పవన్ ఆస్తులు అమ్ముకో విజయవాడ వెళ్లిపో
నీకు ఎందుకు తెలంగాణ పై ఆక్రశం పాలమూరు జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగారు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి. తెలంగాణపై నోరు పారేసుకుంటే బాగుండదని హెచ్చరించారు. పవన్ కల్యాణ్ నువ్వు 70…
జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి
ఆదేశించిన హోం మంత్రి అనిత వంగలపూడి అమరావతి : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ నేపథ్యంలో విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత. ప్రభావిత జిల్లాల్లో…
అసైన్డ్ భూములపై చర్చించాం : నారాయణ
రాజధాని రైతుల సమస్యలపై చర్చిస్తాం అమరావతి : ఏపీ పురపాలిక శాఖా మంత్రి పొంగూరు నారాయణ కీలక ప్రకటన చేశారు. అమరావతి రాజధానిలో రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే సీఎం నారా చంద్రబాబు…
హైకమాండ్ ఆదేశాలకు కట్టుబడి ఉన్నాం
ప్రకటించిన సీఎం, డిప్యూటీ సీఎం బెంగళూరు : కర్ణాటక రాజకీయ సంక్షోభానికి తెర దించారు ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. శనివారం ఈ ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. ఇద్దరూ కలిసి పలు అంశాలపై చర్చించడం జరిగిందన్నారు. ఇవాళ…
20 నుంచి తిరుపతిలో చేనేత, హస్త కళల ఎగ్జిషన్
ప్రకటించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాబోయే ముక్కోటి ఏకాదశిని పురష్కరించుకుని తిరుపతిలో చేనేత, హస్త కళల ఎగ్జిషన్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి…
మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్ పనితీరు సూపర్
కీలక వ్యాఖ్యలు చేసిన హైడ్రా కమిషనర్ హైదరాబాద్ : వర్షాల సమయంలో మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్ పనితీరు అద్భుతం అని ప్రశంసలు కురిపించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. వాతావరణ పరిస్థితుల వల్ల క్లౌడ్బరస్ట్లు చాలాసార్లు సంభవించాయని అన్నారు. ఒకే రోజు…
సక్కుబాయి లేఔట్లో ఆక్రమణలపై హైడ్రా విచారణ
సంబంధిత పత్రాలను సమర్పించాలన్న హైడ్రా కమిషనర్హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని షేక్పేట విలేజ్లోని సక్కుబాయి లే ఔట్లో ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల ఆక్రమణలపై హైడ్రా విచారణ చేపట్టింది. సర్వేనంబరు 327లో 25 ఎకరాల పరిధిలో సక్కుబాయి నగర్ మ్యూచ్చ్యువల్లీ ఎయిడెడ్…
రాజధాని రైతులకు సర్కార్ ఆలంబన
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు . కీలక సమీక్ష చేపట్టారు. గ్రామ కంఠాలు, జరీబు, అసైన్డ్,…
పల్లెల రూపురేఖలు మారుస్తున్నాం : పవన్ కళ్యాణ్
జెన్ జి తో యువత ఆలోచనల్లో మార్పు వచ్చింది అమరావతి : జెన్ జి తో యువత ఆలోచనల్లో మార్పు వచ్చిందని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అబద్దపు హామీలుతో ప్రజలను ఎల్లకాలం మోసం చేయలేమన్నారు బీహార్ ఎన్నికల్లో…
గ్లోబల్ సమ్మిట్ ను ఘనంగా నిర్వహించాలి
ఆదేశించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. వచ్చే నెల డిసెంబర్ లో 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన “తెలంగాణ రైజింగ్…
















