కేంద్ర మంత్రికి మొంథా తుపాను నివేదిక

అందించిన కేంద్ర‌, రాష్ట్ర మంత్రులు న్యూఢిల్లీ : ఏపీని ఇటీవ‌ల మొంథా తుపాను అత‌లాకుత‌లం చేసింది. ఇందుకు సంబంధించి నివేదిక‌ను ఇవాళ రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ , అనిత వంగ‌ల‌పూడి , కేంద్ర మంత్రులు రామ్మోహ‌న్ నాయుడు, డాక్ట‌ర్ పెమ్మ‌సాని…

ఎస్సీ, ఎస్టీ స‌బ్ ప్లాన్ నిధులు ఇవ్వండి

పార్ల‌మెంట్ లో ఎంపీ గురుమూర్తి కామెంట్ ఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ స‌బ్ ప్లాన్ నిధులు కేటాయించాల‌ని కోరారు పార్ల‌మెంట్ లో తిరుప‌తి ఎంపీ గురుమూర్తి.ఈ పథకంలో ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ కోటా లేకపోయినా, రాష్ట్రాలు తమ షెడ్యూల్డ్ కుల, గిరిజన…

బ‌మృక్నుద్దౌలా చెరువు క‌మిష‌న‌ర్ ప‌రిశీల‌న‌

అందంగా తీర్చి దిద్దాల‌ని రంగ‌నాథ్ ఆదేశం హైద‌రాబాద్ : బ‌మృక్నుద్దౌలా చెరువును హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప‌రిశీలించారు. చెరువునుఅందంగా తీర్చి దిద్దాల‌ని ఆదేశించారు. వ‌ర‌ద క‌ట్ట‌డితోపాటు భూగ‌ర్భ జ‌లాలు స‌మృద్ధిగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామ‌ని చెప్పారు. ఈ చెరువు ఔట్‌లెట్ నుంచి…

హైడ్రాకు బాధితుల‌ ఫిర్యాదుల వెల్లువ‌

అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ భ‌రోసా హైద‌రాబాద్ : భూ ఆక్ర‌మ‌ణ‌దారులు, క‌బ్జాదారుల నుంచి త‌మ‌ను ర‌క్షించాలంటూ బాధితులు వాపోయారు. ఈ మేర‌కు హైడ్రా ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ప్ర‌జా వాణికి ఫిర్యాదు చేశారు. మొత్తం 47 ఫిర్యాదులు వ‌చ్చిన‌ట్లు తెలిపారు హైడ్రా అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్.…

కాంగ్రెస్ స‌ర్కార్ క‌మీష‌న్ల‌కు కేరాఫ్

మాజీ మంత్రి సంచ‌ల‌న కామెంట్స్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కాంగ్రెస్ స‌ర్కార్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. 30% కమీషన్ల కోసమే కాంగ్రెస్‌ సర్కారు కొత్త థర్మల్‌ పవర్‌ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నదని…

కార్య‌క‌ర్త‌లే టీడీపీకి కీల‌కం : నారా లోకేష్

బ‌లోపేతం చేయాల‌ని పార్టీ శ్రేణుల‌కు పిలుపు గుంటూరు జిల్లా : తెలుగుదేశం పార్టీకి కార్య‌క‌ర్త‌లే అత్యంత కీల‌క‌మ‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా…

పార్టీ బ‌లోపేతంపై ఫోక‌స్ పెట్టాలి

మంత్రి వంగ‌ల‌పూడి అనిత కామెంట్స్ గుంటూరు జిల్లా : దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలుగుదేశం పార్టీకి కార్య‌క‌ర్త‌ల బ‌లం ఉంద‌న్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జరుగుతున్న…

సినీ, ప‌ర్యాట‌క రంగానికి పెద్దపీట : కందుల దుర్గేష్

ఏపీలో పెట్టుబ‌డుల‌కు అపార‌మైన అవ‌కాశాలు ముంబై : ఏపీ స‌ర్కార్ సినీ, ప‌ర్యాట‌క రంగాల‌కు పెద్ద‌పీట వేస్తోంద‌ని చెప్పారు మంత్రి కందుల దుర్గేష్.ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అపూర్వమైన అవకాశాలు ఉన్నాయని ఇన్వెస్టర్లతో జరిగిన సమావేశాల్లో వివరించారు. పర్యాటక, ఆతిథ్య రంగాలకు ‘ఇండస్ట్రీ స్టేటస్’…

త్వరలో నూతన పెన్షన్లు, ఇళ్లు అందజేస్తాం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి ఎస్ స‌విత‌పెనుకొండ : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 8,190 మందికి స్పౌజ్ పెన్షన్లు అందజేశామని తెలిపారు. జిల్లాలో 435 మందికి,…

సోనియా కుటుంబంపై కేంద్రం వేధింపుల ప‌ర్వం

ఆగ్రహం వ్య‌క్తం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ బెంగళూరు | క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న కేంద్రంలోని ఎన్డీయే , బీజేపీ స‌ర్కార్ ను ఏకి పారేశారు. కేవ‌లం బీజేపీయేత‌ర పార్టీల‌ను, వ్య‌క్తుల‌ను,…