ముంచెత్తిన వాన క‌మిష‌న‌ర్ల ప‌రిశీల‌న

క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించిన క‌మిష‌న‌ర్లు హైద‌రాబాద్ : మోంథా తీవ్ర తుపానుతో ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల నేప‌థ్యంలో బుధ‌వారం హైద‌రాబాద్ లోని ల‌క‌డికాపూల్ ప‌రిస‌ర ప్రాంతాల‌ను హైడ్రా, జీహెచ్ ఎంసీ క‌మిష‌న‌ర్లు ఏవీ రంగ‌నాథ్ , ఆర్ వీ క‌ర్ణ‌న్…

మూడు సినిమాలు రూ.300 కోట్లతో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ రికార్డ్

అరుదైన ఘ‌న‌త‌ను సాధించిన యంగ్ డైన‌మిక్ యాక్ట‌ర్ చెన్నై : ప్ర‌ముఖ యంగ్ యాక్ట‌ర్ ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ సంచ‌ల‌నం సృష్టించాడు. త‌ను న‌టించిన తొలి మూడు సినిమాలు వ‌రుస‌గా రూ. 100 కోట్ల చొప్పున వ‌సూలు చేశాయి. ఈ ఘ‌న‌త‌ను సాధించి…

వాంగ్ చుక్ అరెస్ట్ పై 10 రోజుల్లో స‌మాధానం ఇవ్వాలి

కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించిన స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఢిల్లీ : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌ముఖ ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త వాంగ్ చుక్ ను అరెస్ట్ చేసి జైలులో ఉంచ‌డంపై త‌న భార్య దాఖ‌లు చేసిన…

హామీల పేరుతో ఎన్నాళ్లు మోసం చేస్తారు..?

సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్ర‌హం హైద‌రాబాద్ : ఇలా ఇంకెన్నాళ్లు హామీల పేరుతో ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తారంటూ సీఎం ఎ. రేవంత్ రెడ్డిని నిల‌దీశారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతులు, నిరుద్యోగులు, మ‌హిళ‌లు, వృద్దులు, యువ‌తీ యువ‌కులు, విద్యార్థులు..ఇలా…

విప‌త్తుల స‌మ‌యంలో విష ప్ర‌చారం త‌గ‌దు

మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై నారా లోకేష్ సీరియ‌స్ అమ‌రావ‌తి : ప్ర‌స్తుతం విప‌త్తులు నెల‌కొన్న త‌రుణంలో దురుద్దేశ పూర్వ‌కంగా అస‌త్య ప్ర‌చారాలు చేయ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు నారా లోకేష్ మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి. ఇది ఎంత…

తీరం దాటిన మొంథా తీవ్ర తుఫాన్

నేల కొరిగిన చెట్లు, పొంగుతున్న వాగులు అమ‌రావ‌తి : మొంథా తుపాను ఏపీని అత‌లాకుత‌లం చేసింది. భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఎక్క‌డ చూసినా నీళ్లే. వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి. నరసాపూర్ సమీపంలో తీరం దాటింది మొంథా తుపాను. అర్ధ‌రాత్రి…

స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేయాలి

స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి : మొంథా తుపాను తీవ్ర‌త కొన‌సాగుతుండ‌డంతో ఏపీని వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మీక్ష చేప‌ట్టారు. ఆయా శాఖ‌ల అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అలాగే…

బుక్ ఎగ్జిబిష‌న్ కోసం సీఎంకు ఆహ్వానం

విజ‌య‌వాడ‌లో జ‌న‌వ‌రి 2 నుంచి 7 వ‌ర‌కు అమ‌రావ‌తి : దక్షిణ భారత దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే విజయవాడ బుక్ ఎగ్జిబిషన్‌కు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆహ్వానించింది. 2026 జనవరి 2…

బ‌మృక్నుద్దౌలా చెరువు పున‌రుద్ద‌ర‌ణ

ప‌నుల‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్ హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. చెరువుల‌ను పున‌రుద్ద‌రించే ప‌నిలో ప‌డింది. ఇందులో భాగంగా పాత‌బ‌స్తీలోని చారిత్రిక నేప‌థ్యం క‌లిగిన బ‌మృక్నుద్దౌలా చెరువు పున‌రుద్ద‌ర‌ణ ప‌నులు యుద్ద ప్రాతిప‌దిక‌న కొన‌సాగుతున్నాయి. ప‌రిశీలించారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ…

రౌడీ షీట‌ర్ న‌ని నిరూపిస్తే రాజీనామా చేస్తా

స‌వాల్ విసిరిన కాంగ్రెస్ అభ్య‌ర్థి న‌వీన్ యాద‌వ్ హైద‌రాబాద్ : జూబ్లీ హిల్స్ శాస‌న స‌భ ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన నవీన్ యాద‌వ్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. త‌న‌పై ప‌దే ప‌దే బీఆర్ఎస్ నేత‌లు రౌడీ…