ధిక్కార ప‌తాకం రోహిణి సంచ‌ల‌నం

మ‌హిళ‌ల‌కు కూడా హ‌క్కులు ఉంటాయ‌ని కామెంట్స్ వెండి తెర‌పై క‌ద‌లాడే బొమ్మ‌ల‌కు కూడా స్వేచ్ఛ ఉంటుంద‌ని, వాటికి కూడా మ‌న‌సు అనేది ఉంద‌ని, అప్పుడ‌ప్పుడు స్పందిస్తూ ఉంటుంద‌ని చెప్ప‌క‌నే చెప్పారు సుతిమెత్త‌గా , సూటిగా న‌టి రోహిణి. సినీ రంగంలో అత్యంత…

తెలుగు భాష‌ను కాపాడు కోవాలిఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు అమ‌రావ‌తి : రాను రాను తెలుగు భాష క‌నుమ‌రుగు అయ్యే ప్ర‌మాదం ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఏపీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు. మాతృ భాషను కాపాడు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.…

కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చింది

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌గిత్యాల జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం జ‌గిత్యాల జిల్లాలోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ స్వామి ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నారు. ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది.…

దుమ్ము రేపుతున్న వామ్మో వాయ్యో సాంగ్

రవితేజ, ఆషిక ఆర్, డింపుల్ కీ రోల్స్ వ‌రంగ‌ల్ జిల్లా : టాలీవుడ్ లో ప్ర‌స్తుతం తెలంగాణ జాన‌ప‌దాలు దుమ్ము రేపుతున్నాయి. తాజాగా టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ల లిస్టులోకి ఇదే ప్రాంతానికి చెందిన భీమ్స్ సిసిరిలియో చేరి పోయాడు. త‌ను అందించిన…

కేంద్రం నిర్వాకం చంద్ర‌బాబు మౌనం

ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి ఆగ్ర‌హం విజ‌య‌వాడ : ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, ప్ర‌ధాని మోదీపై. కోట్లాది మంది పేద‌ల‌కు ఉపాధి క‌ల్పిస్తున్న మ‌హాత్మా గాంధీ జాతీయ…

ఉపాధి హామీ ప‌థ‌కాన్ని య‌థాత‌థంగా అమ‌లు చేయ‌లి

శాస‌న స‌భ‌లో నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : మ‌హాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కాన్ని కేంద్రం మార్చ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. శాస‌న స‌భ‌లో జ‌రిగిన చ‌ర్చ‌లో…

టీటీడీ ఆల‌యాల్లో ఏర్పాట్ల‌పై ఈవో ఆరా

కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని ఆదేశం తిరుమ‌ల : వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం సంద‌ర్బంగా భారీ ఎత్తున భ‌క్తులు తిరుమ‌ల‌కు చేరుకుంటున్నారు. ఈ సంద‌ర్బంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీల‌క ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ అనుబంధ ఆల‌యాల్లో భ‌క్తుల ర‌ద్దీ దృష్ట్యా…

తిరుమ‌ల క‌ళ క‌ళ భ‌క్తులు కిట కిట

8వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం తిరుమ‌ల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమ పుణ్య క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది. రోజుకు 65 వేల మందికి పైగా భ‌క్తులు స్వామి ద‌ర్శ‌నం…

కేసీఆర్ ను క‌స‌బ్ తో పోల్చ‌డంపై క‌విత క‌న్నెర్ర‌

సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై సీరియ‌స్ హైద‌రాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత నిప్పులు చెరిగారు. శుక్ర‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకు వ‌చ్చిన నాయ‌కుడిగా పేరు పొందిన త‌న తండ్రి, మాజీ…

తిరుప‌తిలో రూ. 5 కోట్ల‌తో జాతీయ క్రీడా అకాడ‌మీ

వెల్ల‌డించిన శాప్ చైర్మ‌న్ ర‌వి నాయుడు అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. తిరుప‌తిలో రూ. 5 కోట్ల‌తో జాతీయ క్రీడా అకాడ‌మీని ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ అకాడమీ దేశంలో ఈ తరహా రెండవ అధునాతన క్రీడా శిక్షణా…