సహాయక చర్యలు ముమ్మరం చేయాలి
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : మొంథా తుపాను తీవ్రత కొనసాగుతుండడంతో ఏపీని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష చేపట్టారు. ఆయా శాఖల అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అలాగే…
బుక్ ఎగ్జిబిషన్ కోసం సీఎంకు ఆహ్వానం
విజయవాడలో జనవరి 2 నుంచి 7 వరకు అమరావతి : దక్షిణ భారత దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే విజయవాడ బుక్ ఎగ్జిబిషన్కు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆహ్వానించింది. 2026 జనవరి 2…
బమృక్నుద్దౌలా చెరువు పునరుద్దరణ
పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. చెరువులను పునరుద్దరించే పనిలో పడింది. ఇందులో భాగంగా పాతబస్తీలోని చారిత్రిక నేపథ్యం కలిగిన బమృక్నుద్దౌలా చెరువు పునరుద్దరణ పనులు యుద్ద ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. పరిశీలించారు హైడ్రా కమిషనర్ ఏవీ…
రౌడీ షీటర్ నని నిరూపిస్తే రాజీనామా చేస్తా
సవాల్ విసిరిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ శాసన సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నవీన్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. తనపై పదే పదే బీఆర్ఎస్ నేతలు రౌడీ…
ఆల్మట్టి ఎత్తు పెంచితే సీఎం మౌనమేల..?
నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాలమూరు జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఈఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఏకి పారేశారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా…
నిర్వాసిత రైతులను ఆదుకోవాలి : కవిత
మార్కెట్ ధరను చెల్లించాలని డిమాండ్ పాలమూరు జిల్లా : జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం పాలమూరు జిల్లాలో పర్యటించారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఈ సందర్బంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో కీలకమైన ఉద్దండపూర్ జలాశయంలోని నిర్వాసిత…
విద్యార్థుల ఆరోగ్యంపై మంత్రి సవిత ఆరా
మొంథా తుపాను ప్రభావంపై జర జాగ్రత్త అమరావతి : రాష్ట్రంలోని వివిధ సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న బీసీ విద్యార్థులను కాపాడు కోవాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు మంత్రి ఎస్. సవిత. మంగళవారం ఆమె తన కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ప్రస్తుతం…
పలు చోట్ల ఆక్రమణలు తొలగించిన హైడ్రా
హస్తినాపురం, చందానగర్ లలో కబ్జాలు తొలగింపు హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆక్రమణలను హైడ్రా మంగళవారం తొలగించింది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతో పరిశీలించిన అనంతరం హైడ్రా కమిషనర్ ఏవీ…
జిల్లాల పునర్విభజనపై సర్కార్ ఫోకస్
సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ అమరావతి : ఏపీలో మళ్లీ మొదటికి వచ్చింది కథ. ఓ వైపు మొంథా తుపాను. ఇంకో వైపు జిల్లాల పునర్ విభజన కార్యక్రమంపై సుదీర్ఘ సమీక్ష. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం ఉపసంఘం…
సహాయక చర్యలపై సీఎం ఆరా
అప్రమత్తంగా ఉండాలని సూచన అమరావతి : ఏపీని వర్షాలు వణికిస్తున్నాయి. భారీ ఎత్తున కురుస్తుండడంతో ముందస్తు ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే దానిపై ఆరా తీశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. మంగళవారం అత్యవస సమావేశం నిర్వహించారు. ఈ కీలక సమావేశంలో…
















