కరూర్ ఘటనపై సిట్ కాదు సీబీఐతో విచారణ
మద్రాస్ హైకోర్టుకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఢిల్లీ : తమిళనాడులో చోటు చేసుకున్న కరూర్ తొక్కిసలాట ఘటనపై సంచలన తీర్పు వెలువరించింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఈ ఘటనకు సంబంధించి మద్రాస్ హైకోర్టు ఇటీవల విచారణ చేపట్టింది.…
ఓటర్ల జాబితాపై బీఆర్ఎస్ నేతలు దృష్టి సారించాలి
స్పష్టం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాపై బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడే ప్రమాదం…
ఎవరీ పరశురామ్ పాక ఏమిటా కథ..?
ఇంజనీరింగ్ ఆవిష్కరణలలో టాప్ హైదరాబాద్ : అద్భుతాలు ఆకాశం నుంచి ఊడి పడవు. అవి నేల మీదనే రూపు దిద్దుకుంటాయి. భిన్నమైన ఆలోచనలే కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతాయి. అలాంటి కలను కనడమే కాదు ఆచరణలో అద్భుతంగా చేసి చూపించాడు తెలంగాణ…
తీర ప్రాంత కాలుష్యంపై డిప్యూటీ సీఎం ఫోకస్
పటిష్టమైన ప్రణాళిక తయారు చేయాలని ఆదేశం అమరావతి : ఉప్పాడ తీర ప్రాంతంలో చోటు చేసుకున్న కాలుష్యంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. సచివాలయంలో ఆయన సమీక్ష చేపట్టారు. రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధి…
రిజర్వేషన్ల సాధన కోసం బీసీ జేఏసీ ఉద్యమం
అక్టోబర్ 18న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపు హైదరాబాద్ : 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించింది బీసీ జేఏసీ. హైదరాబాద్ లో 136 సంఘాలకు చెందిన నేతలు సమావేశం అయ్యారు.…
పాకిస్తాన్ ప్రజలతో ఎలాంటి సమస్యలు లేవు
స్పష్టం చేసిన ఆఫ్గనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఢిల్లీ : ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశానికి చెందిన రాయబారికి పాకిస్తాన్ ప్రభుత్వం సమన్లు జారీ చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు.…
కాకా రేపుతున్న మంత్రి వివేక్ కామెంట్స్
మరోసారి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై ఫైర్ నిజామాబాద్ జిల్లా : మంత్రి వివేక్ వెంకటస్వామి హాట్ కామెంట్స్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఆదివారం జరిగిన మాలల సదస్సులో పాల్గొని ప్రసంగించారు. మంత్రి లక్ష్మణ్ నన్ను ఎందుకు టార్గెట్ చేసి విమర్శిస్తున్నాడో…
ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు దామోదర్ రెడ్డి పేరు
ప్రకటించిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ -2 ప్రాజెక్టుకు దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడతామన్నారు. ఆదివారం ఇటీవలే మరణించిన…
ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు ప్రమాదకరం
కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే కామెంట్స్ బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆర్ఎస్ఎస్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడారు మంత్రి. ప్రజా, సామాజిక ఆరోగ్య ప్రయోజనాలను…
కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే మోరీలో వేసినట్లే
సంచలన కామెంట్స్ చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలువురు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా కేటీఆర్ ప్రసంగించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి…
















