తుపాను ప్ర‌భావం అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం

స్ప‌ష్టం చేసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ముంథా తుపాను ముంచుకొస్తుండ‌డంతో ఏపీ స‌ర్కార్ అప్ర‌మ‌త్త‌మైంది. దుబాయ్ ప‌ర్య‌ట‌న ముగించుకుని అమ‌రావ‌తికి వ‌చ్చారు. ఆ వెంట‌నే ఆయ‌న స‌చివాల‌యంలో అత్య‌వ‌స‌ర స‌మీక్ష చేప‌ట్టారు సీఎం. ఈ సంద‌ర్భంగా కీల‌క…

రూ.86 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

4300 గజాల స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు హైద‌రాబాద్ : హైడ్రా న‌గ‌రంలో దూకుడు పెంచింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండపూర్ లో మరో పెద్ద భూకబ్జాను హైడ్రా అడ్డుకుంది. దాదాపు రూ. 86 కోట్ల విలువైన భూమిని కాపాడింది.…

కాంగ్రెస్ స‌ర్కార్ పాల‌న‌లో జ‌నం దగా

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మోసం కాంగ్రెస్ పార్టీ నైజం అని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు రూ. 2500 ఇస్తామని చెప్పార‌ని, యువతులకు స్కూటీలు,…

కార్మిక ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ విజ‌యం

అధ్య‌క్షుడిగా ఎన్నికైన వి. శ్రీ‌నివాస్ గౌడ్ హైద‌రాబాద్ : హైద్రాబాద్ బాలానగర్ లోని MTAR Technologies Ltd కంపెనీ లో కార్మికుల గుర్తింపు యూనియన్ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా కొన‌సాగాయి. ఓ వైపు భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ…

చిరంజీవి వ్య‌క్తిత్వానికి భంగం క‌లిగిస్తే జాగ్ర‌త్త‌

హైద‌రాబాద్ సిటీ సివిల్ కోర్టు కీల‌క ప్ర‌క‌ట‌న హైద‌రాబాద్ : న‌టుడు చిరంజీవికి సంబంధించి వ్య‌క్తిత్వ హ‌క్కుల‌కు భంగం క‌లిగించేలా చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది హైద‌రాబాద్ సిటీ సివిల్ కోర్టు. ఈ మేర‌కు మ‌ధ్యంత‌ర నిషేధాజ్ఞ‌లు జారీ చేసింది. ఈ…

ఈ ద‌శాబ్దం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీదే

స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై. ఈ ద‌శాబ్దం ఆయ‌న‌దేన‌ని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక…

ఏపీకి విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ రెడ్ అల‌ర్ట్

పుకార్లను నమ్మవద్దు.. ప్రశాంతంగా ఉండండి అమ‌రావ‌తి : ఏపీకి విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. సీఎం టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. పుకార్లను నమ్మవద్దు, ప్రశాంతంగా ఉండండి, భయపడవద్దని సూచించింది ఏపీఐఎండీ.…

అమ‌ర వీరుల‌కు అన్యాయం స‌మ‌స్య‌ల‌పై పోరాటం

పిలుపునిచ్చిన తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు హైద‌రాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌విత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. శ‌నివారం హైద‌రాబాద్ లోని అమ‌ర వీరుల స్థూపం వ‌ద్ద నివాళులు అర్పించారు. అనంత‌రం జ‌నం బాట కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం…

పరిశ్రమల ఏర్పాటుకు 21 రోజుల్లోనే ప‌ర్మిష‌న్

స్ప‌ష్టం చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి స‌విత పెనుకొండ/శ్రీ సత్యసాయి జిల్లా : ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని, యువత తమ సొంతూర్లో చిన్న, మధ్య తరహా పరిశమ్రల స్థాపనకు ముందుకు…

గురుకులాల్లో మ‌ర‌ణ మృదంగం : బీఆర్ఎస్

ఇప్ప‌టి వ‌ర‌కు 110 మంది చ‌ని పోయారు హైద‌రాబాద్ : రాష్ట్రంలోని గురుకులాల‌లో పిల్ల‌లు చ‌ని పోతున్నా స‌ర్కార్ నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, సీనియ‌ర్ నేత డాక్ట‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. శ‌నివారం…