చేనేత కార్మికులకు సర్కార్ చేయూత
ప్రకటించిన మంత్రి నారా లోకేష్ అమరావతి : ఏపీలో కొలువు తీరిన కూటమి సర్కార్ చేనేత రంగం బలోపేతం కోసం ప్రయత్నం చేస్తోందని చెప్పారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. మంగళగిరి పట్టణం లోని రాజీవ్ సెంటర్…
విద్య, వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలి
స్పష్టం చేసిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య అమరావతి : మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాల వల్ల ఒరిగేది ఏమీ ఉండదన్నారు. సమాజంలో మరింత అంతరాలు పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రతిదీ…
ఉచితంగా బీసీలకు సివిల్స్ లో శిక్షణ
ప్రకటించిన మంత్రి ఎస్. సవిత అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. బహుజన విద్యార్థులకు మేలు చేకూర్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర బీసీ సంక్షేమ , జౌళి శాఖ…
కాళోజీ వీసీ నందకుమార్ రెడ్డిపై విచారణ చేపట్టాలి
డిమాండ్ చేసిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. కాళోజీ వైద్య విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ గా ఉన్న నంద కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.…
రూ. 5 లక్షల కోట్ల మోసానికి తెర లేపిన సీఎం
సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : ప్రజలకు చెందిన 9,300 ఎకరాల భూములను తక్కువ ధరకే ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి తెర లేపాడని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్.మొదట మూసీ…
ఏపీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్
శని,ఆదివారాలలో భారీగా వర్షాలు అమరావతి : ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. గురువారం ఏపీ రాష్ట్ర…
బీసీ కులాలకు అమరావతిలో భవనాలు
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విజయవాడ : అన్ని బీసీ కులాలకు అమరావతిలో భవనాలు నిర్మించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ప్రకటించారు. ఆయా బీసీ కులాల కార్పొరేషన్ పాలక మండలి…
వడ్డేపల్లి పంప్ హౌస్ పనులు చేపట్టాలి
డిమాండ్ చేసిన కల్వకుంట్ల కవిత కామారెడ్డి జిల్లా : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. గురువారం జుక్కల్ నియోజకవర్గంలో రైతులతో ములాఖత్ అయ్యారు. ప్రభుత్వం దీనికి…
వరంగల్కు ‘టెక్స్టైల్ హబ్’ తో పూర్వ వైభవం
మెగా టెక్స్టైల్ పార్క్ సందర్శించిన కేటీఆర్ వరంగల్ జిల్లా : వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను (KMTP) సందర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను ప్రస్తుత కాంగ్రెస్…
కార్మికులకు ద్రోహం చేసిన కాంగ్రెస్ సర్కార్
నిప్పులు చెరిగిన జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కార్మికులకు ద్రోహం చేసే నైజాన్ని మరోసారి బయటపెట్టుకుందంటూ మండిపడ్డారు.…
















