తెలంగాణ జాగృతిలో భారీగా చేరికలు

ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ : తెలంగాణ‌లో తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు, శాస‌న మండ‌లి స‌భ్యురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత దూకుడు పెంచారు. ఆమె ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరు పెంచారు. ఇందులో భాగంగా స్వ‌యంగా జ‌నాన్ని క‌లిసి స‌మ‌స్య‌లు తెలుసుకునే…

దేవుళ్ల మీద ఒట్టేశారు జ‌నానికి టోపీ పెట్టారు

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : కాంగ్రెస్ స‌ర్కార్ అన్ని రంగాల‌లో వైఫ‌ల్యం అందింద‌ని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. త‌న స‌మ‌క్షంలో బీజేపీకి చెందిన ప‌లువురు చేరారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న ప్ర‌సంగించారు. కాంగ్రెస్ నేత‌లు,…

న‌ల్ల చెరువును ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్

త్వ‌ర‌లోనే కూక‌ట్ ప‌ల్లికి మ‌ణిహారం కానుంది హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ లోని కూక‌ట్ ప‌ల్లి న‌ల్ల చెరువు అభివృద్ది ప‌నుల‌ను ప‌రిశీలించారు. గ‌తంలో దీనిని కొంద‌రు ఆక్ర‌మించారు. మ‌రికొంద‌రు క‌బ్జాకు పాల్ప‌డ్డారు. దీనిపై దృష్టి సారించారు…

ప‌దేళ్ల బీఆర్ఎస్ పాల‌న‌ను ఆలోచించండి : కేటీఆర్

ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాల‌నకు చెక్ పెట్టండి హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేసిన ఘ‌న‌త కేసీఆర్ కు ద‌క్కుతుంద‌న్నారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలోని షేక్‌పేట్‌లోని సత్వా గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ వాసులతో ఆదివారం…

అందరిలో చైతన్యం తోనే అవినీతికి అడ్డుకట్ట

ప్ర‌క‌టించిన హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : ప్ర‌తి ఒక్క‌రిలో చైత‌న్యం వ‌చ్చిన రోజున అవినీతికి అడ్డుక‌ట్ట వేసేందుకు ఆస్కారం ఏర్ప‌డుతుంద‌న్నారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. తాము వ‌చ్చేంత వ‌ర‌కు, హైడ్రా ఏర్పాటు కానంత వ‌ర‌కు న‌గ‌ర వాసుల్లో…

రూ. 120 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

దూకుడు పెంచిన క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ లో క‌బ్జాల‌కు గురైన స్థ‌లాల‌ను గుర్తించే ప‌నిలో ప‌డ్డారు. మియాపూర్ లో ప్ర‌భుత్వ భూమిలో 5 అంత‌స్తుల భ‌వ‌నాన్ని కూల్చి వేశారు.…

పోలీసుల‌కు అండ‌గా సుధారెడ్డి ఫౌండేష‌న్

స్ప‌ష్టం చేసిన ఎంఈఐఎల్ డైరెక్ట‌ర్ హైద‌రాబాద్ : ప్రజల కోసం పనిచేసే పోలీసులు ప్రశాంతంగా విధులు నిర్వర్తించగలిగితే ప్రజలందరూ సంతోషంగా ఉంటారని అన్నారు ఎంఈఐఎల్ కంపెనీ డైరెక్ట‌ర్, సుధారెడ్డి ఫౌండేష‌న్ చైర్మ‌న్ సుధా రెడ్డి. పోలీసులకు సహకారం అందించేందుకు ఎపుడూ సిద్ధంగా…

ముఖ్య‌మంత్రితో ఫ్రాన్స్ కాన్సుల్ జ‌న‌ర‌ల్ భేటీ

మార్క్ లామీ బృందం మ‌ర్యాద పూర్వ‌క మీటింగ్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డితో మ‌ర్యాద పూర్వ‌కంగా భేటీ అయ్యారుఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ బృందం స‌భ్యులు. ఈ సంద‌ర్బంగా హైదరాబాద్ లో ఫ్రాన్స్ ఆన్…

క‌ళాకారుల కోసం అలుపెరుగ‌ని పోరాటం

స్ప‌ష్టం చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత క‌రీంన‌గ‌ర్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు , ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆమె చేప‌ట్టిన జాగృతి జ‌నం బాట క‌రీంన‌గ‌ర్ జిల్లాలో కొన‌సాగింది. ఈ సంద‌ర్బంగా ప‌లువురు వృత్తి…