రూ. 500 కోట్ల విలువైన 12 ఎక‌రాలు స్వాధీనం

భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసిన హైడ్రా హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. శంషాబాద్ లో రూ. 500 కోట్ల విలువైన 12 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది హైడ్రా. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియ‌స్…

స్టాలిన్ స‌ర్కార్ పై ద‌ళ‌ప‌తి క‌న్నెర్ర‌

తిరుచ్చి మీట్ ది పీపుల్ కార్య‌క్రమంలో చెన్నై : త‌మిళ‌నాడులో కొలువు తీరిన డీఎంకే స‌ర్కార్ ను ఏకి పారేశారు టీవీకే అధ్య‌క్షుడు ద‌ళ‌ప‌తి విజ‌య్. శ‌నివారం ఆయ‌న రాష్ట్రంలోని తిరుచ్చి వేదిక‌గా మీట్ ది మై పీపుల్ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం…

నేపాల్ ప్ర‌ధానిగా కొలువు తీరిన సుశీలా క‌ర్కి

దేశంలోనే తొలిసారిగా మహిళా నాయ‌కురాలు నేపాల్ : ఎట్ట‌కేల‌కు నేపాల్ ప్ర‌ధాన‌మంత్రిగా సుశీలా క‌ర్కి కొలువు తీరారు. ఆమెతో దేశ అధ్య‌క్షుడు ప్ర‌మాణ స్వీకారం చేయించారు. దేశానికి తొలి మ‌హిళా నాయ‌కురాలిగా గుర్తింపు పొందారు. గ‌తంలో త‌ను దేశ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా…

ఏపీ స‌ర్కార్ బ‌క్వాస్ : వైఎస్ ష‌ర్మిల‌

విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు విజ‌య‌వాడ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల‌లో వైఫ‌ల్యం చెందింద‌ని ఆరోపించారు. ఇచ్చిన హామీల‌ను గాలికి వ‌దిలి వేశార‌ని, అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు…

ఏపీని దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ స్థాపం : సీఎం

క్వాంటం వ్యాలీకి శ్రీ‌కారం చుట్టాం అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ వైపు తాము కొలువు తీరాక ప‌లు కంపెనీలు, దిగ్గ‌జ సంస్థ‌లు చూస్తున్నాయ‌ని చెప్పారు. క్వాంటం వ్యాలీకి శ్రీకారం చుట్టామ‌న్నారు తెలిపారు.…

విశాఖ స్టీల్ ప్లాంట్ పై మౌన‌మేల‌..?

ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి విజ‌య‌వాడ : విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు అని స్ప‌ష్టం చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. శుక్ర‌వారం విజ‌య‌వాడ‌లోని ఎంబీ భ‌వ‌న్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై అఖిలపక్ష సమావేశం…

పుష్క‌లంగా ఎరువుల నిల్వ‌లు : అచ్చెన్నాయుడు

అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు అమ‌రావ‌తి : రాష్ట్రంలో ఎరువులు ఎటువంటి కొరత లేకుండా అందుబాటులో ఉన్నాయ‌ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.…

నేతన్నలకు ఆప్కో బకాయిల చెల్లింపు : స‌విత‌

త్వరలో మిగిలిన బకాయిలూ చెల్లిస్తామ‌ని ప్ర‌క‌ట‌న అమరావతి : అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేతన్నలకు మేలు చేసేలా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. తాజాగా చేనేతలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆప్కో ద్వారా నేతన్నలకు పడిన బకాయిల్లో 20…

ఏపీ కూట‌మి పాల‌న అభివృద్దికి నమూనా : సీఎం

వే 2 న్యూస్ కాంక్లేవ్ లో చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్రానికి ఓ విజ‌న్ ఉంద‌ని, దానిని సాకారం చేసేందుకు తాను ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని చెప్పారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. శుక్ర‌వారం వే 2 న్యూస్ సంస్థ…

సెమీ కండ‌క్ట‌ర్ గేమ్ ఛేంజ‌ర్ కాబోతోంది

వీఐపీ ఏపీ యూనివ‌ర్శిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ అమ‌రావ‌తి : రాబోయే రోజుల్లో సెడీ కండ‌క్ట‌ర్ రంగం కీల‌కంగా మార‌బోతోంద‌ని, ఇప్ప‌టికే త‌న ప్ర‌భావాన్ని చూపిస్తోంద‌ని చెప్పారు వీఐటీ, ఏపీ యూనివ‌ర్శిటీ వైస్ ఛాన్స్ ల‌ర్ ఎస్ వీ కోటా రెడ్డి .…