హాలీవుడ్ ను తలదన్నేలా హైదరాబాద్ ను చేస్తాం
ప్రకటించిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. పెంచిన రేట్ల ధరల్లో 20 శాతం సినీ కార్మికులకు ఇవ్వాలని స్పష్టం చేశారు. లేకపోతే జీవోలు జారీ చేసే ప్రసక్తి లేదన్నారు. కార్మికుల…
ఆల్మట్టి ఎత్తు పెంచితే సీఎం మౌనమేల..?
నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాలమూరు జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఈఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఏకి పారేశారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా…
నిర్వాసిత రైతులను ఆదుకోవాలి : కవిత
మార్కెట్ ధరను చెల్లించాలని డిమాండ్ పాలమూరు జిల్లా : జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం పాలమూరు జిల్లాలో పర్యటించారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఈ సందర్బంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో కీలకమైన ఉద్దండపూర్ జలాశయంలోని నిర్వాసిత…
విద్యార్థుల ఆరోగ్యంపై మంత్రి సవిత ఆరా
మొంథా తుపాను ప్రభావంపై జర జాగ్రత్త అమరావతి : రాష్ట్రంలోని వివిధ సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న బీసీ విద్యార్థులను కాపాడు కోవాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు మంత్రి ఎస్. సవిత. మంగళవారం ఆమె తన కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ప్రస్తుతం…
పలు చోట్ల ఆక్రమణలు తొలగించిన హైడ్రా
హస్తినాపురం, చందానగర్ లలో కబ్జాలు తొలగింపు హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆక్రమణలను హైడ్రా మంగళవారం తొలగించింది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతో పరిశీలించిన అనంతరం హైడ్రా కమిషనర్ ఏవీ…
జిల్లాల పునర్విభజనపై సర్కార్ ఫోకస్
సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ అమరావతి : ఏపీలో మళ్లీ మొదటికి వచ్చింది కథ. ఓ వైపు మొంథా తుపాను. ఇంకో వైపు జిల్లాల పునర్ విభజన కార్యక్రమంపై సుదీర్ఘ సమీక్ష. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం ఉపసంఘం…
సహాయక చర్యలపై సీఎం ఆరా
అప్రమత్తంగా ఉండాలని సూచన అమరావతి : ఏపీని వర్షాలు వణికిస్తున్నాయి. భారీ ఎత్తున కురుస్తుండడంతో ముందస్తు ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే దానిపై ఆరా తీశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. మంగళవారం అత్యవస సమావేశం నిర్వహించారు. ఈ కీలక సమావేశంలో…
మొంథా తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి
ప్రభావిత ప్రాంతాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేయండిఅమరావతి : మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితుల నైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జిల్లా పరిధిలోని 12…
అక్టోబరు 31న శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన తిరుపతి : టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో అక్టోబరు 31వ తేదీ తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ఘనంగా జరుగనుంది. ఈ కార్యక్రమం అక్టోబరు 30 నుండి నవంబరు…
మొంథా తుపాను బెబ్బకు ఏపీ విలవిల
అత్యవసర సమీక్ష చేపట్టిన ముఖ్యమంత్రి అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని కారణంగా మొంథా తుపాను ఎఫెక్టుతో పెద్ద ఎత్తున వర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. 3,778 గ్రామాలు వర్షాల ధాటికి బిక్కు బిక్కు మంటున్నాయి.…
















