జ‌నావాసాల్లో డంపింగ్ యార్డును తీసేయాలి

స‌ర్కార్ ను డిమాండ్ చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌ నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా : కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్ గల్ ప‌ట్ట‌ణంలోని జ‌నావాసాల మ‌ధ్య‌న‌ డంపింగ్ యార్డును తొల‌గించ‌క పోవ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.…

చదువు ముఖ్యం విలువలు మరింత ముఖ్యం

సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు పిలుపు హైద‌రాబాద్ : విద్యార్థులకు చ‌దువుతో పాటు విలువలు మ‌రింత ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. SSC 11 బ్యాచులు, CBSE 8 బ్యాచులు, ఇంటర్ 9 బ్యాచులు, డిగ్రీ 7…

కాణిపాకం ఆల‌యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు

స‌మీక్ష స‌మావేశంలో స్ప‌ష్టం చేసిన జిల్లా క‌లెక్ట‌ర్ కాణిపాకం : వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం , కొత్త సంవ‌త్స‌రం పుర‌స్క‌రించుకుని చిత్తూరు జిల్లాలో పేరు పొందిన కాణిపాకంలోని శ్రీ వ‌ర‌సిద్ది వినాయ‌క స్వామి ఆల‌యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన‌ట్లు స్ప‌ష్టం…

ముగిసిన జ‌న నాయ‌గ‌న్ ప్ర‌స్థానం

క్రిక్కిరిసి పోయిన కౌలాలంపూర్ మ‌లేషియా : త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో మోస్ట్ ఫేవ‌ర‌బుల్ హీరోగా గుర్తింపు పొందిన ద‌ళ‌ప‌తి విజ‌య్ సినీ ప్ర‌స్థానం ఇక ముగిసింది. మ‌లేషియాలోని కౌలాలంపూర్ లో త‌ను న‌టించిన చివ‌రి చిత్రం జ‌న నాయ‌గ‌న్ ఆడియో లాంచింగ్…

న‌న్ను కావాల‌నే డ్యామేజ్ చేశారు : శివాజి

నా వెనుక ఉంటూనే కుట్ర‌లు ప‌న్నారు హైద‌రాబాద్ : మ‌హిళ‌ల వ‌స్త్ర‌ధార‌ణ మీద అనుచిత కామెంట్స్ చేసి చివ‌ర‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన న‌టుడు శివాజీ తెలంగాణ మహిళా క‌మిష‌న్ ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ నేరెళ్ల…

మీ బెదిరింపుల‌కు మేం భ‌య‌ప‌డం

నిప్పులు చెరిగిన వ‌రుదు క‌ళ్యాణి విశాఖ‌ప‌ట్నం : వైసీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు వ‌రుదు క‌ళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఆమె రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత చేసిన కామెంట్స్ పై స్పందించారు. మీకు న‌చ్చింది ఏదైనా చేసుకోవ‌చ్చ‌ని అన్నారు. మీరు…

అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ

మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా సేవ‌లు అందించాలి అమ‌రావ‌తి : అంగన్వాడీ టీచ‌ర్లు మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా సేవ‌లు అందించాల‌ని సూచించారు రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్. నిడదవోలు నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్…

శ్రీ‌వారి భ‌క్తులు నిర్దేశిత స‌మ‌యానికి రావాలి

కీల‌క సూచ‌న‌లు చేసిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమ‌ల : ఈనెల 30వ తేదీ నుంచి జ‌న‌వ‌రి 8వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌కు విస్తృతంగా ఏర్పాట్లు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.…

ఐదుగురు ఐఏఎస్ అధికారులకు ప‌దోన్న‌తి

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఏపీ స‌ర్కార్ అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణయం తీసుకుంది. ప‌నితీరు ఆధారంగా పలువురు ఐఏఎస్ ల‌కు ప‌దోన్న‌తి క‌ల్పిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యానంద్. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు…

బీజేపీ వ‌చ్చాక దేశంలో మైనార్టీల‌పై దాడులు

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సీఎం స్టాలిన్ చెన్నై : త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న కేంద్ర స‌ర్కార్ ను ఏకి పారేశారు. శ‌నివారం మీడియాతో మాట్లాడారు. బిజెపి అధికారం చేపట్టినప్పటి నుండి మైనారిటీలపై ద్వేషపూరిత ప్రసంగాలు…