వ్య‌వ‌సాయాన్ని లాభ‌సాటిగా మారుస్తాం : సీఎం

ప్ర‌తి ఒక్క రైతును ఆంట్ర‌ప్రెన్యూర్ చేస్తాం అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వ్య‌వ‌సాయ రంగానికి అత్యాధునిక టెక్నాల‌జీని ఉప‌యోగించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. బుధ‌వారం తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో జ‌రిగిన రైత‌న్నా మీ…

సీఎం కోడ్ ఉల్లంఘ‌న‌పై ఈసీకి ఫిర్యాదు

క‌మిష‌న‌ర్ ను క‌లిసిన క‌ల్వ‌కుంట్ల క‌విత హైద‌రాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న కామెంట్స్ చేశారు . ఆమె సీఎం రేవంత్ రెడ్డి నిర్వాకంపై మండిప‌డ్డారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఈసీ ఎన్నిక‌ల కోడ్ ను విధించింద‌న్నారు. ఈ…

ధ‌న‌వంతుల కోస‌మే ఆప‌రేష‌న్ ఖ‌గార్

కేంద్ర స‌ర్కార్ పై ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్ హైద‌రాబాద్ : కేవ‌లం బ‌డా బాబుల‌కు, ధ‌న‌వంతుల‌కు, అదానీ, అంబానీ, టాటా, జిందాల్ కంపెనీల కోస‌మే కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఆప‌రేష‌న్ ఖ‌గార్ చేప‌ట్టింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్. బుధ‌వారం ఆయ‌న…

ప‌వన్ క‌ళ్యాణ్ సారీ చెప్పాల్సిందే

సినిమాలు ఆడ‌నివ్వన‌న్న ఎమ్మెల్యే పాల‌మూరు జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వన్ క‌ళ్యాణ్ పై తెలంగాణ వ్యాప్తంగా నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం రాష్ట్రం ఏర్ప‌డి 12 ఏళ్లు పూర్త‌యినా ఇంకా ఆంధ్రాకు చెందిన నేత‌లు త‌మ…

మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేతో రేవంత్ రెడ్డి ములాఖత్

తెలంగాణ గ్లోబ‌ల్ రైజింగ్ స‌మ్మిట్ కు ఆహ్వానం న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా డిసెంబ‌ర్ 8,9వ తేదీల‌లో రెండు రోజుల పాటు బిగ్ స‌మ్మిట్ ను నిర్వ‌హిస్తోంది. ఈ మేర‌కు ఇప్ప‌టికే ఏర్పాట్లు పూర్తి చేసే ప్ర‌య‌త్నంలో…

మెరుగైన పౌర సేవ‌లు అందించాలి : సీఎం

స‌చివాలయంలో స‌మీక్ష చేప‌ట్టిన చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌భుత్వం తాజాగా తీసుకు వ‌చ్చిన నూత‌న పౌర సేవ‌ల‌కు సంబంధించి…

ఆర్టీసీకి త్వరలోనే 1000 ఈవీ బస్సులు

రాష్ట్రంలో 5 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది పాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కీలకమైన పరిశ్రమలుగా…

కేంద్ర మంత్రికి మొంథా తుపాను నివేదిక

అందించిన కేంద్ర‌, రాష్ట్ర మంత్రులు న్యూఢిల్లీ : ఏపీని ఇటీవ‌ల మొంథా తుపాను అత‌లాకుత‌లం చేసింది. ఇందుకు సంబంధించి నివేదిక‌ను ఇవాళ రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ , అనిత వంగ‌ల‌పూడి , కేంద్ర మంత్రులు రామ్మోహ‌న్ నాయుడు, డాక్ట‌ర్ పెమ్మ‌సాని…

ఎస్సీ, ఎస్టీ స‌బ్ ప్లాన్ నిధులు ఇవ్వండి

పార్ల‌మెంట్ లో ఎంపీ గురుమూర్తి కామెంట్ ఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ స‌బ్ ప్లాన్ నిధులు కేటాయించాల‌ని కోరారు పార్ల‌మెంట్ లో తిరుప‌తి ఎంపీ గురుమూర్తి.ఈ పథకంలో ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ కోటా లేకపోయినా, రాష్ట్రాలు తమ షెడ్యూల్డ్ కుల, గిరిజన…

బ‌మృక్నుద్దౌలా చెరువు క‌మిష‌న‌ర్ ప‌రిశీల‌న‌

అందంగా తీర్చి దిద్దాల‌ని రంగ‌నాథ్ ఆదేశం హైద‌రాబాద్ : బ‌మృక్నుద్దౌలా చెరువును హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప‌రిశీలించారు. చెరువునుఅందంగా తీర్చి దిద్దాల‌ని ఆదేశించారు. వ‌ర‌ద క‌ట్ట‌డితోపాటు భూగ‌ర్భ జ‌లాలు స‌మృద్ధిగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామ‌ని చెప్పారు. ఈ చెరువు ఔట్‌లెట్ నుంచి…