శ్రీశైలం మాస్టర్ ప్లాన్ పై డిప్యూటీ సీఎం సమీక్ష
ఇతర ఆలయాలకు మార్గదర్శకంగా ఉండాలి అమరావతి : శ్రీశైలం అభివృద్దికి సంబంధించి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మాస్టర్ ప్లాన్ పై మంగళవారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పవన్…
శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు
నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు నిర్వహణ తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం నవంబరు 16వ తేదీన అంకురార్పణ నిర్వహిస్తారు.…
పేదలకు వైద్యాన్ని దూరం చేసేందుకు సర్కార్ కుట్ర
సంచలన ఆరోపణలు చేసిన ధర్మాన ప్రసాద రావు శ్రీకాకుళం జిల్లా : ఏపీ సర్కార్ పేదలకు వైద్యాన్ని దూరం చేసేందుకు కుట్ర పన్నుతోందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.ప్రజారోగ్యం, సమస్యల పరిష్కారం…
అక్టోబర్ 30న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం
29న అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 30న గురువారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. అక్టోబర్ 29న బుధవారం రాత్రి 8 నుండి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ…
ప్రధాని మోదీ పర్యటనకు 1800 మందితో బందోబస్తు
లైజనింగ్ ఆఫీసర్స్ తో సమీక్ష సమావేశం నిర్వహణ నంద్యాల జిల్లా : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 16న నంద్యాల జిల్లా శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు నంద్యాల జిల్లా ఎస్పీ…
శ్రీ కోదండ రామ స్వామికి పవిత్ర సమర్పణ
అంగరంగ వైభవంగా పవిత్రోత్సవాలు తిరుపతి : చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి వారికి పవిత్ర సమర్పణ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు స్వామి…
రోడ్ సేఫ్టీపై హోం మంత్రి అనిత సమీక్ష
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అమరావతి : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత రహదారుల భద్రతపై కీలక సూచనలు చేశారు. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో రోడ్ సేఫ్టీపై ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న ట్రాఫిక్ చలానా…
నగేష్ మృతిపై జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్
బానోతు అనుమానాస్పద మృతి పై ఆగ్రహం హైదరాబాద్ : జాతీయ ఎస్టీ (షెడ్యూల్డ్ కులాల) కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ లోనిమియాపూర్ ప్రైవేట్ హాస్టల్లో బానోత్ నగేష్ అనే విద్యార్థి అనుమానాస్పద మృతిపై విచారణకు ఆదేశించింది. ఈ సందర్బంగా…
హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలి : సీఎం
మెరుగైన సేవలు అందించేలా చూడాలని ఆదేశం హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా రష్ట్రంలో వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేకంగా శ్రద్ద కనబర్చాలని కోరారు. ఆయన ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు.…
నరేంద్ర మోదీతో చంద్రబాబు ములాఖత్
విశాఖ సీఐఐ సదస్సుకు హాజరు కావాలి ఢిల్లీ : న్యూఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పర్యటనలో భాగంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ నివాసంలో తనను కలుసుకున్నారు. ఈ ఇద్దరి మధ్య…
















