రికార్డు స్థాయిలో శ్రీవారి లడ్డూల విక్రయం
గత ఏడాదితో పోల్చితే 10 శాతం అధికం తిరుమల : 2025 సంవత్సరంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాలు రికార్డు స్థాయిలో విక్రయించబడ్డాయి. 2024వ సంవత్సరంతో పోల్చితే 10 శాతం అధికంగా లడ్డూలను భక్తులకు విక్రయించడం జరిగింది. గత ఏడాది 12.15 కోట్ల…
11వ తేదీ నుంచి కైట్ ఫెస్టివల్
ముస్తాబైన హైదరాబాద్ చెరువులు హైదరాబాద్ : ఆక్రమణకు గురైన చెరువులు ఇప్పుడు కొత్త రూపు సంతరించుకున్నాయి హైడ్రా కారణంగా.ఈ నెల 11వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే కైట్ ఫెస్టివల్కు వేదికలైన చెరువులు ఆక్రమణలు వదిలించుకుని.. విస్తరణకు నోచుకున్నాయి.…
దళపతి విజయ్ మూవీ ట్రైలర్ కు సిద్దం
జనవరి 9వ తేదీన రానున్న చిత్రం చెన్నై : డైనమిక్ దర్శకుడు హెచ్. వినోథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం జన నాయగన్. కోట్లాది మంది ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రూ. 300…
గవర్నర్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రధాన న్యాయమూర్తికి న్యూ ఇయర్ విషెస్ హైదరాబాద్ : 2026 నూతన సంవత్సరం సందర్బంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ జిష్ను దేవ్ వర్మతో పాటు రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్బంగా గవర్నర్ కు,…
గిఫ్టులు వద్దు విద్యార్థులకు ఇవ్వండి
ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజబాబు అమరావతి : ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజబాబు సంచలనంగా మారారు. కొత్త సంవత్సరం సందర్బంగా తనను కలిసేందుకు వచ్చిన ప్రముఖులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలకు కీలక సూచనలు చేశారు. తనను కలిసేందుకు వచ్చిన…
కొత్తగా ఏపీలో 1500 ఎలక్ట్రిక్ బస్సులు
ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయం అమరావతి : కొత్త సంవత్సరం సందర్భంగా ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు కొత్తగా 1,500 విద్యుత్ బస్సులను ప్రవేశ పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. బస్సుల కోసం మద్దతుగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు…
2025లో భారీ ఎత్తున యూపీఐ లావాదేవీలు
కీలక ప్రకటన చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై : భారత దేశ అత్యున్నత సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక ప్రకటన చేసింది. ఈమేరకు గత ఏడాది 2025లో ఏకంగా కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగాయి.…
రేవంత్ రెడ్డి అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. గురువారం మీడియాతో మాట్లాడారు. ఇవాళ రేవంత్ రెడ్డి తన నోటి నుంచి…
కేంద్ర సర్కార్ పై సీఐటీయూ యుద్దం
దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 12న సమ్మె అమరావతి : మాజీ ఎంపీ తపన్ కుమార్ సేన్ నిప్పులు చెరిగారు. దేశంలోని బీజేపీ మోదీ సర్కార్ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సేన్ మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐటీయూ…
టి20 వరల్డ్ కప్ కు ఆసిస్ జట్టు ఎంపిక
గాయం నుంచి కోలుకున్న కమిన్స్, వుడ్, డేవిడ్ ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (ఏసీబీ) గురువారం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహించబోయే ఐసీసీ టి20 వరల్డ్ కప్…
















