ఓట్ల‌ కోసం కాంగ్రెస్, బీజేపీల బీసీల జ‌పం

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : రాజ‌కీయ ల‌బ్ది కోసం కాంగ్రెస్, భార‌తీయ జ‌న‌తా పార్టీలు బీసీల జ‌పం చేస్తున్నాయ‌ని ఆరోపించారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఉండాలని 2005 లోనే…

కుల వృత్తిని అవ‌మానిస్తే ఊరుకోం

ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ కు వార్నింగ్ అమ‌రావ‌తి : గౌడ కుల వృత్తిని కావాల‌ని కించ ప‌రిచేలా అనుచిత వ్యాఖ్య‌లు చేస్తే చూస్తూ ఊరుకునేది లేద‌ని వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ ను గౌడ సంఘ‌ల నేత‌లు.…

అధికారుల నిర్ల‌క్ష్యం సీఎం ఆగ్ర‌హం

జాప్యం జ‌రిగితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సీరియస్ హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సీరియ‌స్ అయ్యారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా కొంత మంది అధికారులు పనితీరులో వెనుకబడి ఉన్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ…

బీసీ బంద్ స‌క్సెస్ ధూం ధాం జోర్దార్

రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించేంత దాకా పోరాటం హైద‌రాబాద్ : బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని కోరుతూ బీసీ జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్ బిగ్ స‌క్సెస్ అయ్యింది. సంబండ వ‌ర్ణాలు క‌లిసిక‌ట్టుగా ఈ బంద్ లో పాల్గొన్నాయి. తెలంగాణ ఉద్య‌మం త‌ర‌హాలో ఇది కొన‌సాగింది.…

రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో కాంగ్రెస్ కు చిత్త‌శుద్ది లేదు

నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత హైద‌రాబాద్ : జ‌న జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. 42 శాతం బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డంలో కాంగ్రెస్, భార‌తీయ జ‌న‌తా పార్టీలు నాట‌కాలు ఆడుతున్నాయ‌ని ఆరోపించారు. శ‌నివారం…

ఉస్మానియా యూనివర్శిటీలో బీసీ విద్యార్థుల ర్యాలీ

రిజ‌ర్వేష‌న్ల‌లు అమ‌లు చేసేంత దాకా పోరాటం ఆగ‌దు హైద‌రాబాద్ : బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని కోరుతూ శ‌నివారం ఉస్మానియా విశ్వ విద్యాల‌యంలో బీసీ విద్యార్థులు క‌దం తొక్కారు. తెలంగాణలో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల సాధన ఉద్యమంలో భాగంగా ఉస్మానియా…

మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌పై దృష్టి పెట్టాలి

స్ప‌ష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : పేద విద్యార్థుల‌కు మెరుగైన విద్య‌ను అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం ప‌ని చేస్తోంద‌ని చెప్పారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. స‌చివాల‌యంలో విద్యా రంగంపై స‌మీక్ష చేప‌ట్టారు. పాఠశాలల్లో మెరుగైన మౌలిక…

ఉద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాం

స్ప‌ష్టం చేసిన ఏపీ మంత్రివ‌ర్గం అమ‌రావ‌తి : ఏపీలో ప‌ని చేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం త‌మ ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ కేబినెట్ లోని మంత్రివ‌ర్గ ఉప సంఘం. ఈ మేర‌కు శ‌నివారం అమ‌రావ‌తిలోని…

బీసీ రిజ‌ర్వేష‌న్ల కోసం ఆగ‌దు పోరాటం

స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మాజీ జ‌స్టిస్ హైద‌రాబాద్ : దేశానికి స్వేచ్ఛ ల‌భించి 75 ఏళ్లు అవుతున్నా నేటికీ 80 శాతానికి పైగా బీసీలు ఉన్నా ఇప్ప‌టి వ‌ర‌కు రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు మాజీ జ‌స్టిస్ , మాజీ…

రిజ‌ర్వేష‌న్ల పేరుతో కాంగ్రెస్ డ్రామాలు : ఈట‌ల

నిప్పులు చెరిగిన బీజేపీ ఎంపీ రాజేంద‌ర్ సికింద్రాబాద్ : 42 శాతం రిజ‌ర్వేష‌న్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతోందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్. శ‌నివారం బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు మేర‌కు సికింద్రాబాద్…