వరద బాధితులకు కవిత పరామర్శ
సర్కార్ ను ఆదుకోవాలని డిమాండ్ వరంగల్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ సర్కార్ ను ఏకి పారేశారు. తుపాను కారణంగా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని,…
ఒక్క దుంగ కూడా మిస్ కాకూడదు
స్పష్టం చేసిన ఏపీ ఉప ముఖ్యమంత్రి తిరుపతి జిల్లా : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆకస్మిక తనిఖీలతో హొరెత్తించారు. శనివారం జిల్లాలోని మంగళంలోని…
పోలింగ్ కు ముందే ఓటమిని ఒప్పుకున్న సీఎం
కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమిని సీఎం రేవంత్ రెడ్డి ముందే ఒప్పుకున్నారని, అందుకే ఈ ఎన్నిక రెఫరెండం కాదంటూ ప్రకటించాడని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్…
కారుకు ఓటేయండి కాంగ్రెస్ కు బుద్ది చెప్పండి
పిలుపునిచ్చిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు రంగారెడ్డి జిల్లా : అడ్డగోలు హామీలతో నాలున్నర కోట్ల ప్రజానీకం చెవుల్లో పూలు పెట్టి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో బుద్ది చెప్పాల్సిన అవసరం ఆసన్నమైందని అన్నారు మాజీ మంత్రి…
జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కామెంట్స్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగిందన్నారు. జూబ్లీహిల్స్లో ఉండే 4 లక్షల ప్రజల భవిష్యత్ కాదు నాలుగు కోట్ల ప్రజల భవిష్యత్పై ఆధారపడి ఉంటుందన్నారు.…
హైడ్రాకు బాసటగా ప్రజల ప్రదర్శనలు
చెరువును కాపాడినందుకు ధన్యవాదాలు హైదరాబాద్ : తమ చెరువును కాపాడారంటూ కొన్ని కాలనీల ప్రజలు, తమకు వరద ముప్పు తప్పించారని మరి కొన్ని కాలనీల నివాసితులు హైడ్రాకు శుక్రవారం అభినందనలు తెలిపారు. భవిష్యత్ తరాలకు బాటలు వేస్తున్న హైడ్రాకు పలు కాలనీల…
సానుభూతి ఓట్ల కోసం కేటీఆర్ పాకులాట
రెవెన్యూ, హౌసింగ్, సమాచారశాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్ :- తెలంగాణ ప్రజలకు చెందిన కోట్లాది రూపాయిలను కొల్లగొట్టిన కేసీఆర్ కుటుంబం ఇప్పుడు జూబ్లీహిల్స్లో మాగంటి సునీత సెంటిమెంట్ను ప్రజలపై ప్రయోగించి పబ్బం గడుపు కోవడానికి ప్రయత్నిస్తోందని రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్,…
ప్రైవేట్ కాలేజీలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
తమాషాలు చేస్తే చూస్తూ ఊరుకోనంటూ ఫైర్ హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సర్కార్ తో ఆటలాడు…
క్రికెటర్ శ్రీ చరణికి సీఎం అభినందన
చంద్రబాబుతో భేటీ అయిన మిథాలీ రాజ్ అమరావతి : ఐసీసీ మహిళా వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్న భారత జట్టు క్రికెటర్ శ్రీ చరణితో పాటు భారత జట్టు మాజీ స్కిప్పర్ మిథాలీ రాజ్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు ఏపీ…
ఏపీలో జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం
ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ఏపీ ప డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామీణ రహదారులన్నింటినీ కు అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. మనం ప్రయాణం చేసే…

హనుమకొండ డిప్యూటీ కలెక్టర్ నివాసాలపై దాడులు
చెరువుల పరిరక్షణ అందరి బాధ్యత : కమిషనర్
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి హరీశ్ రావును పిలుస్తాం
సింగరేణి స్కాంను ప్రశ్నించినందుకే వేధింపులు
ప్రయోజనాలు కల్పించే పండ్ల మొక్కలు పెంచాలి
గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తో బాబు భేటీ
శ్రీవారి భక్తులకు ఆలయాల్లో అన్నదానం
డిజిటలైజేషన్ దిశగా టిటిడి విద్యా సంస్థలు
పెట్టుబడులు వస్తే తట్టుకోలేక పోతున్న జగన్
త్రిషా కృష్ణన్, నయనతార హల్ చల్


































































































