అస్సాం సర్కార్ కు టీటీడీ చైర్మన్ కంగ్రాట్స్
శ్రీవారి ఆలయ నిర్మాణానికి 25 ఎకరాలు తిరుమల : అస్సాం సర్కార్ కీలక ప్రకటన చేసింది. టీటీడీ చైర్మన్ తో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థన మేరకు 10 ఎకరాలకు బదులు 25 ఎకరాలు ఇచ్చేందుకు ముందుకు…
మద్యం సేవించి వాహనాలు నడిపతే చర్యలు
హెచ్చరించిన తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తిరుపతి : మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో పోలీసులకు టీటీడీ తరపున బ్రీత్…
ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విశిష్ట సేవలు
స్పష్టం చేసిన నారా భువనేశ్వరి అల్లూరి సీతారామ రాజు జిల్లా : ఎన్టీఆర్ ట్రస్టు బాధ్యులు నారా భువనేశ్వరి కీలక ప్రకటన చేశారు. ఇరు తెలుగు రాష్ట్రాలలో గత 29 ఏళ్లుగా విశిష్ట సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో కూడా…
జనం మెచ్చిన నాయకుడు జగన్ : సజ్జల
వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ రామకృష్ణా రెడ్డి తాడేపల్లిగూడెం : జనం మెచ్చిన జన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి. డిసెంబర్ 21న ఆదివారం జగన్ పుట్టిన…
ఏపీ సర్కార్ పై జగన్ బురద చల్లితే ఎలా..?
నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. సవిత మంగళగిరి : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత నిప్పులు చెరిగారు మాజీ సీఎం జగన్ రెడ్డిపై. కావాలని ఏపీ సర్కార్ ను బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. మంగళగిరిలో…
జగన్ రెడ్డి కామెంట్స్ కందుల దుర్గేష్ కౌంటర్
యోగాంధ్ర కోసం రూ 94 కోట్లు ఖర్చు చేశాం అమరావతి : ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేశారంటూ జగన్ రెడ్డి చేసిన…
బీజేపీకి ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారు
నిప్పులు చెరిగిన మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఏఐసిసి పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో…
నిజాంపేటలో 13 ఎకరాలను కాపాడిన హైడ్రా
దీని విలువ సుమారు రూ. 1300 కోట్లు హైదరాబాద్ : హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టిస్తోంది. కబ్జాదారులకు షాక్ ఇచ్చింది. తాజాగా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేట విలేజ్లో…
బీజేపీలో చేరిన నటి ఆమని
జెండా కప్పి ఆహ్వానించిన కిషన్ రెడ్డి హైదరాబాద్ : వర్దమాన నటి ఆమని శనివారం భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆమెకు కండువా కప్పి…
ఇమ్రాన్ ఖాన్, భార్యకు 17 ఏళ్ల జైలు శిక్ష
పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు పాకిస్తాన్ : పాకిస్తాన్ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఇప్పటికే జైలుపాలై శిక్షను అనుభవిస్తున్న మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఆయన భార్యకు 17 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది.…

రైతుల సంక్షేమం సర్కార్ లక్ష్యం
తెలంగాణ పాలిట శాపంగా మారిన సీఎం
పండుగలు ఘనమైన సంస్కృతికి ప్రతీకలు
భారీ ధరకు రామ్ చరణ్ పెద్ది ఓటీటీ రైట్స్
2027లో డార్లింగ్ ప్రభాస్ స్పిరిట్ రిలీజ్
తిరుమలలో 3 రోజులు SSD టోకెన్లు బంద్
ఘణంగా గోదాదేవి పరిణయోత్సవం
అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీవీకే పోటీ
తళుక్కుమన్న బ్యూటీ క్వీన్ మాధురీ దీక్షిత్
ఇక నుంచి నిరంతరాయంగా జాబ్స్ భర్తీ


































































































