బీఆర్ఎస్ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదు
ధీమా వ్యక్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : ఆరునూరైనా సరే జూబ్లీహిల్స్ లో గెలిచేది తామేనని, తమ విజయాన్ని అడ్డుకునే శక్తి ఏదీ లేదని ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్ శాసన సభ నియోజకవర్గంలో పార్టీ…
నీటి ముంపు నుండి కాపాడండి ప్లీజ్
హైడ్రా కమిషనర్ కు విద్యార్థినుల మొర హైదరాబాద్ : రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది హైదరాబాద్ లో. కబ్జాదారుల నుంచి ప్రభుత్వ , ప్రైవేట్ స్థలాలను కాపాడాలని కోరుతూ హైడ్రా ప్రజావాణిలో సమర్పించడం మామూలే. కానీ ఇప్పుడు విద్యార్థినులు సైతం…
పడి లేచిన కెరటం జెమీమా రోడ్రిగ్స్
ఎందుకు తల్లీ నువ్వు ఏడ్వడం. ఎవరు తల్లీ నువ్వు బలహీనురాలివని గేలి చేసింది. ఎవరు తల్లీ నిన్ను ఇబ్బందులకు గురి చేసింది. అన్నింటినీ తట్టుకుని, నిటారుగా నిలబడి, కొండత లక్ష్యాన్ని ఛేదించేందుకు నువ్వు పోరాడిన తీరు అద్భుతం. అసమాన్యం. నిన్ను చూసి…
యశ్ టాక్సిక్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
2026 మార్చి 19న ప్రేక్షకుల ముందుకు బెంగళూరు : రాకింగ్ స్టార్ యశ్ కీ రోల్ పోషించిన చిత్రం టాక్సిక్. బెంగళూరులో మూవీ చిత్రీకరణ ఆఖరు దశలో ఉంది. ఈ సినిమాను అత్యంత భారీ ఖర్చుతో నిర్మిస్తోంది. గీతూ మోహన్ దాస్…
యుద్ధ ప్రాతిపదికన రహదారుల నిర్మాణం
స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్ అమరావతి : మొంథా తుపాను కారణంగా దెబ్బ తిన్న రహదారుల నిర్మాణం యుద్ద ప్రాతిపదికన చేపడతామని స్పష్టం చేశారు మంత్రి కందుల దుర్గేష్. శుక్రవారం తుఫాన్ ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న కానూరు–ఉసులుమర్రు రోడ్డును పరిశీలించారు.…
రూ. 30 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
కబ్జాల చెర నుంచి 4 వేల గజాల పార్కుకు విముక్తి హైదరాబాద్ : మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఘటకేసర్ మండలం పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడ, డాక్టర్స్ కాలనీలో 4000 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ.…
సర్కార్ నిర్వాకం కవిత ఆగ్రహం
రైతన్నలను ఆదుకోవాలని డిమాండ్ కరీంనగర్ జిల్లా : అకాల వర్షాల కారణంగా ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు చేతికి రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. శుక్రవారం మొంథా తుపాను కారణంగా దెబ్బతిన్న…
భారీ బండరాయిని తొలగించిన హైడ్రా
సంచారం లేక పోవడంతో తప్పిన ప్రమాదం హైదరాబాద్ : మల్కాజ్ గిరిలోని గౌతమ్ నగర్ లో గుట్ట పైనుంచి ఊహించని విధంగా పెద్ద బండరాయి ఉదయం 11 గంటల ప్రాంతంలో పడింది. అదృష్ట వశాత్తూ ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో…
తుపాను బాధితులకు అండగా నిలవాలి
పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన జగన్ రెడ్డి తాడేపల్లి గూడెం : మొంథా తుపాను వల్ల సంభవించిన నష్టం, తర్వాత ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు మాజీ సీఎం జగన్ రెడ్డి.. తుపాన్ సమయంలో పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా…
బీసీ హాస్టళ్లు, గురుకులాలకు రూ. 60 కోట్లు
సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత థ్యాంక్స్ అమరావతి : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్లు, గురుకులాలకు సంబంధించి అసంపూర్తిగా నిలిచి పోయిన నిర్మాణాలకు సంబంధించి ముఖ్యమంత్రి…

ప్రతిష్టాత్మకంగా టాస్క్, స్కిల్ యూనివర్శిటీ
పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన బృందం
పెంపుడు కుక్కకు తులాభారంపై నటి క్షమాపణ
24న నగరిలో చంద్రబాబు పర్యటన
సునీతా విలియమ్స్ ప్రస్థానం ముగిసింది
టాటా చైర్మన్ చంద్రశేఖరన్తో సీఎం భేటీ
జెరా గ్లోబల్ సీఈవోతో నారా లోకేష్ భేటీ
అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే
తెలంగాణ గిరిజన బిడ్డకు అరుదైన గుర్తింపు
గూగుల్ అపాక్ అధ్యక్షుడు సంజయ్ గుప్తాతో సీఎం భేటీ


































































































