టీవీకే పార్టీలో చేరిన పళనిస్వామి మేనకోడలు
కండువా కప్పి ఆహ్వానించిన మంత్రులు చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన టీవీకే పార్టీలో చేరేందుకు ప్రముఖులు క్యూ కడుతున్నారు. చలన చిత్ర పరిశ్రమకు దర్శకుడు విజయ్ కుమార్, ప్రముఖ విలన్, నటుడు ఖాన్ తో పాటు అన్నాడీఎంకేలో…
కావేరి అదనపు నీటి ప్రాజెక్టు చేపట్టాలి
సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ కు వినతి చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు ప్రముఖ నాయకురాలు అన్బుమణి. ఈ సందర్బగా ధర్మపురి కావేరి అదనపు నీటి ప్రాజెక్టును తక్షణమే అమలు చేసేలా…
బీఆర్ఎస్ పార్టీకి షాక్ మహిళా అధ్యక్షురాలు జంప్
తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిక హైదరాబాద్ : హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నాగోల్ ప్రాంతానికి చెందిన భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా పనిచేస్తున్న పగడోజు…
డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఆస్తులు రూ. 200 కోట్లు
సంచలన ప్రకటన చేసిన అవినీతి నిరోధక శాఖ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులు ఒక్కరొక్కరుగా బయట పడుతున్నారు. ఏసీబీ దాడుల నేపథ్యంలో కళ్లు చెదిరేలా ఆభరణాలు, నోట్ల కట్టలు , అక్రమ ఆస్తులు తేట తెల్లం అవుతున్నాయి. తాజాగా…
చంద్రబాబును చూసి గర్వ పడుతున్నా
ప్రశంసలు కురిపించిన అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనితీరును చూసి తాను గర్వ పడుతున్నానని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. తాను ఒక రైతుగా, పౌరుడిగా ఈ విషయంలో ఆనందంంగా ఉందన్నారు. గత…
మీనాక్షి నటరాజన్ కేసుపై కంభం కామెంట్స్
తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన నారాయణపేట జిల్లా : జాతీయ కాంగ్రెస్ నేత.. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కృతికి కారణమైన కేసుకు సంబంధించి నారాయణపేట కాంగ్రెస్ లీడర్ కంభం శివకుమార్ రెడ్డి స్పందించారు. తనపై…
ఆప్కో బ్రాండ్ కు విస్తృత ప్రాచుర్యం
కీలక ప్రకటన చేసిన మంత్రి ఎస్. సవిత అమరావతి : ఏపీ బీసీ, చేనేత సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక ప్రకటన చేశారు. ఆప్కో బ్రాండ్ నిలిబెట్టేలా షో రూమ్ ల్లో కేవలం మగ్గం మీద నేసే వస్త్రాలను…
ఆక్రమణల నుంచి చెరువులను కాపాడాం
స్పష్టం చేసిన కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : ఆక్రమణల నుంచి చెరువులను కాపాడామని, వాటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పారు ఏవీ రంగనాథ్. అన్నీ పరిశీలించిన తర్వాతనే తాము ఆక్రమణలను గుర్తించి తొలగిస్తున్నామని చెప్పారు. కొందరు రాజకీయ నాయకులు,…
ఏక్ నాథ్ షిండేనే ఏకైక శివసేన అధినేత
సంచలన ప్రకటన చేసిన అమిత్ చంద్ర షా ముంబై : కేంద్ర మంత్రి, ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన అమిత్ చంద్ర షా సంచలన ప్రకటన చేశారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న శివసేన పార్టీని చీల్చడంలో కీలక పాత్ర పోషించారు.…
డిప్యూటీ డైరెక్టర్ నరహరి లాకర్లలో నోట్ల కట్టలు
ఇటీవలే రిమాండ్ కు తరలించిన పోలీసులు హైదరాబాద్ : తెలంగాణలో ఏసీబీ జూలు విదిల్చింది. భారీ ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారందరినీ ఒక్కరొక్కరుగా టార్గెట్ చేస్తూ దాడులకు దగుతోంది. ఈ తరుణంలో తెలంగాణలో అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు ల్యాండ్స్…

మైనార్టీల సమస్యలపై మండలిలో గళం వినిపిస్తా
కొండా సురేఖ బర్తరఫ్ పై రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్
మంత్రి పదవి నుండి కొండా సురేఖ బర్తరఫ్
2027లో భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్
టీటీడీ డిప్యూటీ ఈవోపై అక్రమాస్తుల కేసు : ఏసీబీ
ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పోటీ నుండి తప్పుకున్న బండ్ల గణేష్ ..?
చెన్నైలో ప్రపంచ స్థాయి ఒలింపిక్ నగరం : సీఎం
ఫ్యూచర్స్ ట్రేడింగ్లో పెరిగిన బంగారం, వెండి ధర
అంచనాలు పెంచిన రోమాంచికం చిత్రం
శివ కార్తికేయన్ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ షురూ


































































































