కమీషన్ల కోసం కాంగ్రెస్ మంత్రుల క‌క్కుర్తి

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీగా ఉండాల్సిన కాంగ్రెస్ మంత్రులు కేవ‌లం క‌మీష‌న్ల కోసం క‌క్కుర్తి ప‌డ‌డం, రోడ్డుకు ఎక్క‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు మాజీ మంత్రి కేటీఆర్. వాటాల పంప‌కాల్లో తేడాలు రావ‌డంతో ర‌చ్చ…

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

స‌ర్కార్ ను డిమాండ్ చేసిన త‌న్నీరు హ‌రీశ్ రావుసిద్దిపేట‌ జిల్లా : మాజీ మంత్రి హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు కాంగ్రెస్ స‌ర్కార్ పై. ఓ వైపు మ‌క్క రైతులు మ‌ద్ద‌తు ధ‌ర ల‌భించక పోవ‌డంతో మ‌ధ్య ద‌ళారీల‌కు అమ్ముకుంటున్నార‌ని, పెద్ద…

ఏపీకి 16 నెల‌ల్లో రూ. 10 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు

వ‌చ్చాయ‌న్న ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సిడ్నీ (ఆస్ట్రేలియా) : ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ‌ని చెప్పారు మంత్రి నారా లోకేష్. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జ‌రిగిన తెలుగు వారి స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. చంద్ర‌బాబును అరెస్ట్…

బీసీ బంద్ ఒక ట్రైల‌ర్ మాత్ర‌మే : జాజుల‌

దీపావ‌ళి పండుగ త‌ర్వాత కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాం హైద‌రాబాద్ : రిజ‌ర్వేష‌న్ల సాధ‌న కోసం నిర్వ‌హించిన రాష్ట్ర వ్యాప్త బంద్ ఒక ట్రైల‌ర్ మాత్ర‌మేన‌ని అన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు జాజుల శ్రీ‌నివాస్ గౌడ్. బీసీ బంద్ లో ప్రత్యక్షంగా…

మ‌రాఠాలో 96 లక్ష‌ల న‌కిలీ ఓట‌ర్లు

రాజ్ థాక‌రే సంచ‌ల‌న కామెంట్స్ ముంబై : మహారాష్ట్రలో 96 లక్షల మంది ‘నకిలీ’ ఓటర్లు ఉన్నారని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ అధ్య‌క్షుడు రాజ్ థాకరే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇవాళ జ‌రిగిన బూత్-స్థాయి…

పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వ పాలసీలే కీలకం

స్ప‌ష్టం చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వ పాలసీలే కీలకం అన్నారు. ప్రస్తుతం ఏపీలో అమలు చేస్తోన్న నూతన పారిశ్రామిక విధానాల ద్వారా…

2,620 మ‌ద్యం దుకాణాలు 90,000 ద‌ర‌ఖాస్తులు

గ‌తంలో కంటే త‌గ్గిన మ‌ద్యం షాప్స్ ద‌ర‌ఖాస్తులు అమ‌రావ‌తి : తెలంగాణ స‌ర్కార్ ప్ర‌క‌టించిన 2,620 మ‌ద్యం దుకాణాల‌కు ఆశించిన మేర స్పంద‌న రాక పోవ‌డం విస్తు పోయేలా చేసింది. కేవ‌లం 90,000 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా,…

చెల‌రేగిన బౌల‌ర్లు చేతులెత్తేసిన బ్యాట‌ర్లు

26 ఓవ‌ర్ల‌లో టీమిండియా 136 ర‌న్స్ 9 వికెట్లు ఆస్ట్రేలియా : పెర్త్ వేదిక‌గా ఆదివారం ప్రారంభ‌మైంది భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య వ‌న్డే మ్యాచ్. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌కు గాను వ‌ర్షం అడ్డంకిగా నిలిచింది. దీంతో రెండు సార్లు వాయిదా…

క్రికెట్ తో సేద దీరిన హైడ్రా క‌మిష‌న‌ర్

క్రికెట్ మ్యాచ్ ఆడిన ఉద్యోగులు, సిబ్బంది హైద‌రాబాద్ : నగర ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించడానికి నిత్యం శ్రమించే హైడ్రా క్రికెట్ ఆటతో సేదదీరింది. వర్షాకాలం వరద కష్టాలు తీర్చడంలో తలమునకలైన హైడ్రా క్రికెట్ ఆడి సందడిగా గడిపింది. వర్షాలు తగ్గుముఖం…

జ‌ల జీవ‌న్ ప‌థ‌కం కింద కోటి మందికి తాగునీరు

ఓకే చెప్పిన కేంద్రంలోని బీజేపీ మోదీ ప్ర‌భుత్వం అమ‌రావ‌తి : జ‌ల జీవ‌న్ ప‌థ‌కాన్ని పొడిగించింది కేంద్రం. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సూచ‌న‌ల మేర‌కు మ‌రో నాలుగు సంవ‌త్స‌రాల పాటు నిధుల‌ను ఖ‌ర్చు చేసేందుకు అనుమ‌తి ఇచ్చింది. ఈ…