చెంచులపై ఆంక్షలు ఎత్తి వేయాలి
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియా రెడ్డి అమరావతి : ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఈసందర్బంగా తమ నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యలను ఆమె ఏకరువు పెట్టారు. ప్రధానంగా వెదురు ఉత్పత్తులపై ఆధారపడి…
శోభారాజు కార్యక్రమాలకు సర్కార్ సహకారం
ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : సంగీతం, సాహిత్యం, సంస్కృతి భారతీయ సంపదకు మూలాలు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కళాకారుల ద్వారా అన్నమయ్య కీర్తలను ప్రజలకు చేరువు చేస్తున్న డాక్టర్ శోభారాజు కార్యక్రమాలకు తమ సహకారం…
అమ్మా నీ పెద్ద కొడుకును వచ్చా
నాగేశ్వరమ్మకు పవన్ కళ్యాణ్ ఆసరా అమరావతి : అమ్మా నీ పెద్ద కొడుకును వచ్చా. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇప్పటం గ్రామంలో ఉన్న నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లారు.…
నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక నికృష్టపు మాటలా..?
మాజీ మంత్రి కేటీఆర్ సీఎంపై షాకింగ్ కామెంట్స్ హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక నికృష్టపు మాటలు మాట్లాడటం దారుణమన్నారు. జల హక్కులను కాపాడటం చేతగాని దద్దమ్మా..…
సర్పంచులకు సర్కార్ భారీ నజరానా : సీఎం
ప్రకటించిన అనుముల రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా : నూతనంగా ఎన్నికైన సర్పంచులకు తీపి కబురు చెప్పారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. కోస్గిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. సీఎం నిధుల నుంచి నేరుగా సర్పంచులకే ఫండ్ అందిచే బాధ్యత…
బస్సు ప్రమాదం పలువురు సజీవ దహనం
కర్ణాటకలో చోటు చేసుకున్న ఘటన బాధాకరం కర్ణాటక : కర్ణాటక రాష్ట్రంలో గురువారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి శివమొగ్గకు ప్రయాణం చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటన జాతీయ రహదారి…
హాస్పిటాలిటీ రంగానికి రిషికొండ ప్యాలెస్
స్పష్టం చేసిన మంత్రులు దుర్గేష్, పయ్యావుల అమరావతి : ఏపీ మంత్రులు కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. ప్రజలకు ఉపయోగపడేలా, ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా విశాఖలోని రుషికొండ ప్యాలెస్ను వినియోగించాలనే లక్ష్యంతో అమరావతి సచివాలయంలో మూడవ మంత్రివర్గ…
పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపట్ల సంతృప్తి
ప్రాజెక్ట్ నిర్మాణాన్నిపరిశీలించిన సీఈఓ అమరావతి : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతున్న తీరుపట్ల పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. పీపీఏ బృందం సీఈఓ యోగేష్ పైతాన్కర్ నేతృత్వంలో బుధవారం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో పర్యటించింది. ఈ…
డీటీఓ కిషన్ నాయక్ ఆస్తుల విలువ రూ. 250 కోట్లు
ఏసీబీ వలకు చిక్కిన రవాణా శాఖ తిమింగలం హైదరాబాద్ : ఏసీబీ దాడులలో విస్తు పోయే నిజాలు బయట పడ్డాయి. భారీ అవినీతి తిమింగలం చిక్కింది. అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా సంపాదించిన ఓ అవినీతి జిల్లా స్థాయి అధికారి…
గోవా యూనివర్శిటీలో కాంగ్రెస్ గోవా ఫార్వర్డ్ విక్టరీ
రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే కంగ్రాట్స్ గోవా : గోవా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకత ప్రజల నుంచి ఎదురవుతోంది. మొన్నటికి మొన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన…
















