దాడులకు పాల్పడితే ఊరుకోం ఎదుర్కొంటాం
కాంగ్రెస్ శ్రేణులకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ హైదరాబాద్ : సర్పంచ్, వార్డు మెంబర్లుగా బీఆర్ఎస్ మద్దతుదారులు పెద్ద ఎత్తున రెండో విడత జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. దీంతో తట్టుకోలేని అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నాయకులు దాడులకు దిగడం పట్ల తీవ్ర…
హోమ్స్టేల అభివృద్ధికి నిధులు విడుదల కాలేదు
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ వెల్లడి ఢిల్లీ : దేశ వ్యాప్తంగా “గిరిజన ప్రాంతాల్లో హోమ్స్టేల అభివృద్ధి” పథకం కింద 17 రాష్ట్రాలు ,కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి హోమ్స్టేల అభివృద్ధి కోసం ప్రతిపాదనలు అందాయన్నారు కేంద్ర…
పోలీసులకు వసతి సౌకర్యాలు కల్పిస్తాం
స్పష్టం చేసిన మంత్రి వంగలపూడి అనిత అమరావతి : రాష్ట్రంలో నిరంతరం లా అండ్ ఆర్డర్ ను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీసులకు తీపికబురు చెప్పారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. సోమవారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్…
ఈడీ నోటీస్ పై డీకే శివకుమార్ షాకింగ్ కామెంట్స్
తనకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడాన్ని తప్పు పట్టారు ఢిల్లీ : తనకు ఈడీ మరోసారి నోటీసు ఇవ్వడం, ఢిల్లీలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టాడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.లోక్సభ…
నా ప్రజలే నన్ను మోసం చేశారు : అనిరుధ్ రెడ్డి
ఆవేదన వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాలమూరు జిల్లా : జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా నియోజకవర్గంలో రెండవ విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. విచిత్రం ఏమిటంటే తన స్వంత…
తమిళనాడులో బీజేపీకి అంత సీన్ లేదు
అమిత్ షాపై నిప్పులు చెరిగిన ఎంకే స్టాలిన్ చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే సంచలన కామెంట్స్ చేశారు. చెన్నై వేదికగా ఆయన డీఎంకే యువతను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు. రాబోయే రోజులు మనకు అత్యంత ముఖ్యమైనవని అన్నారు. కేంద్రం…
బీజేపీకి సరైన వ్యక్తి నితిన్ నబిన్ : అమిత్ షా
తన సారథ్యంలో పార్టీ మరింత బలోపేతం ఢిల్లీ : బీహార్ కు చెందిన రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ఉన్న నితిన్ నబిన్ కు ఊహించని రీతిలో ఏకంగా జాతీయ స్థాయి పదవి దక్కింది. ఆయనను భారతీయ జనతా పార్టీ…
ఓట్ల చోరీపై పోరాడాలి : సీఎం రేవంత్ రెడ్డి
కేంద్ర సర్కార్ పై సంచలన కామెంట్స్ ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓట్ చోరీకి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళన చేపట్టింది.…
సీఎం చంద్రబాబు రాక కోసం భారీ ఏర్పాట్లు
పరిశీలించిన ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు తిరుపతి జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు. సీఎం వేదిక్…
సైబర్ నేరాల కట్టడిపై ఫోకస్ : డీజీపీ
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సందర్శన హైదరాబాద్ : శాంతి భద్రతలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు డీజీపీ శివధర్ రెడ్డి. సైబర్ భద్రత, సైబర్ నేరాల అమలులో కొనసాగుతున్న చొరవలను సమీక్షించడానికి తెలంగాణ డీజీపీ తెలంగాణ సైబర్…
















