అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ
మరింత సమర్థవంతంగా సేవలు అందించాలి అమరావతి : అంగన్వాడీ టీచర్లు మరింత సమర్థవంతంగా సేవలు అందించాలని సూచించారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. నిడదవోలు నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్…
ఐదుగురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతి
కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ అమరావతి : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పనితీరు ఆధారంగా పలువురు ఐఏఎస్ లకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్. సీఎం నారా చంద్రబాబు నాయుడు…
బీజేపీ వచ్చాక దేశంలో మైనార్టీలపై దాడులు
సంచలన ఆరోపణలు చేసిన సీఎం స్టాలిన్ చెన్నై : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కేంద్ర సర్కార్ ను ఏకి పారేశారు. శనివారం మీడియాతో మాట్లాడారు. బిజెపి అధికారం చేపట్టినప్పటి నుండి మైనారిటీలపై ద్వేషపూరిత ప్రసంగాలు…
హిందువుల హత్యలను ఖండించిన ఖర్గే
అత్యంత దారుణమన్న ఏఐసీసీ చీఫ్ ఢిల్లీ : బంగ్లాదేశ్ రాజకీయాలలో హిందువుల హత్యలను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఖండించారు .తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం అని అన్నారు. ఇది ప్రజాస్వామ్య హక్కులను పరిమితం చేయడానికి బాగా ఆలోచించి చేసిన కుట్రగా…
తెలంగాణ సర్కార్ పై ‘బండి’ సీరియస్
డ్రగ్స్ కేసుపై తాత్సారం పట్ల ఫైర్ ఢిల్లీ : తెలంగాణ సర్కార్ నిర్వాకంపై సీరియస్ అయ్యారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అణచి వేయబడిన మాదక ద్రవ్య దర్యాప్తు…
ఆ ప్రాంతాలన్నీ యధావిధిగానే : సీఎం
ప్రాథమిక నోటిఫికేషన్ మేరకు యధావిధిగానే అమరావతి : జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు శనివారం సచివాలయంంలో సమీక్ష నిర్వహించారు. పునర్విభజనపై గత నెల 27న జిల్లాల ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల అయింది.…
కేటీఆర్ కామెంట్స్ పై దానం ఆగ్రహం
సీఎంపై వ్యక్తిగత విమర్శలు తగదు హైదరాబాద్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి ఫైర్ అయ్యారు. పూర్తిగా సీఎం ఎ. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి…
మరిన్ని ఎగ్జిబిషన్స్ ను నిర్వహించాలి
స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్ అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా జ్యూయెల్స్ ఎగ్జిబిషన్లను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. రాజమహేంద్రవరంలోని జీకే గార్డెన్స్ వేదికగా నిర్వహించిన పాన్ ఇండియా జ్యూవెల్స్…
లా అండ్ ఆర్డర్ విషయంలో నో కాంప్రమైజ్ : సీఎం
రౌడీయిజం చేస్తే తోలు వలుస్తామని వార్నింగ్ తిరుపతి : రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. కొందరు రాజకీయ ముసుగులో ఉండి రౌడీయిజం చేస్తామంటే కుదరదని అన్నారు. సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడితే…
ఏపీ అభివృద్ధి చెందేలా ప్రణాళికలు : చంద్రబాబు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం గొప్పది తిరుపతి : ఏపీలో టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో అభివృద్ధి ప్రణాళికలు చేపడుతున్నాం అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. క్వాంటం, ఏఐ వంటి వాటితో పాటు గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీని అభివృద్ధి…
















