సేవా కార్యక్రమాలతోనే జీవితానికి సార్థకత
హెరిటేజ్ సంస్థ ఎండీ నారా భువనేశ్వరి లండన్ : జీవితంలో మరిచి పోలేని సన్నివేశం ఇదని , తాను ఏనాడూ పురస్కారాలు అందుకుంటానని అనుకోలేదని అన్నారు హెరిటేజ్ సంస్థ ఎండీ నారా భువనేశ్వరి. లండన్ వేదికగా జరిగిన పురస్కార మహోత్సవంలో ఆమె…
బీజేపీ అభ్యర్థికి తెలంగాణ జనసేన సపోర్ట్
ప్రకటించిన ఆ పార్టీ అధ్యక్షుడు శంకర్ గౌడ్ హైదరాబాద్ : తెలంగాణ జనసేన పార్టీ అధ్యక్షుడు శంకర్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఉప ఎన్నికలో తమ పార్టీ తరపున భారతీయ జనతా…
జగన్ అబద్దాలతో ప్రజల్ని మభ్య పెట్టలేడు
వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్ అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్ లపై జగన్ రెడ్డి పదే పదే నోరు పారేసు కోవడం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఐదేళ్లు పాలించిన…
కాంగ్రెస్ మోసం జనానికి శఠగోపం : కేటీఆర్
మోసానికి చిరునామా కాంగ్రెస్ సర్కార్ హైదరాబాద్ : మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ జన్మతః వచ్చిందంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లోని సోమాజిగూడలో రోడ్ షో చేపట్టారు. ఈ…
కేసీఆర్ ను విమర్శించే హక్కు రేవంత్ కు లేదు
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హైదరాబాద్ : భారత సమకాలీన రాజకీయాల్లో 9 సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపీగా, ఐదు దశాబ్దాలకు పైగా సమకాలీన రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకుడు కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక…
తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి
సర్కార్ ను డిమాండ్ చేసిన కల్వకుంట్ల కవిత ఆదిలాబాద్ జిల్లా : కాంగ్రెస్ సర్కార్ బక్వాస్ అంటూ మండిపడ్డారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా సెంట్రల్ లైబ్రరీ సందర్శించారు. ఈ…
రిమ్స్ ఆస్పత్రిలో వసతులు కరువు : కవిత
ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్సీ ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రిమ్స్…
మైనార్టీ ఓట్ల కోసమే అజ్జూకు మంత్రి పదవి
నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ లీడర్ రాకేష్ రెడ్డి హైదరాబాద్ : మహమ్మద్ అజహరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం కేవలం ఓట్ల కోసం తప్ప మరోటి కాదన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత అనుగుల రాకేశ్ రెడ్డి. ఆయన దేశం గర్వించ దగిన…
కాంగ్రెస్, టీడీపీ హయాంలోనే ఎస్ఎల్బీసీకి అన్యాయం
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి హైదరాబాద్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలను ఏకి పారేశారు. ఓ వైపు రోడ్డు ప్రమాదం…
రైతుల పేరు మీద వైసీపీ నాటకాలు ఆపాలి
వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్ అమరావతి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. మొంథా తుపానును తాము సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, దీనిని కూడా వైసీపీ రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మంగళవారం మంత్రి…
















