయ్ తో ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే సీఎంగా కొలువు తీరిన విజయ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆమె సోషల్ మీడియా వేదికగా అరుదైన, కుటుంబానికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు ఖుష్బు సుందర్. మా…
-

ఢిల్లీ క్యాపిటల్స్ లో చేరనున్న రిషబ్ పంత్
తనపై వేటు వేయనున్న లక్నో మేనేజ్మెంట్ న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టుకు చెందిన క్రికెటర్ రిషబ్ పంత్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. తను ఐపీఎల్ 19వ సీజన్ లో దారుణంగా వైఫల్యం చెందాడు. భారీ ధరకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. కానీ ఆశించిన మేర నాయకుడిగా రాణించలేదు. ఇక ఆటగాడిగా తనదైన ముద్రను వేయయలేక పోయాడు. ఇదే సమయంలో భారీ ధరకు రాజస్తాన్ రాయల్స్ నుంచి ట్రేడ్ పరంగా సీఎస్కే…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











