సైబర్ చీటర్స్ బారిన పడ్డాం : నాగార్జున
ఉచిత సినిమాలను చూస్తే డేటా చోరీ హైదరాబాద్ : ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబం కూడా సైబర్ చీటర్స్ బారిన పడిందన్నాడు. అందుకే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. సోమవారం ఆయన మీడియాతో…
ఇకనైనా తెలంగాణ స్పీకర్ మారాలి
బీఆర్ఎస్ నేత అనుగుల రాకేశ్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై సంచలన కామెంట్స్ చేసింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం. సోమవారం రాష్ట్రంలోని 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిన కేసుకు…
షేక్ హసీనాకు కోర్టు షాక్ మరణ శిక్ష ఖరారు
బంగ్లాదేశ్ లో అల్లర్లకు, మరణాలకు తనే కారణం బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది అత్యున్నత కోర్టు. ఇవాళ తనపై విచారణ చేపట్టింది. ఎన్నిసార్లు విచారణకు రావాలని కోరినా తను రాలేదని పేర్కొంది…
చర్యలు తీసుకుంటావా లేక జైలులో ఉంటావా..?
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై సీజేఐ ఆగ్రహం ఢిల్లీ : తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం. సోమవారం 10…
అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వాడాడు
ఐబొమ్మ రవిపై సీపీ సజ్జనార్ షాకింగ్ కామెంట్స్ హైదరాబాద్ : ఐ బొమ్మ ఫౌండర్ ఇమ్మడి రవి కొట్టిన దెబ్బకు టాలీవుడ్ విల విల లాడింది. ఈ సందర్బంగా కరేబియన్ దీవులలో ఉంటూ ఈ వెబ్ సైట్ ద్వారా వేలాది సినిమాలను…
రామోజీరావును స్పూర్తిగా తీసుకోవాలి : రేవంత్ రెడ్డి
ప్రతీ రంగంలో తనదైన ముద్ర వేశారని కితాబు హైదరాబాద్ : రామోజీ రావు ఎదిగిన తీరు అద్భుతమని, ఆయనను స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. రామోజీ ఫిలిం సిటీలో రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ…
ప్రభుత్వాల నిర్వాకం పత్తి రైతులకు శాపం
ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : పత్తి రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీన వైఖరిని అవలంభిస్తున్నాయంటూ మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల…
సుద్ధకుంటను పరిశీలించిన హైడ్రా కమిషనర్
హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడితే సహించం హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడినా లేదా భయాందోళనకు గురి చేసినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్…
పిఠాపురంలోని ఆలయాల అభివృద్దికి నిధులు
మంజూరు చేసినందుకు పవన్ కళ్యాణ్ థ్యాంక్స్ అమరావతి : దేశంలోనే పిఠాపురం నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారుస్తామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. ఈ సందర్బంగా ఆలయాల పురోభివృద్దికి, పునర్ నిర్మాణానికి నిధులు…
సీఎంతో విన్ గ్రూప్ సీఈవో ఫామ్ సాన్ చౌ భేటీ
డిసెంబర్ లో జరిగే రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాలి హైదరాబాద్ : విన్గ్రూప్ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ హైదరాబాద్ లో సీఎం ఎ. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించారు.…
















