అజ‌హ‌రుద్దీన్ కు కోడ్ వ‌ర్తించ‌దా..?

మాజీ ఎంపీ వినోద్ కుమార్ కామెంట్స్ హైద‌రాబాద్ : రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని ఆరోపించారు మాజీ ఎంపీ బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్.బీఆర్ఎస్‌కు ఓటేస్తే జూబ్లీహిల్స్‌కు రానని మంత్రి మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ చెప్ప‌డం న్నిక‌ల కోడ్ కింద‌కు రాదా అని ప్ర‌శ్నించారు.…

ఓట్ల చోరీకి వ్య‌తిరేకంగా సంత‌కాల సేక‌ర‌ణ

17.65 ల‌క్ష‌ల మంది పాల్గొన్నార‌న్న ష‌ర్మిల‌ అమ‌రావ‌తి : ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ఏకి పారేశారు. ఆయ‌న‌ను ఏకంగా ఓట్ల దొంగ అంటూ మండిప‌డ్డారు. బీజేపీ, హిందూ సంస్థ‌ల…

మీ విజ‌యం దేశానికి గ‌ర్వకార‌ణం

టీమిండియా జ‌ట్టుకు ముర్ము కంగ్రాట్స్ న్యూఢిల్లీ : ఐసీసీ మ‌హిళా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత అయిన భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టును ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము. జట్టుతో పాటు సిబ్బందికి ప్ర‌త్యేకంగా రాజ‌ధానిలోని రాజ్…

హైడ్రా ప్ర‌య‌త్నం ముంపున‌కు ప‌రిష్కారం

ధ‌న్య‌వాదాలు తెలిపిన కాల‌నీ వాసులు హైద‌రాబాద్ : హైడ్రా ప‌నితీరుకు ఫిదా అవుతున్నారు న‌గ‌ర‌వాసులు. క‌బ్జాకు గురైన ప్రైవేట్, ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను కాపాడే ప్ర‌య‌త్నంలో ముమ్మ‌రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా క‌బ్జాదారుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తోంది. అంతే కాకుండా ఆక్ర‌మ‌ణ‌కు…

డేటా ఆధారిత పాల‌న అత్యంత కీల‌కం

స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాల‌నా ప‌రంగా డేటా అన్న‌ది కీల‌కంగా మారింద‌న్నారు. దీనిపైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాల‌ని సూచించారు. గురువారం సీఎం అధ్య‌క్ష‌త‌న సచివాలయంలో…

వరద ముప్పు తప్పించిన హైడ్రాకు థ్యాంక్స్

అమీర్‌పేట‌, ప్యాట్నీ పరిసర కాల‌నీల ప్ర‌జ‌ల ర్యాలీలు హైద‌రాబాద్ : వరద ముప్పును తప్పించిన హైడ్రాకు పలు కాలనీ నివాసితులు ధన్యవాదాలు తెలిపారు. ర్యాలీగా వచ్చి హైడ్రాకు మానవహారంగా నిలబడ్డారు. అమీర్ పేట‌, శ్రీనివాస్ నగర్, గాయత్రినగర్, కృష్ణ నగర్, అంబేద్కర్…

ఉల్లి రైతులను ఆదుకుంటాం : అచ్చెన్నాయుడు

కూట‌మి స‌ర్కార్ కృత నిశ్చయంతో ఉంద‌ని స్ప‌ష్టం అమ‌రావ‌తి : రాష్ట్రంలోని ఉల్లి రైతులు ఆధైర్యపడాల్సిన అవసరం లేదని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం పక్కా చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఉల్లి…

ఓట్ల చోరీ వ‌ల్లే బీజేపీ గెలిచింది : ష‌ర్మిల

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన ఏపీపీసీసీ చీఫ్విజ‌య‌వాడ : ఓట్ల చోరీ చేయ‌డం వ‌ల్ల‌నే హ‌ర్యానాలో ఇటీవ‌ల జ‌రిగిన శాస‌న స‌భ‌, లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ గెలిచింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. లేక పోయి…

వ‌ర‌ల్డ్ క‌ప్ ఛాంపియ‌న్స్ కు మోదీ కంగ్రాట్స్

మీరు సాధించిన విజ‌యం అపురూపం ఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అద్భుత‌మైన ఆతిథ్యం ఇచ్చారు భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టుకు. ముంబై వేదిక‌గా జ‌రిగిన ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో…

ప‌వ‌న్ క‌ళ్యాణ్ చొర‌వ‌తో గూడెంలో వెలుగులు

9.6 కిలో మీటర్ల మేర 217 విద్యుత్ స్తంభాలు అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చొర‌వ‌తో గూడం గ్రామంలో విద్యుత్ వెలుగులు విర‌జిమ్మాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది…