వ‌సూళ్ల వేట‌లో రాజు వెడ్స్ రాంబాయి

మూడు వారాల్లో రూ. 7 కోట్లు వ‌సూలు నూత‌న ద‌ర్శ‌కుడు సాయిలు కంప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన త‌ను గ్రామీణ ప్రాంతంలో జ‌రిగిన య‌దార్థ ప్రేమ సంఘ‌ట‌న ఆధారంగా సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించాడు.…

సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కు భూమి పూజ

తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా : అన్నార్థుల‌, విద్యార్థుల ఆక‌లిని తీర్చుతోంది అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్. గ‌త కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో అన్న‌దానం చేస్తోంది. ప్ర‌భుత్వంతో క‌లిసి ఒప్పందం చేసుకుంది. ప‌లు చోట్ల సెంట్ర‌లైజ్డ్ క‌మ్యూనిటీ కిచెన్ ను…

ఆలయ స్థల పురాణం పుస్తకం ఆవిష్కరణ

అభివృద్ది ప‌నుల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ శంకుస్థాప‌న‌ అమ‌రావ‌తి : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త‌న మాట నిల‌ల‌బెట్టుకున్నారు. ఏలూరు జిల్లా ఐ.ఎస్. జగన్నాథపురంలోని శ్రీ కనకవల్లీ సహిత లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. పుష్పార్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.…

హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదుల వెల్లువ‌

క‌బ్జాదారుల భ‌రతం ప‌డ‌తామ‌న్న క‌మిష‌న‌ర్ హైద‌రాబాద్ : క‌బ్జాదారులు, ప్ర‌భుత్వ స్థ‌లాల ఆక్ర‌మ‌ణ‌దారుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. హైడ్రా నిర్వ‌హించిన ప్ర‌జా వాణికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. 64 ఫిర్యాదులు అందిన‌ట్లు తెలిపారు…

పిల్ల‌ల‌కు వ్య‌వ‌సాయం అల‌వాటు చేయాలి

పిలుపునిచ్చిన మంత్రి వంగ‌ల‌పూడి అనిత అమ‌రావ‌తి : రైతుల సంక్షేమం కోసం త‌మ స‌ర్కార్ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని చెప్పారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. ప్ర‌తి ఒక్క‌రూ సేంద్రీయ వ్య‌వ‌సాయం చేప‌ట్టాల‌ని పిలుపునిచ్చారు. పిల్ల‌ల‌కు కూడా వ్య‌వ‌సాయం అల‌వాటు…

సి. క‌ళ్యాణ్ ను ఎన్ కౌంట‌ర్ చేస్తే బెట‌ర్

ఐ బొమ్మ ర‌వి తండ్రి అప్పారావు కామెంట్స్ హైద‌రాబాద్ : పైర‌సీ వీడియోలు చ‌ట్ట విరుద్దంగా అప్ లోడ్ చేస్తూ కోట్లాది రూపాయ‌లు తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు న‌ష్టం క‌లిగించాడంటూ ఐబొమ్మ‌, బొప్పం ఫౌండ‌ర్ ఇమ్మ‌డి ర‌విని సిటీ పోలీస్…

బాబా మనుషుల్లో దేవుడిని చూశారు : సీఎం

ప్రేమతో మనుషులను గెలిచాడన్న రేవంత్ రెడ్డి శ్రీ స‌త్య‌సాయి పుట్టప‌ర్తి జిల్లా : భ‌గ‌వాన్ శ్రీ స‌త్య‌సాయి బాబా బాబా మనుషుల్లో దేవుడిని చూశారని, ప్రేమతో మనుషులను గెలిచాడ‌ని అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో ఉప రాష్ట్ర‌ప‌తి…

పంచమితీర్థం ప్రాశ‌స్త్యం ప‌ద్మ పుష్క‌రిణి విశిష్టత

25న మంగ‌ళవారం పంచ‌మితీర్థం ( చక్రస్నానం) తిరుపతి : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూత్సవాల్లో అత్యంత విశిష్టమైనది పంచమితీర్థం. శ్రీపద్మావతి అమ్మవారు పద్మ పుష్కరిణిలో ఆవిర్భవించిన తిథిని పంచమి తీర్థంగా వ్యవహరిస్తారు. ఈసారి బ్రహ్మూత్సవాల చివరి రోజైన న‌వంబ‌రు 25వ…

ఏర్పాట్లను ప‌రిశీలించిన ఎస్పీ, సీవో

పంచ‌మి తీర్థం కోసం భారీగా సెక్యూరిటీ తిరుచానూరు : తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి బ్ర‌హ్మోత్స‌వాలు చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. ఈ సంద‌ర్బంగా నిర్వహించే పంచ‌మి తీర్థం కోసం పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లి రానున్నారు. పుణ్య స్నానం చేయ‌నున్నారు.…

హామీలు స‌రే ఆచ‌ర‌ణ మాటేంటి..?

కాంగ్రెస్ స‌ర్కార్ ను ప్ర‌శ్నించిన హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ మంత్రుల మాటలు కోటలు దాటితే, ఆచరణ గడప కూడా దాటదు అని…