కాంగ్రెస్ సర్కార్ మోసం ప్రజలకు శాపం
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆగ్రహం హైదరాబాద్ : ఆచరణకు నోచుకోని హామీలు ఇచ్చి పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన పోలేదన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. సోమవారం…
తెలంగాణ సర్కార్ అవినీతికి కేరాఫ్
సంచలన ఆరోపణలు చేసిన కేటీఆర్ హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, అవినీతికి కేరాఫ్ గా మారి పోయిందన్నారు. వాటాల కోసం , వసూళ్ల కోసం మంత్రులు కొట్టుకునే పరిస్థితి నెలకొందని…
బీసీ రిజర్వేషన్లు సాధించేంత దాకా పోరాటం
జాజుల శ్రీనివాస్ గౌడ్ సంచలన ప్రకటన హైదరాబాద్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేంత వరకు తమ పోరాటం ఆగదని ప్రకటించారు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. సోమవారం ఆయన బీసీ నేతలతో కలిసి మీడియాతో…
సీఎం రేవంత్ రెడ్డిపై భగ్గుమన్న హరీశ్ రావు
లక్ష ఇళ్లు కూల్చి వేశాడని సంచలన ఆరోపణలు హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష ఇళ్లు కట్టిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష ఇళ్లను కూల్చి వేశాడని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. తెలంగాణ…
వడ్డెర సామాజిక వర్గీయులకు అధిక ప్రాధాన్యత
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత శ్రీ సత్యసాయి జిల్లా : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వడ్డెర సామాజిక వర్గీయులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు మంత్రి సవిత. ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లోనూ వడ్డెర నాయకులకు…
సామాజిక తెలంగాణ కోసం జనం బాట
ప్రకటించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లా : తెలంగాణ సాకారం చేయడంలో కీలకమైన పాత్ర పోషించిన ఘనత తెలంగాణ జాగృతి సంస్థ అని స్పష్టం చేశారు సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ముఖ్య…
తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది
సంచలన కామెంట్స్ చేసిన మాజీ మంత్రి హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రగతి వర్సెస్ రెండేళ్ల కాంగ్రెస్ మోసాల పాలన చూసి జూబ్లీహిల్స్లో ఓటు వేయాలని పిలుపునిచ్చారు.రెండు సంవత్సరాలుగా అన్ని వర్గాల…
మెంథా తుపాను ఎఫెక్ట్ పలు జిల్లాలకు సెలవులు
విపత్తుల నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ అమరావతి : మెంథా తుఫాను ప్రభావంతో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని, బలమైన ఈదురుగాలులు వీస్తాయనీ.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాలలో…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హస్తానిదే హవా
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్ హైదరాబాద్ : పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ అధికార దాహంతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిందని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. బిఆర్ఎస్ దోపిడి భరించలేక ప్రజలు తెలంగాణ ఇచ్చిన…
గిరిజన సంక్షేమం అంతా బూటకం
ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలవిజయవాడ : ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు ఏపీ కూటమి సర్కార్ పై.కూటమి ప్రభుత్వం గిరిజన సంక్షేమం అంతా బూటకం అని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న 840 సంక్షేమ హాస్టళ్లు, స్కూళ్లు సమస్యలకు…
















