ప్రజా ధనానికి కన్నం అనిల్ అంబానీ భారీ మోసం
ఈ దేశంలో లక్ష కోట్లకు పైగా రుణాలను మాఫీ చేసిన ఘనత కేంద్రంలో కొలువు తీరిన నరేంద్ర మోదీ సర్కార్. ప్రత్యేకించి అయితే అంబానీ లేదంటే అదానీ జపం చేస్తూ వస్తున్న క్రమంలో మరో భారీ మోసం తెర మీదకు వచ్చింది.…
సైబర్ కేటుగాళ్లు రూ. 23 వేల కోట్లు కొట్టేశారు
మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, టెక్నాలజీ హబ్ గా భారత్ విరాజిల్లుతోందంటూ నిత్యం ప్రచారం చేసుకునే ఇండియాలో సైబర్ కేటుగాళ్లు (నేరస్థులు) ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 23,000 కోట్లకు కన్నం వేశారు. తమ తెలివి తేటలకు…
సిగాచి ఘటన సరే పోయిన ప్రాణాల మాటేంటి..?
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 42 మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్ని ప్రమాదానికి ఆహుతయ్యారు. రంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ఈ ఘటన యావత్ దేశాన్ని విస్తు పోయేలా చేసింది. ఇంతటి ఘోరం జరిగినా…
అసలు 10వ షెడ్యూల్ లో ఏముంది..?
1985లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులోకి వచ్చింది. దీనిని 52వ సవరణ చట్టంలో పొందుపరిచి, భారత రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్లో చేర్చారు. పార్టీ సభ్యులు తమ పార్టీ సూత్రాలకు కట్టుబడి ఉండేలా చూసుకోవడం దీని లక్ష్యం.పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంగా…
కళ్లు చెదిరే డిజైన్లు కురిపిస్తున్న కోట్లు
కొన్ని కథలు సాధారణంగా ఉంటాయి. మరికొన్ని అసాధారణంగా అనిపిస్తాయి. ఇంకొన్ని గుండెల్ని హత్తుకుంటాయి. కళ్లు చెదిరేలా..మనస్సు దోచుకునేలా డిజైన్లు తయారు చేస్తే కాసులు కురిపిస్తాయని నిరూపిస్తోంది భారత దేశానికి చెందిన ఆటో మొబైల్ ఇండస్ట్రీలోని వాహనాల డిజైనర్ కృపా. ఆమె అసలు…
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీం తీర్పు చెంప పెట్టు
న్యాయ వ్యవస్థ , శాసన వ్యవస్థకు మధ్య ఓ గీత ఉంటుంది. దానిని గుర్తించే ఇవాళ తీర్పు ఇవ్వాల్సి వస్తోంది. లేకపోతే చర్యలు తీసుకోవాలని కోరే వాళ్లం. కానీ రాజ్యాంగ పరంగా స్పీకర్ కు కొన్ని అధికారాలు అనేవి ఉంటాయి. వాటి…
దివ్య సంచలనం దేశానికి గర్వ కారణం
ఎవరీ దివ్యా దేశ్ ముఖ్ అంటూ యావత్ దేశం ఒక్కసారిగా విస్మయానికి గురైంది. సాధించాలన్న సంకల్పం ఉంటే దానికి వయసుతో పనేంటి అంటూ నిరూపించింది మరాఠాకు చెందిన దివ్యా దేశ్ ముఖ్. అతి పిన్న వయసులో చరిత్రను సృష్టించింది. భారతీయ చదరంగపు…
మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఆపరేషన్
కాంగ్రెస్ పార్టీ అంటేనే ఓ సముద్రం. స్వేచ్ఛ ఎక్కువ. ఎవరైనా సరే దేని గురించైనా మాట్లాడవచ్చు. కానీ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నిన్నటి దాకా సీఎం రేవంత్ రెడ్డి పేరు వినిపించేది. కానీ ఇప్పుడు ఆ పేరు స్థానంలో కొత్త…
బనకచర్ల జలాశయం ఎవరికి నష్టం..? ఎవరికి లాభం..?
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడి పోయినా జల వివాదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. దీనికి రాజకీయాలు తోడు కావడంతో మరింత హీట్ పుట్టిస్తున్నాయి. తాజాగా ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల విషయంలో రాద్దాంతం చోటు చేసుకునేందుకు కారణమైంది బనకచర్ల ప్రాజెక్టు.…
ప్రాణం ఉన్నంత వరకు జనసేన నడిపిస్తా
అమరావతి – గొంతులో ఊపిరి ఉన్నంత వరకు జనసేన పార్టీ నడుపుతానని ప్రకటించారు ఆ పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. మూడు రోజుల పాటు జనసేన పార్టీ విస్తృత సమావేశాలు ఇవాల్టి నుంచి ఘనంగా ప్రారంభం…

తెలంగాణ రాష్ట్రంలోనే సన్న బియ్యం
బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్లు
సత్యసాయి బాబా స్పూర్తి తోనే జల్ జీవన్ మిషన్
విద్యతోనే వికాసం అభివృద్దికి సోపానం
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం
రైతులను ఆదుకోవడంలో సర్కార్ విఫలం
టెక్స్ టైల్స్ రంగంలో రూ.4,381.38 కోట్ల పెట్టుబడులు
సత్యసాయి బాబా జీవితం ఆదర్శప్రాయం
సచివాలయ ఉద్యోగులకు ఆరోగ్యం ముఖ్యం
దేశానికి స్పూర్తి ఇందిర జీవితం : షర్మిలా రెడ్డి


































































































