బ్యాక్ డోర్ లో బ్యాక్ లాగ్ పోస్టుల రిక్రూట్మెంట్
నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈనెల 9, 10 తేదీల్లో పెద్ద ఎత్తున మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ తదితర శాఖల్లో ఉద్యోగాల భర్తీకి…
ఆక్రమణదారులపై ఉక్కుపాదం : కమిషనర్
పార్కుల అభివృద్దికి ప్రయత్నం చేస్తాం హైదరాబాద్ : హైదరాబాద్ లో ఆక్రమణదారుల భరతం పడతామని హెచ్చరించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. సెలవు రోజుల్లో మినహా ప్రతి శనివారం 040-29565750, 040-29565759 ఈ నంబర్లకు ఫోను చేసి సమస్యలను తెలియ జేయాలని…
మహాత్మా గాంధీ పేరు తొలగింపు దారుణం
ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డితిరుపతి జిల్లా : కేంద్ర సర్కార్ నిర్వాకంపై నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉపాధి హామీ చట్ట పరిరక్షణ యాత్ర సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.…
ఉత్తరాంధ్ర కాలుష్యంపై విచారణ జరిపించాలి
డిమాండ్ చేసిన బొలిశెట్టి సత్య నారాయణ విశాఖపట్నం : జనసేన సీనియర్ నాయకులు బొలిశెట్టి సత్య నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.రూ. 1,00,000 కోట్ల పర్యావరణ నష్టానికి కారణమైన వారిని శిక్షించేందుకు స్వతంత్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు .…
విద్యార్థుల ఆవేదన ఉప ముఖ్యమంత్రి ఆలంబన
సామాజిక మాధ్యమాల్లో వీడియో చూసి పవన్ స్పందన అమరావతి : మాకు చదువు కోవాలని ఉంది. దయచేసి మా ఊరికి రోడ్డు వేయండి సార్ అంటూశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండల పరిధిలోని గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన పాఠశాల…
తాండూరు ప్రజల దాహార్తిని తీరుస్తాం : సీఎం
ప్రకటించిన అనుముల రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తాండూరును అన్ని రంగాలలో అభివృద్ది చేస్తామని ప్రకటించారు. తాండూరు పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులతో పాటు కాగ్నా నుంచి మంచినీటిని…
రేవంత్ రెడ్డి బూతు పురాణం కేటీఆర్ ఆగ్రహం
తెలంగాణను దోచుకుంటున్న ముఖ్యమంత్రి హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డిపై. రోజు రోజుకు నోటి దురద పెరిగి పోయిందన్నారు. సీఎం బూతు పురాణానికి హద్దు అదుపు లేకుండా పోయిందన్నారు. తెలంగాణ నీటి వాటాను పక్క…
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతాం
మంత్రి దామోదర రాజ నరసింహ మహబూబ్ నగర్ జిల్లా : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ లో ఏర్పాటు…
ప్రతీ భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంది : పవన్ కళ్యాణ్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని ఫైర్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీ సగటు హిందువు మనసులో ఉన్న అలసత్వం, నుంచి బయటకు రావాల్సిన సమయం వచ్చిందన్నారు. మనందరిలో దేవుడిపై…
వైద్య సేవలు మిషన్ లా సాగాలి : వెంకయ్య నాయుడు
విద్య, వైద్యం ఉచితంగా ప్రజలకు ఏర్పాటు చేయాలి హైదరాబాద్ : దేశ మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని ఎల్.బి. నగర్లో వెల్నాక్స్ రీహాబిలిటేషన్ నాలుగో కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వైద్య నిపుణులతో…
















