కేసీఆర్ ను కసబ్ తో పోల్చడంపై కవిత కన్నెర్ర
సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై సీరియస్ హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకు వచ్చిన నాయకుడిగా పేరు పొందిన తన తండ్రి, మాజీ…
తిరుపతిలో రూ. 5 కోట్లతో జాతీయ క్రీడా అకాడమీ
వెల్లడించిన శాప్ చైర్మన్ రవి నాయుడు అమరావతి : ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. తిరుపతిలో రూ. 5 కోట్లతో జాతీయ క్రీడా అకాడమీని ఏర్పాటు చేయనున్నారు. ఈ అకాడమీ దేశంలో ఈ తరహా రెండవ అధునాతన క్రీడా శిక్షణా…
రాజ ముద్రతో రైతులకు పాసుపుస్తకాలు
పంపిణీకి శ్రీకారం చుట్టామన్న చంద్రబాబు అమరావతి : ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. నూతన సంవత్సరం సందర్బంగా రైతులకు మేలు చేకూర్చేలా నిర్ణయం తీసుకున్నామని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రాజ ముద్రతో…
టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డికి చుక్కెదురు
మధ్యంతర బెయిల్ ఇవ్వడం కుదరదు న్యూఢిల్లీ : టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ సుబ్బారెడ్డికి కోలుకోలేని షాక్ తగిలింది. తిరుపతి లడ్డూ వివాదానికి సంబంధించిన కేసులో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను శుక్రవారం కోర్టు…
ఈసీ ఈవీఎం సర్వేపై ప్రియాంక్ ఖర్గే ఫైర్
గణాంకాల పరంగా బలహీనమైనదని ఆగ్రహం బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ఎన్నికల సంఘం నిర్వాకంపై మండిపడ్డారు. శుక్రవారం ఖర్గే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఈవీఎం…
బళ్లారి హింస్మాత్మక ఘటనలో 11 మందిపై కేసు
ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములుపై కర్ణాటక : బళ్లారి లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. వాల్మీకికి సంబంధించి బ్యానర్ల ఏర్పాటు పై గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారి…
రెవెన్యూ సమస్యలకు తక్షణ పరిష్కారాలు
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత శ్రీ సత్యసాయి జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. జగన్ అయిదేళ్ల అసమర్థ,…
రికార్డు స్థాయిలో శ్రీవారి లడ్డూల విక్రయం
గత ఏడాదితో పోల్చితే 10 శాతం అధికం తిరుమల : 2025 సంవత్సరంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాలు రికార్డు స్థాయిలో విక్రయించబడ్డాయి. 2024వ సంవత్సరంతో పోల్చితే 10 శాతం అధికంగా లడ్డూలను భక్తులకు విక్రయించడం జరిగింది. గత ఏడాది 12.15 కోట్ల…
11వ తేదీ నుంచి కైట్ ఫెస్టివల్
ముస్తాబైన హైదరాబాద్ చెరువులు హైదరాబాద్ : ఆక్రమణకు గురైన చెరువులు ఇప్పుడు కొత్త రూపు సంతరించుకున్నాయి హైడ్రా కారణంగా.ఈ నెల 11వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే కైట్ ఫెస్టివల్కు వేదికలైన చెరువులు ఆక్రమణలు వదిలించుకుని.. విస్తరణకు నోచుకున్నాయి.…
దళపతి విజయ్ మూవీ ట్రైలర్ కు సిద్దం
జనవరి 9వ తేదీన రానున్న చిత్రం చెన్నై : డైనమిక్ దర్శకుడు హెచ్. వినోథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం జన నాయగన్. కోట్లాది మంది ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రూ. 300…

భారీ ధరకు రామ్ చరణ్ పెద్ది ఓటీటీ రైట్స్
2027లో డార్లింగ్ ప్రభాస్ స్పిరిట్ రిలీజ్
తిరుమలలో 3 రోజులు SSD టోకెన్లు బంద్
ఘణంగా గోదాదేవి పరిణయోత్సవం
అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీవీకే పోటీ
తళుక్కుమన్న బ్యూటీ క్వీన్ మాధురీ దీక్షిత్
ఇక నుంచి నిరంతరాయంగా జాబ్స్ భర్తీ
అంగరంగ వైభవంగా ప్రభల తీర్థం పండుగ
బీఎంసీ ఎన్నికలపై విచారణ చేపట్టాలి : రాహుల్ గాంధీ
ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు


































































































