దీక్షా దివ‌స్ ను దిగ్విజ‌యం చేయండి : కేటీఆర్పార్టీ శ్రేణుల‌కు ప్రెసిడెంట్ దిశా నిర్దేశం హైద‌రాబ‌ద్ : ఉద్య‌మ నాయ‌కుడు కేసీఆర్ దీక్ష చేప‌ట్టి విర‌మించిన రోజు డిసెంబ‌ర్ 9వ తేదీ. దీనిని ప్ర‌తి ఏటా దీక్షా దివ‌స్ ను నిర్వ‌హిస్తూ…

జ‌నం మెచ్చిన నేత గుమ్మ‌డి న‌ర్స‌య్య‌

తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత‌ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఎక్క‌డా ఇసుమంత గ‌ర్వం అన్న‌ది లేని నాయ‌కుడు గుమ్మ‌డి న‌ర్స‌య్య అంటూ కితాబు ఇచ్చారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆదివాసి ఆత్మగౌరవ ప్రతీక అని పేర్కొన్నారు. మనందరికీ…

సింహాచలంలో విరాట్ కోహ్లీ, సుంద‌ర్ పూజ‌లు

ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికిన ఆల‌య క‌మిటీ స‌భ్యులు విశాఖ‌ప‌ట్నం జిల్లా : ప్ర‌ముఖ భార‌తీయ క్రికెట‌ర్లు విరాట్ కోహ్లీ, వాషింగ్ట‌న్ సుంద‌ర్ లు ఆదివారం సంద‌డి చేశారు. ఈ ఇద్ద‌రు క్రికెట‌ర్లు విశాఖ వాసుల‌తో పాటు ఫ్యాన్స్ ను విస్తు పోయేలా…

గుమ్మ‌డి న‌ర్స‌య్య జీవితం ఆద‌ర్శ‌ప్రాయం

మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కామెంట్స్ భ‌ద్రాద్రి కొత్త గూడెం జిల్లా : క‌మ్యూనిస్టు పార్టీకి చెందిన అరుదైన నాయ‌కుడు , మాజీ ఎమ్మెల్యే గుమ్మ‌డి న‌ర్స‌య్య జీవితం గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ…

మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ ఏర్పాట్ల‌పై ప‌రిశీల‌న‌

ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, శ్రీ‌ధ‌ర్ బాబు హైద‌రాబాద్ : ప్ర‌పంచంలోనే అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఫుట్ బాల్ క్రీడా దిగ్గ‌జం లియోనెల్ మెస్సీ తెలంగాణ‌లో కాలు మోప‌నున్నాడు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డి టీంతో ఫ్రెండ్లీ మ్యాచ్…

శాంతి భ‌ద్ర‌త‌ను కాపాడాల్సింది దీదీ స‌ర్కారే

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన గ‌వ‌ర్న‌ర్ ఆనంద్ బోస్ ఢిల్లీ : ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ ఆనంద్ బోస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను కేవ‌లం సంర‌క్ష‌కుడిని మాత్ర‌మేనని, అయితే శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంలో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రాజీ ప‌డే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.…

ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం ముఖ్యం

స్ప‌ష్టం చేసిన వెంక‌య్య నాయుడు హైద‌రాబాద్ : భారతదేశంలో మధుమేహం క్రమంగా పెరుగుతోందని, దీనికి జన్యుపరమైన కారణాలు ఉన్నా, ప్రస్తుత జీవనశైలే మధుమేహానికి ప్రధాన కారణం అని స్ప‌ష్టం చేశారు దేశ మాజీ రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వర‌పు వెంక‌య్య నాయుడు. ఆదివారం ఆంపుటేషన్…

యుద్ద ప్రాతిప‌దిక‌న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేస్తాం

ప్ర‌క‌టించిన ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి న‌ల్ల‌గొండ జిల్లా : ఆరు నూరైనా స‌రే యుద్ద ప్రాతిప‌దిక‌న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. గ‌తంలో 10 ఏళ్లుగా పాలించిన బీఆర్ఎస్ స‌ర్కార్ నిర్ల‌క్ష్యం కార‌ణంగా…

ఈశ్వ‌రాచారి సూసైడ్ చేసుకున్నా స్పందించ‌ని సీఎం

నిప్పులు చెరిగిన బీసీ కో చైర్మ‌న్ జాజుల శ్రీ‌నివాస్ గౌడ్ హైద‌రాబాద్ : సాయి ఈశ్వ‌రాచారి బీసీల రిజ‌ర్వేష‌న్ల కోసం బ‌లిదానం చేసుకున్నా క‌నీసం కాంగ్రెస్ స‌ర్కార్ కానీ, సీఎం ఎ. రేవంత్ రెడ్డి స్పందించ లేద‌ని, సంతాపం కూడా తెలియ…

భార‌త్, స‌ఫారీ జ‌ట్ల టి20 మ్యాచ్ కు భారీ భ‌ద్ర‌త

స‌ర్వీసెస్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ సుధాన్షు సారంగి క‌ట‌క్ : భార‌త్, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య టి20 కీల‌క‌మైన మ్యాచ్ సంద‌ర్బంగా భారీ ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేసిన‌ట్లు సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ సుధాన్షు సారంగి చెప్పారు. ఈ సంద‌ర్బంగా బ‌రాబ‌తి స్టేడియంను…