కురుబల ఉన్నతే చంద్రబాబు లక్ష్యం

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి : కురుబలను రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థితిలో నిలపడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్ప‌ష్టం చేశారు. తాడేపల్లిలోని మంత్రి…

ప్ర‌తి ఏటా పెన్ష‌న్ల కోసం రూ. 32,143 కోట్లు

అసెంబ్లీలో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌తి ఏటా రాష్ట్రంలో 63.50 ల‌క్ష‌ల మందికి పెన్ష‌న‌ల్లు ఇస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌తి ఏటా ఇందుకోసం రూ. 32,143 కోట్లు…

బాధిత కుటుంబాల‌కు ప‌రిహారం విచార‌ణ‌కు ఆదేశం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ చెన్నై : ప్ర‌ముఖ న‌టుడు, టీవీకే పార్టీ చీఫ్ ద‌ళ‌ప‌తి విజ‌య్ క‌రూర్ లో చేప‌ట్టిన ప్ర‌చార ర్యాలీ మ‌హా విషాదాన్ని నింపింది. ప‌లువురు కుటుంబాల‌లో క‌న్నీళ్ల‌ను మిగిల్చింది. అత్యంత బాధ్య‌తా రాహిత్యంతో…

విజ‌య్ ప్ర‌చారం మ‌హా విషాదం

క‌రూర్ ర్యాలీలో తొక్కిసలాట‌ చెన్నై : ప్ర‌ముఖ న‌టుడు టీవీకే పార్టీ చీఫ్ ద‌ళ‌ప‌తి విజ‌య్ క‌రూర్ లో చేప‌ట్టిన ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘ‌ట‌న‌లో ఏకంగా 39 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి…

రేవంత్ స‌ర్కార్ కు కాలం ద‌గ్గ‌ర ప‌డింది

మాజీ మంత్రి హ‌రీశ్ రావు షాకింగ్ కామెంట్స్ హైద‌రాబాద్ : అడ్డ‌గోలు హామీలతో ప‌వర్ లోకి వ‌చ్చిన రేవంత్ స‌ర్కార్ వాటిని అమ‌లు చేయ‌డంలో పూర్తిగా విఫ‌లం అయ్యింద‌ని ఆరోపించారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. శ‌నివారం తెలంగాణ భ‌వ‌న్ లో…

బీఎస్ఎన్ఎల్ మ‌రింత శ‌క్తివంతం కావాలి

పిలుపునిచ్చిన నారా చంద్ర‌బాబు నాయుడు విజ‌య‌వాడ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భార‌త సంచార్ నిగ‌మ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మ‌రింత శ‌క్తివంతం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇవాళ కొత్త టెక్నాల‌జీని అంది పుచ్చుకోవ‌డం అభినంద‌నీయ‌మ‌ని…

మ‌త్స్య‌కారుల‌కు ప‌రిహారం అంద‌జేస్తాం : అచ్చెన్న‌

శాస‌న స‌భ‌లో కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన వ్య‌వ‌సాయ మంత్రి హైద‌రాబాద్ : రాష్ట్రంలో మ‌త్స్య‌కారులు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని భ‌రోసా ఇచ్చారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు. శ‌నివారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు.…

సంయుక్త క‌మిటీలు కీల‌క పాత్ర పోషిస్తాయి

స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు, మోష‌న్ రాజు అమ‌రావ‌తి : ప్ర‌భుత్వం నియ‌మించిన ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీలు కీల‌క పాత్ర పోషిస్తాయ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ శాస‌న స‌భ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు, శాస‌న మండ‌లి చైర్ ప‌ర్స‌న్ కొయ్యే…

ముంచెత్తిన మూసీ నీట మునిగిన ఎంజీబీఎస్

సుర‌క్షితంగా బ‌స్టాండు నుంచి ప్ర‌యాణికుల త‌ర‌లింపు హైద‌రాబాద్ : ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల తాకిడికి విల విల లాడుతోంది హైద‌రాబాద్ న‌గ‌రం. ఎక్క‌డిక‌క్క‌డ ట్రాఫిక్ జామ్ అయ్యింది. కుండ పోత దెబ్బ‌కు మూసీ పొంగి పొర్లుతోంది. నీటి వ‌ర‌ద…

బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ను అడ్డుకుంటే తాట‌తీస్తాం

నిప్పులు చెరిగిన జాజుల శ్రీ‌నివాస్ గౌడ్ హైద‌రాబాద్ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్య‌క్షుడు జాజుల శ్రీ‌నివాస్ గౌడ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం బీసీ రిజ‌ర్వేష‌న్ల పెంచ‌డం ప‌ట్ల స్పందించారు. ఈ మేర‌కు 42 శాతం పెంంపును…