త్వరలో నూతన పెన్షన్లు, ఇళ్లు అందజేస్తాం
సంచలన ప్రకటన చేసిన మంత్రి ఎస్ సవితపెనుకొండ : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 8,190 మందికి స్పౌజ్ పెన్షన్లు అందజేశామని తెలిపారు. జిల్లాలో 435 మందికి,…
సోనియా కుటుంబంపై కేంద్రం వేధింపుల పర్వం
ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బెంగళూరు | కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన కేంద్రంలోని ఎన్డీయే , బీజేపీ సర్కార్ ను ఏకి పారేశారు. కేవలం బీజేపీయేతర పార్టీలను, వ్యక్తులను,…
కరిచే కుక్కలంతా పార్లమెంట్లో ఉన్నారు
ఎంపీ రేణుకా చౌదరి షాకింగ్ కామెంట్స్ ఢిల్లీ : ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె చేసిన తాజా వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు సోమవారం ఢిల్లీలో ప్రారంభం…
మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్
బాధితులకు భరోసా ఇచ్చిన వైనం గుంటూరు జిల్లా : గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 76వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రిని స్వయంగా కలిసి సమస్యలు విన్నవించేందుకు…
2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం
కీలక ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. సోమవారం ఏలూరు జిల్లాలో జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మారుతున్న టెక్నాలజీని అంది పుచ్చుకోవాలని…
సీఎం భూ కుంభకోణంపై రాహుల్ మౌనమేల..?
సీరియస్ కామెంట్స్ చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి భారీ ఎత్తున భూ కుంభకోణానికి స్కెచ్ వేశాడని, దీని విలువ బహిరంగ మార్కెట్ లో రూ. 5 లక్షల కోట్లు ఉంటుందన్నారు. ఈ సందర్బంగా ఇంత…
ప్రజా పాలనలో రైతన్నలు పరేషాన్ : హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డిపై భగ్గుమన్న మాజీ మంత్రి హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ సర్కార్ పై. ప్రజా పాలన పేరుతో రైతులను నట్టేట ముంచారని ఆరోపించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ…
నేటి నుంచి ప్రజా ప్రభుత్వ ఉత్సవాలు
డిసెంబర్ 6వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పలు ఉమ్మడి జిల్లాల్లో ఒకరోజు ఉత్సవాలను నిర్వహించనున్నారు.డిసెంబర్ 1 వ తేదీన మక్తల్లో, 2 వ తేదీన…
భారత్ ఫ్యూచర్ సిటీ దేశానికి రోల్ మోడల్
చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ రైజింగ్ విజన్ -2047 డాక్యుమెంట్ దేశానికి ఓ రోల్ మోడల్ గా మారనుందని పేర్కొన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఓఆర్ఆర్ అంతర్భాగంలో ఉన్న ప్రాంతాన్ని కోర్ అర్బన్…
సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్
ప్రమాణ స్వీకారం చేయించిన మంత్రి పొన్నం రాజన్న సిరిసిల్ల జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగుతోందన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సంగీతం…
















