నియంత లాగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నియంత లెక్క లాగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటి వరకు ఒక్క రోజు…
361 మందిని రక్షించిన నారా లోకేష్
నేపాల్, మానస సరోవర్ లో బాధితులు అమరావతి : మంత్రి నారా లోకేష్ సంచలనంగా మారారు. నేపాల్ తో పాటు మానస సరోవర్ యాత్రకు వెళ్లి చిక్కుకు పోయారు ఏపీకి చెందిన తెలుగు వారు. విషయం తెలుసుకున్న వెంటనే లోకేష్ రేయింబవళ్లు…
సిరిసిల్ల కలెక్టర్ నిర్వాకం హైకోర్టు ఆగ్రహం
తీరు మార్చుకోని సందీప్ కుమార్ ఝా హైదరాబాద్ : అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా వ్యవహరిస్తూ, సర్కార్ కు వంత పాడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ వస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు కోలుకోలేని…
మోదీ బయో పిక్ లో ఉన్నీ ముకుందన్
దర్శకత్వం వహించనున్న క్రాంతికుమార్ ఢిల్లీ : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్బంగా ఆయన బయో పిక్ తీస్తున్నట్లు ప్రకటించారు. మోదీ పాత్రలో ప్రముఖ నటుడు ఉన్నీ ముకుందన్ నటించనున్నారు. ఈ…
చంద్రబాబు, రేవంత్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు
బాధితుడు జెరూసేలం ముత్తయ్య కామెంట్స్ హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో కీలక వ్యక్తి జెరూసేలం ముత్తయ్య నోరు విప్పాడు. వాస్తవాలు ఏమిటో తాను చెప్పేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించాడు. బుధవారం మీడియా ముందుకు వచ్చాడు. ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు…
22 నుండి శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవాలు
అక్టోబర్ 2వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు తిరుపతి : తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మ వారి నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబరు 22 నుండి అక్టోబరు 2వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి…
డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
అక్టోబర్ 28 వరకు దరఖాస్తుల స్వీకరణ హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగులకు ఖుష్ కబర్ చెప్పింది సర్కార్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో 1,743 పోస్టుల ప్రత్యక్ష నియామకానికి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ)…
తెలంగాణ విద్యా విధానం దేశానికి దిక్సూచి కావాలి
స్పష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యా విధానంలో కీలకమైన మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. బుధవారం సచివాలయంలో తెలంగాణ విద్యా విధానం రూపకల్పనపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా…
దమ్ముంటే జగన్ చర్చకు రావాలి : సవిత
నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలి అమరావతి : మీరంతా ఫుల్లు నాలెడ్జ్ కలిగిన వాళ్లే కదా… సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలు పోస్టు చేయడం, అబద్ధపు ప్రచారాలు చేయడమెందుకు…? అసెంబ్లీకి రండి… యూరియా, ఉల్లి, మెడికల్ కాలేజీలు ఏ అంశంపైనైనా చర్చిద్దాం…
అప్పలాయగుంటలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట
శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుపతి : అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలలో భాగంగా బుధవారం శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్టను నిర్వహించారు. ఉదయం యాగశాలలో అకల్మష ప్రాయశ్చిత్తం, పంచగవ్య ప్రాసన చేపట్టారు. అనంతరం యాగశాలలో…