విద్యా రంగాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించిన స‌ర్కార్

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హ‌ద‌రాబాద్ : గ‌త పదేళ్లలో విద్యా రంగంలో అద్భుతమైన ప్రగతి జరిగితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను పూర్తిగా నీరుగారుస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. గత పదేళ్లలో ఏమీ జరగలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గోబెల్స్…

బీఆర్ఎస్ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంది

కార్పొరేట‌ర్ మ‌న్నె క‌వితా రెడ్డి కామెంట్స్ హైద‌రాబాద్ : బీఆర్ఎస్ సీనియర్ నాయ‌కురాలు, కార్పొరేట‌ర్ మ‌న్నె క‌వితా రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రెట్టింపు వేగంతో కారు పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు . స్థానిక సంస్థల ఎన్నికలు…

నాకు ప్రాణ‌హాని ఉంద‌న్న మాజీ డిప్యూటీ మేయ‌ర్

మాగంటి గోపీనాథ్ అనుచ‌రుల‌తో ప్ర‌మాదం హైద‌రాబాద్ : మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫ‌సియోద్దీన్ సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు. మాగంటి గోపీనాథ్ అనుచరులతో త‌న‌కు ప్రాణహాని ఉందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నన్ను చంపేస్తామని ఇటీవల మా ఇంటికి…

పండ్ల తోట‌ల పెంప‌కాన్ని ప్రోత్స‌హించాలి

స్ప‌ష్టం చేసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ స‌ర్కార్ మెరుగైన వ్య‌వ‌సాయ దిగుబ‌డి కోసం ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్నారు. సాగు అనేది దండుగ కాద‌ని అది పండుగ…

రాష్ట్ర వ్యాప్తంగా చేనేత బజార్లు : ఎస్. స‌విత‌

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన జౌలి శాఖ మంత్రిఅమ‌రావ‌తి : వ‌చ్చే ఏడాది సంక్రాంతి పండుగ వ‌ర‌కు చేనేత వ‌స్త్రాల‌పై 40 శాతం డిస్కౌంట్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు రాష్ట్ర ఔళి, చేనేత , బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. మంగ‌ళ‌వారం…

అమరావతిలో జర్నలిస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ అమలు

రాష్ట్ర స‌మాచార శాఖ మంత్రి కొలుసు పార్థ‌సారథి అమరావతి : ఏపీ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. రాష్ట్ర రాజధాని అమరావతిలో జర్నలిస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ అమలు చేసే విషయంపై సానుకూలంగా స్పందించింది. అమరావతి జర్నలిస్టు హౌసింగ్ ప్రాజెక్ట్ పై రాష్ట్ర…

కాటన్ మిల్లు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ఎంపీ గురుమూర్తిని క‌లిసి విజ్ఞాప‌న ప‌త్రం స‌మ‌ర్ప‌ణ తిరుప‌తి : తిరుపతి కాటన్ మిల్లు ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు ఎంపీ గురుమూర్తిని కలిసి తమ సమస్యలను విన్న‌వించారు. మిల్లు మూతపడిన తర్వాత తమకు రావాల్సిన జీతాలు, పీఎఫ్, గ్రాట్యూటీ వంటి…

16 ఏళ్ల లోపు పిల్ల‌ల‌కు సోష‌ల్ మీడియా నో ఛాన్స్

నిషేధం విధించ‌నున్న మ‌లేషియా ప్ర‌భుత్వం కౌలాలంపూర్ : రోజు రోజుకు సోష‌ల్ మీడియా ప్ర‌భావం పెరుగుతోంది. దీని కార‌ణంగా పెద్ద ఎత్తున పిల్ల‌లపై ఎఫెక్టు క‌లుగుతోంది. దీనిని గుర్తించింది మ‌లేషియా ప్ర‌భుత్వం. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించనున్న‌ట్లు ప్ర‌క‌టించింది.…

సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కు భూమి పూజ

తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా : అన్నార్థుల‌, విద్యార్థుల ఆక‌లిని తీర్చుతోంది అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్. గ‌త కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో అన్న‌దానం చేస్తోంది. ప్ర‌భుత్వంతో క‌లిసి ఒప్పందం చేసుకుంది. ప‌లు చోట్ల సెంట్ర‌లైజ్డ్ క‌మ్యూనిటీ కిచెన్ ను…

హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదుల వెల్లువ‌

క‌బ్జాదారుల భ‌రతం ప‌డ‌తామ‌న్న క‌మిష‌న‌ర్ హైద‌రాబాద్ : క‌బ్జాదారులు, ప్ర‌భుత్వ స్థ‌లాల ఆక్ర‌మ‌ణ‌దారుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. హైడ్రా నిర్వ‌హించిన ప్ర‌జా వాణికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. 64 ఫిర్యాదులు అందిన‌ట్లు తెలిపారు…