మెస్సీతో ఢీ కొట్టేందుకు సీఎం రెఢీ
డిసెంబర్ 13న ఫుట్ బాల్ మ్యాచ్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలనంగా మారారు. ఆయన ముందు నుంచీ క్రీడాకారుడు. ఆయనకు క్రీడలంటే ఇష్టం. ప్రస్తుతం ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీతో ఏకంగా ఫుట్…
శ్రీ రంగనాథ స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ
దర్శించుకున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తమిళనాడు : కైశిక ఏకాదశి సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామివారికి సతీ సమేతంగా సోమవవారం తిరుమల తిరుపతి దేవస్తానం పాలక డండలి ( టిటిడి) తరఫున పట్టు…
సీఎం భూ కుంభకోణంపై రాహుల్ మౌనమేల..?
సీరియస్ కామెంట్స్ చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి భారీ ఎత్తున భూ కుంభకోణానికి స్కెచ్ వేశాడని, దీని విలువ బహిరంగ మార్కెట్ లో రూ. 5 లక్షల కోట్లు ఉంటుందన్నారు. ఈ సందర్బంగా ఇంత…
ప్రజా పాలనలో రైతన్నలు పరేషాన్ : హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డిపై భగ్గుమన్న మాజీ మంత్రి హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ సర్కార్ పై. ప్రజా పాలన పేరుతో రైతులను నట్టేట ముంచారని ఆరోపించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ…
నేటి నుంచి ప్రజా ప్రభుత్వ ఉత్సవాలు
డిసెంబర్ 6వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పలు ఉమ్మడి జిల్లాల్లో ఒకరోజు ఉత్సవాలను నిర్వహించనున్నారు.డిసెంబర్ 1 వ తేదీన మక్తల్లో, 2 వ తేదీన…
భారత్ ఫ్యూచర్ సిటీ దేశానికి రోల్ మోడల్
చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ రైజింగ్ విజన్ -2047 డాక్యుమెంట్ దేశానికి ఓ రోల్ మోడల్ గా మారనుందని పేర్కొన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఓఆర్ఆర్ అంతర్భాగంలో ఉన్న ప్రాంతాన్ని కోర్ అర్బన్…
సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్
ప్రమాణ స్వీకారం చేయించిన మంత్రి పొన్నం రాజన్న సిరిసిల్ల జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగుతోందన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సంగీతం…
బీజేపీ సంస్థాగతంగా బలోపేతం కావాలి
పిలుపునిచ్చిన బీజేపీ చీఫ్ రాంచందర్ రావు హైదరాబాద్ : సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం కావాలని పిలుపునిచ్చారు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రాం చందర్ రావు. ఆదివారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో భారతీయ జనతా…
దేశం గర్వించ దగిన నాయకుడు వాజ్పేయి
ప్రశంసించిన బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అమరావతి : భారత దేశం గర్వించ దగిన మహోన్నత మానవుడు దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి అని అన్నారు ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. ఆదివారం కోనసీమ…
సహ కుటుంబనం ట్రైలర్ రిలీజ్
ఆవిష్కరించిన దర్శకుడు బుచ్చి బాబుదిగ్గజ నటులు రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం కలిసి నటించిన చిత్రం సహ కుటుంబనం. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సన ఆవిష్కరించారు. ఈ ఫ్యామిలీ డ్రామా తో తెరకెక్కించిన చిత్రం డిసెంబర్…
















